Home » Stock Market
వరుసగా మూడు రోజులుగా నష్టపోతున్న స్టాక్ మార్కెట్ బుధవారం లాభాల బాటలో సాగింది. ఫార్మా, రియాల్టీ షేర్లు లాభాల బాటలో సాగడం దేశీయ సూచీలకు కలిసివచ్చింది. అలాగే ఆటో, బ్యాంక్, ఎఫ్ఎమ్సీజీ రంగాలు కూడా లాభపడ్డాయి. అయితే విదేశీ మదుపర్లు అమ్మకాలు తగ్గకపోవడం కాస్త ఆందోళన కలిగిస్తోంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock market) ఈరోజు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ దాదాపు 800 పాయింట్లు వృద్ధి చెందగా, నిఫ్టీ 239 పాయింట్లు పెరిగింది. దీంతో పలువురు ఇన్వెస్టర్లు కొన్ని నిమిషాల వ్యవధిలోనే మంచి లాభాలను సంపాదించారు.
విదేశీ మదుపర్లు అమ్మకాలకు దిగడం, అమెరికా-భారత్ ట్రేడ్ డీల్లో అనిశ్చితి, ఆటో సెక్టార్లో అమ్మకాలు దేశీయ సూచీలపై నెగిటివ్ ప్రభావం చూపించాయి. దీంతో స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూశాయి. అలాగే గరిష్టాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగుతున్నారు.
ఐటీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో దేశీయ సూచీలు నష్టాలను నమోదు చేశాయి. ఇటీవల మార్కెట్లు వరుసగా లాభాలను ఆర్జిస్తుండడంతో మదుపర్లు ఈ రోజు లాభాల స్వీకరణకు దిగారు. అలాగే అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు కూడా మార్కెట్లకు నెగిటివ్గా మారాయి.
మండే స్టాక్ మార్కెట్ (Indian Stock Market) ఎలా ఉంటుంది. సానుకూల లేదా ప్రతికూల ధోరణిని చూపించే అవకాశం ఉందా. నిపుణులు ఏం చెబుతున్నారనే తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
మళ్లీ ఎప్పటిలాగే ఐపీఓల వీక్ రానే వచ్చేసింది. అయితే ఈసారి స్టాక్ మార్కెట్లో ఎన్ని ఐపీఓలు (Upcoming IPOs) రాబోతున్నాయి. ఎన్ని కోట్ల పెట్టుబడులను తీసుకొస్తున్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ప్రతిరోజు ఉదయం 9.15కు స్టాక్ మార్కెట్ బెల్ మోగగానే ఇన్వెస్టర్లు సిద్ధమవుతారు. లాభాలను దక్కించుకోవాలని ప్రయత్నిస్తుంటారు. అయితే అసలు ఇంట్రాడే ట్రేడింగ్ (Intraday Trading) వల్ల ఎంత మంది లాభాలు పొందుతున్నారు, ఎంత మంది నష్టపోతున్నారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం పదండి.
భారత మార్కెట్ల దమ్మెంతో ఈ వారం ప్రపంచానికి తెలిసొచ్చింది. ఒక పక్క యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ ఈ వారంలో BSE సెన్సెక్స్ 3.6 శాతం, నిఫ్టీ 50.. 4.2 శాతం పెరిగడం భారత మార్కెట్ల ధృడత్వాన్ని..
స్టాక్ మార్కెట్లో పలువురు ఇన్వెస్టర్లు పెన్నీ స్టాక్స్ గురించి సరిగా పట్టించుకోరు. కానీ కరెక్ట్ అనాలసిస్ చేసి మంచి కంపెనీ స్టాక్ ఎంచుకంటే మాత్రం దీర్ఘకాలంలో భారీ మొత్తాలను పొందవచ్చు. ఇక్కడ కూడా అచ్చం అలాగే జరిగింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ఉదయం నష్టాలతో ప్రారంభమైన దేశీయ సూచీలు ఆ తర్వాత భారీ లాభాల్లోకి దూసుకొచ్చాయి. అమెరికా-భారత్ ట్రేడ్ డీల్ కుదిరే వీలుందని వార్తలు రావడం మార్కెట్ సెంటిమెంట్ను పెంచింది. అలాగే మెటల్, ఆటో, రియాల్టీ, ఐటీ రంగాల్లో భారీ కొనుగోళ్లు మార్కెట్కు బూస్టింగ్ ఇచ్చాయి.