• Home » Srikakulam

Srikakulam

Arasavalli :  అరసవల్లి శ్రీ సూర్య నారాయణ స్వామి ఆలయంలో అద్బుత ఘట్టం ఆవిష్కృతం

Arasavalli : అరసవల్లి శ్రీ సూర్య నారాయణ స్వామి ఆలయంలో అద్బుత ఘట్టం ఆవిష్కృతం

అరసవల్లి శ్రీ సూర్య నారాయణ స్వామి ఆలయంలో ఈ ఉదయం అద్బుత ఘట్టం ఆవిష్కృతమైంది. మూల విరాట్‌ను సూర్య కిరణాలు తాకాయి. ఇవాళ్టి కిరణ స్పర్శ సందర్భంగా ఆ ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు..

Atchannaidu on Urea Shortage: ఏపీలో యూరియా కొరత.. మంత్రి అచ్చెన్నాయుడు క్లారిటీ

Atchannaidu on Urea Shortage: ఏపీలో యూరియా కొరత.. మంత్రి అచ్చెన్నాయుడు క్లారిటీ

మార్క్‌ఫెడ్ ద్వారా యూరియా సరఫరా చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అవసరమైతే ఇంటింటికీ యూరియా ఇస్తామని వెల్లడించారు. రూ.300కంటే ఎక్కువకు యూరియా అమ్మితే చట్టపరమైన చర్యలు ఉంటాయని మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

AP Government Alert on Heavy Rains: భారీ వర్షాలతో ఏపీ ప్రభుత్వం అలర్ట్

AP Government Alert on Heavy Rains: భారీ వర్షాలతో ఏపీ ప్రభుత్వం అలర్ట్

బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు.

TDP Leaders protest: సాక్షి పత్రిక తప్పుడు కథనాలపై నిరసన

TDP Leaders protest: సాక్షి పత్రిక తప్పుడు కథనాలపై నిరసన

సాక్షి పత్రిక తప్పుడు కథనాలను ప్రచురిస్తోందని ఆరోపిస్తూ శ్రీకాకుళం జిల్లా పలాసలో టీడీపీ నాయకులు నిరసనకు దిగారు.

Srikakulam : శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం

Srikakulam : శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం

రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీ పరిధిలో గల శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ అడ్మిషన్ల ప్రక్రియ ఏలూరు జిల్లా నూజివీడు క్యాంప్‌సలో బుధవారం ప్రారంభమైంది.

Srikakulam: మూలపేటలో అమెరికా కంపెనీ

Srikakulam: మూలపేటలో అమెరికా కంపెనీ

అమెరికాకు చెందిన ఎగ్జాంబిల్‌ కంపెనీ శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టు పరిధిలో ఏర్పాటు కాబోతోంది. 1,250 ఎకరాల్లో రూ.83,500 కోట్ల పెట్టుబడితో గ్రీన్‌ఫీల్డ్‌ ప్రాజెక్ట్‌ పాలీఇథలీన్‌ పరిశ్రమను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

Srikakulam: ఆరు కుటుంబాల సాంఘిక బహిష్కరణ

Srikakulam: ఆరు కుటుంబాల సాంఘిక బహిష్కరణ

సామాజిక వర్గ సమావేశానికి హాజరు కాలేదంటూ ఆరు కుటుంబాలను వెలి వేసిన ఘటన శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో జరిగింది

Srikakulam: ఇరువర్గాల మధ్య ఘర్షణ.. ఏడుగురికి తీవ్ర గాయాలు..

Srikakulam: ఇరువర్గాల మధ్య ఘర్షణ.. ఏడుగురికి తీవ్ర గాయాలు..

ఏపీలోని శ్రీకాకుళలం జిల్లాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

Deputy CM Pawan: కూర్మ గ్రామంలో అగ్నిప్రమాదం దురదృష్టకరం: పవన్

Deputy CM Pawan: కూర్మ గ్రామంలో అగ్నిప్రమాదం దురదృష్టకరం: పవన్

Deputy CM Pawan: కూర్మగ్రామంలో అగ్నిప్రమాద ఘటనపై లోతైన విచారణ జరపాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. ఈ ఘటన దురుదృష్టకరమన్నారు.

Srikakulam: సిక్కోలు విద్యార్థికి 18వ ర్యాంకు

Srikakulam: సిక్కోలు విద్యార్థికి 18వ ర్యాంకు

శ్రీకాకుళం జిల్లా దేవాది గ్రామానికి చెందిన ధర్మాన జ్ఞాన రుత్విక్ సాయి జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 లో జాతీయస్థాయిలో 18వ ర్యాంకు, ఓబీసీ కేటగిరీలో 1వ స్థానాన్ని పొందారు. ఆయన 310 మార్కులతో ఐఏఎస్‌ కేబులుగా లక్ష్యం పెట్టుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి