Home » Stock Market
భారత ఆర్థిక వ్యవస్థ బలంగా, స్థిరంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా చేసిన ప్రకటన మదుపర్లలో ఆత్మవిశ్వాసం నింపింది. దీంతో వరుసగా నాలుగో రోజు కూడా దేశీయ సూచీలు లాభాల బాటలోనే పయనించాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా లాభాల్లోనే పయనించాయి.
వరుసగా మూడో రోజు కూడా దేశీయ సూచీలు లాభాల బాటలోనే పయనించాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత లాభాల్లోకి వచ్చాయి. అంతర్జాతీయంగా సానుకూలాంశాలు కూడా కలిసి రావడంతో సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా మూడో రోజు కూడా లాభాలను ఆర్జించాయి.
గత వారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు ఈ వారంలో మాత్రం లాభాల జోష్లో సాగుతున్నాయి. జీఎస్టీలో సంస్కరణలు, భారత్పై ఆంక్షల విషయంలో డొనాల్డ్ ట్రంప్ కాస్తా నెమ్మదించడం, ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపు విషయంలో గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉందన్న వార్తలు వస్తుండడంతో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు
గత వారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు ఈ వారాన్ని భారీ లాభాలతో ప్రారంభించాయి. జీఎస్టీలో సంస్కరణలు, ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపు విషయంలో గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉందన్న వార్తలు వస్తుండడంతో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు.
ఇండియన్ స్టాక్ మార్కెట్లు ఈరోజు మరోసారి భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం ప్రారంభం నుంచే మద్దతు పలికిన గ్లోబల్ సూచనలు, దేశీయ ఆర్థిక విధానాల్లో భరోసా కలిగించే మార్పులు మార్కెట్ మూడ్ను మరింత పెంచేశాయి.
ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే ఈ వారం మొత్తం 8 కొత్త IPOలు మార్కెట్లోకి రాబోతున్నాయి. ఈ క్రమంలో మార్కెట్లో కాసుల వర్షం కురియనుంది. దీంతోపాటు మరో 6 కంపెనీలు మార్కెట్లో లిస్ట్ కాబోతున్నాయి. ఆ వివరాలేంటో చూద్దాం.
గత వారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు ప్రస్తుతం కోలుకుంటున్నాయి. బుధవారం భారీ లాభాలను ఆర్జించిన సూచీలు గురువారం స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్క్యాప్ ఇండెక్స్ మాత్రం నష్టాలతోనే రోజును ముగించింది.
రిటైల్ ద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల కనిష్టానికి పడిపోవడం, అంతర్జాతీయంగా సానుకూలాంశాలు స్టాక్మార్కెట్లను ముందుకు నడిపించాయి. ఈ వారంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ను ట్రంప్ కలవబోతుండడం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు విషయంలో గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉందన్న వార్తలు వస్తుండడం మదుపర్లలో జోష్ను నింపింది.
గత వారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు ఈ వారాన్ని సానుకూలంగా ప్రారంభించాయి. గత వారం వరుస నష్టాలతో 80 వేల దిగువకు పడిపోయిన సెన్సెక్స్ ఈ రోజు మళ్లీ కోలుకుంది. కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో సెన్సెక్స్ మళ్లీ 80 వేల మార్క్ను దాటింది.
దేశీయ స్టాక్ మార్కెట్లో వచ్చే వారం మరింత కొత్త ఉత్సాహం కనిపించనుంది. ఈ వారం 4 కొత్త ఐపీఓలు మార్కెట్లోకి రాబోతున్నాయి. దీంతోపాటు 10కిపైగా కంపెనీలు మార్కెట్లో లిస్ట్ కానున్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.