• Home » Supreme Court

Supreme Court

SC on Dog Menace: వీధి కుక్కల అంశంపై విచారణ.. సుప్రీం కోర్టు అసహనం.. కోళ్లు, మేకల ప్రాణాల మాటేంటని ప్రశ్న

SC on Dog Menace: వీధి కుక్కల అంశంపై విచారణ.. సుప్రీం కోర్టు అసహనం.. కోళ్లు, మేకల ప్రాణాల మాటేంటని ప్రశ్న

దేశంలో కుక్క కాటు ఘటనలు పెరగడంపై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కుక్క ప్రవర్తనను బట్టి అది ప్రమాదకరమైనదో కాదో చెప్పలేమని అభిప్రాయపడింది. ఈ కేసుపై రేపు కూడా విచారణ కొనసాగనుంది.

EPFO:  వేతన పరిమితి పెంచే ఛాన్స్.. PF పరిధిలోకి మరింత మంది ఉద్యోగులు!

EPFO: వేతన పరిమితి పెంచే ఛాన్స్.. PF పరిధిలోకి మరింత మంది ఉద్యోగులు!

ప్రైవేట్ సెక్టార్, ఇంకా కవర్ అయిన పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్‌లలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇదొక శుభవార్త. రూ.15,000 మించి బేసిక్ శాలరీ ప్లస్ డీఏ పొందుతున్న వారికి కూడా సామాజిక భద్రత చేకూర్చే అవకాశం కనిపిస్తోంది.

Supreme Court: విధి నిర్వహణలో వైఫల్యం.. సీఏక్యూఎంపై సుప్రీంకోర్టు అసహనం

Supreme Court: విధి నిర్వహణలో వైఫల్యం.. సీఏక్యూఎంపై సుప్రీంకోర్టు అసహనం

ఢిల్లీ కాలుష్య సమస్యపై లోతైన విశ్లేషణ చేయాలని, ముందుగా ప్రధాన కారణాలను గుర్తించి, ఆ తర్వాత దాన్ని ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన పరిష్కరాలను కనుగొనాలని సుప్రీంకోర్టు పేర్కొంది.

2020 Delhi Riots Case: ఢిల్లీ అల్లర్ల కేసు.. ఆ ఇద్దరికీ బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు

2020 Delhi Riots Case: ఢిల్లీ అల్లర్ల కేసు.. ఆ ఇద్దరికీ బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు

2020లో ఢిల్లీలో జరిగిన అల్లర్లు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. పౌరసత్వ సవరణ చట్టం (CAA)కు అనుకూలంగా, వ్యతిరేకంగా జరిగిన నిరసనల మధ్య ఈ అల్లర్లు చెలరేగాయి. ముఖ్యంగా ఈశాన్య ఢిల్లీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుని అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.

Supreme Court: ఫోన్ ట్యాపింగ్ కేసు.. సుప్రీంలో హరీష్‌రావుకు ఊరట

Supreme Court: ఫోన్ ట్యాపింగ్ కేసు.. సుప్రీంలో హరీష్‌రావుకు ఊరట

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు సుప్రీం కోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది.

TG News: నల్లమల సాగర్‌ను అడ్డుకోండి.. సుప్రీంకోర్టులో టీ సర్కార్ వాదనలు..

TG News: నల్లమల సాగర్‌ను అడ్డుకోండి.. సుప్రీంకోర్టులో టీ సర్కార్ వాదనలు..

నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై విచారణ ప్రారంభమైంది. తెలంగాణ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై సిజెఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు..

Irrigation Project Dispute: ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ ప్రత్యేక వ్యూహం.... సింఘ్వీతో సీఎం రేవంత్ చర్చలు

Irrigation Project Dispute: ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ ప్రత్యేక వ్యూహం.... సింఘ్వీతో సీఎం రేవంత్ చర్చలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఆదివారం ముంబైలో పర్యటించనున్నారు. ముంబైలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి షెడ్యూల్ బిజీ బిజీగా ఉంది. ముంబై పర్యటనలో భాగంగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీతో సమావేశం కానున్నారు.

Supreme Court: ఆరావళి మైనింగ్‌పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు..

Supreme Court: ఆరావళి మైనింగ్‌పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు..

ఆరావళి పర్వత శ్రేణిపై ఒక కమిటీ సిఫార్సులను ఆమోదించాలని సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్న తరువాత, ఆరావళికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ సుమోటో కేసు ప్రారంభమైంది.

Unnao Case Updates: ఉన్నావ్ అత్యాచార కేసులో 'సుప్రీం' కీలక నిర్ణయం.. నిందితుని బెయిల్‌పై స్టే..

Unnao Case Updates: ఉన్నావ్ అత్యాచార కేసులో 'సుప్రీం' కీలక నిర్ణయం.. నిందితుని బెయిల్‌పై స్టే..

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఉన్నావ్ అత్యాచార కేసుపై సుప్రీం కోర్టులో తాజాగా విచారణలు జరిగాయి. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది న్యాయస్థానం.

SC Telangana verdict: రూ.15 వేల కోట్ల విలువైన భూమి.. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట..

SC Telangana verdict: రూ.15 వేల కోట్ల విలువైన భూమి.. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట..

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. వనస్థలిపురం దగ్గర ఉన్న 102 ఎకరాల భూమిపై రాష్ట్ర ప్రభుత్వానికి హక్కులు కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో దీర్ఘ కాలంగా కొనసాగుతున్న భూ వివాదం ఓ కొలిక్కి వచ్చినట్టైంది..

తాజా వార్తలు

మరిన్ని చదవండి