• Home » Strike

Strike

Document writers': డాక్యుమెంట్‌ రైటర్ల పెన్‌డౌన్‌

Document writers': డాక్యుమెంట్‌ రైటర్ల పెన్‌డౌన్‌

డాక్యు మెంట్‌ రైటర్ల పెన్‌డౌన్‌ ఆందోళన తొలి రోజు రిజిస్ట్రేషన్‌ శాఖపై పరిమిత ప్రభావమే చూపింది. సాధారణం కంటే రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గినప్పటికీ, అధికవిలువ కలిగిన ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరగడంతో ప్రభుత్వ ఆదాయానికి పెద్దగా నష్టం వాటిల్లలేదు.

Mahabubabad: ఎరువుల దుకాణంపై రాళ్ల దాడి

Mahabubabad: ఎరువుల దుకాణంపై రాళ్ల దాడి

మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో గురువారం యూరియా బస్తాల కోసం రైతులు కన్నెర్ర చేశారు. ఎరువుల దుకాణం వద్ద బస్తాలు పంపిణీ చేస్తుండగా..

Iran: మా అణుకేంద్రాలు బాగా దెబ్బతిన్నాయి... అంగీకరించిన ఇరాన్

Iran: మా అణుకేంద్రాలు బాగా దెబ్బతిన్నాయి... అంగీకరించిన ఇరాన్

ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బషుయీ బుధవారం నాడు కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా దాడుల్లో తమ అణు కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నట్టు ధ్రువీకరించారు.

Workers Strike: ఉధృతంగా మారిన విశాఖ ఉక్కు కార్మికుల సమ్మె

Workers Strike: ఉధృతంగా మారిన విశాఖ ఉక్కు కార్మికుల సమ్మె

Steel Plant Workers Strike: తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఉక్కు కర్మాగారం కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన నిరావధిక సమ్మె మంగళవారం ఉధృతంగా మారింది. అడ్మిన్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు కార్మికులు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరగడంతో కార్మికుల నాయకుడు భాస్కర్‌‌ అస్వస్థతకు గురయ్యారు.

RTC Strike: రేపటి నుంచి ఆర్టీసీ సమ్మె

RTC Strike: రేపటి నుంచి ఆర్టీసీ సమ్మె

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో సమస్యల పరిష్కారం కోసం జేఏసీ బుధవారం నుంచి సమ్మెలోకి దిగుతోంది. సమ్మెను విజయవంతం చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సన్నాహక కార్యక్రమాలు చేపట్టింది.

Jagjit Singh Dallewal: నిరవధిక నిరాహార దీక్షను విరమించిన రైతునేత దల్లేవాల్

Jagjit Singh Dallewal: నిరవధిక నిరాహార దీక్షను విరమించిన రైతునేత దల్లేవాల్

సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చా (కేఎంఎం) సంయుక్త ఫోరం సీనియర్ నేత అయిన దల్లేవాల్ గత ఏడాది నవంబర్ 26న రైతు డిమాండ్లపై కేంద్రపై ఒత్తిడి తెచ్చేందుకు నిరవధిక నిరాహార దీక్షకు దిగారు.

RTC Strike: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్..

RTC Strike: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్..

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 14 నెలలు కావొస్తోందని ఇంతవరకు తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలక్ట్రికల్ బస్సులు తీసుకువచ్చి ప్రైవేటుకు పూర్తిగా దారాదత్తం చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో సమ్మె చేయాలని ఆర్టీసీ సంఘాలు నిర్ణయించాయి. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు సమ్మె నోటీసు ఇవ్వనున్నారు.

visakha steel plant  విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి

visakha steel plant విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ యత్నాల ను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్‌ చేస్తూ అఖిల పక్ష ట్రేడ్‌ యూనియనలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం పట ్టణంలోని నేతాజీ సర్కిల్‌ వద్ద రాస్తారోకో నిర్వహించారు.

Maharashtra: 'మహా' బంద్‌కు అడ్డుకట్ట వేసిన హైకోర్టు

Maharashtra: 'మహా' బంద్‌కు అడ్డుకట్ట వేసిన హైకోర్టు

థానే జిల్లా బద్లాపూర్‌ లో ఇద్దరు పాఠశాల విద్యార్థినులపై లైంగిక దాడుల ఆరోపణలపై ఈనెల 24న 'మహారాష్ట్ర బంద్‌'కు విపక్ష రాజకీయ పార్టీలు ఇచ్చిన బంద్ పిలుపునకు ముంబై హైకోర్టు అడ్డుకట్టు వేసింది. బంద్‌ పిలుపునకు రాజకీయ పార్టీలు కానీ, వ్యక్తులు కానీ దూరంగా ఉండాలని శుక్రవారంనాడు ఆదేశాలు ఇచ్చింది.

Mallareddy University: మల్లారెడ్డి వర్సిటీలో విద్యార్థుల ఆందోళన

Mallareddy University: మల్లారెడ్డి వర్సిటీలో విద్యార్థుల ఆందోళన

అస్వస్థతకు గురైన విద్యార్థిని ఆస్పత్రికి తీసుకెళ్లడంలో వర్సిటీ సిబ్బంది నిర్లక్ష్యం వహించారని, ఆ కారణంగానే అతడు మృతి చెందాడంటూ మల్లారెడ్డి వర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి