Home » Supreme Court
ముంబై లోకల్ రైళ్లలో జూలై 11, 2006న జరిగిన వరుస బాంబు పేలుళ్లు దేశాన్ని విషాదంలో ముంచాయి. ఈ కేసులో బాంబే హైకోర్టు తీర్పును రద్దు చేసి, నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ తీర్పు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
తోటివారికి సేవ చేయడమే దేవుడిపై అసలైన ప్రేమగా సుప్రీంకోర్టు అభివర్ణించింది..
ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అలహాబాద్ హైకోర్టు..
వివాదాస్పద హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వర్మను పదవి నుంచి తొలగించడానికి ఉద్దేశించిన..
రాజకీయ ప్రయోజనాల కోసం ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని దుర్వినియోగం చేస్తున్నారని సుప్రీంకోర్టు
ట్రయిల్ కోర్టు తీర్పును హైకోర్టు సింగిల్ జడ్జి సమర్ధించారని, అంటే ఈ కేసులో ఇప్పటికే రెండు స్థాయిల్లో తీర్పులు వచ్చాయని, వాటిని ఈడీ తిరగరాసే ప్రయత్నం చేయడం అనవసరమని సీజేఐ బీఆర్ గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
వృద్ధ ఖైదీల విడుదలకు అన్ని రాష్ట్రాలు ఉమ్మడిగా నిబంధనలు రూపొందించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు..
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ
ఇండియన్ రైల్వేస్ వెస్ట్ సెంట్రల్ జోన్ జబల్పూర్లో గ్రూప్-డి నియామకాల్లో అవకతవకలకు సంబంధించిన కేసు ఇది. 2004-2009 మధ్య లాలూ ప్రసాద్ రైల్వేశాఖ మంత్రిగా ఉన్నారు. ఉద్యోగాలకు ప్రతిగా అభ్యర్థులు లాలూ కుటుంబసభ్యులు, సన్నిహితులకు భూములు బదలాయించారని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల ఆరోపణగా ఉంది.
తన అధికారిక నివాసంలో నోట్ల కట్టలు లభించిన వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో ఎంక్వైరీ కమిటీ నివేదికను పక్కన పెట్టాలని అభ్యర్థించారు.