• Home » Sonia Gandhi

Sonia Gandhi

CWC Meeting:ఢిల్లీలో ప్రారంభమైన కాంగ్రెస్ కీలక భేటీ.. ఆ అంశాలపైనే ప్రధాన చర్చ..!

CWC Meeting:ఢిల్లీలో ప్రారంభమైన కాంగ్రెస్ కీలక భేటీ.. ఆ అంశాలపైనే ప్రధాన చర్చ..!

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) ఢిల్లీలో సమావేశమైంది. లోక్‌సభ అభ్యర్థుల ఎంపికతో పాటు.. పార్టీ మేనిఫెస్టో(Manifesto)పై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రను అభినందిస్తూ సీడబ్ల్యూసీ తీర్మానం చేయనుంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రజాకర్షక మేనిఫెస్టోను రూపొందించడమే లక్ష్యంగా ఈ సమావేశం జరుగుతోంది.

Shivraj Singh Chouhan:  ఎన్నికల్లో పోటీచేసే ధైర్యం లేదా.. రాహుల్‌పై మాజీ సీఎం ఫైర్..!

Shivraj Singh Chouhan: ఎన్నికల్లో పోటీచేసే ధైర్యం లేదా.. రాహుల్‌పై మాజీ సీఎం ఫైర్..!

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్రంగా మండిపడ్డారు. రాహుల్ గాంధీది భారత్ జోడో న్యాయ్ యాత్ర.. కాంగ్రెస్ తోడో, కాంగ్రెస్ చోడో యాత్రగా మారిందని విమర్శించారు. గత అనుభవాలు చూస్తే రాహుల్ గాంధీ యాత్రలు చేసిన ప్రతిచోట కాంగ్రెస్ ఓడిపోతుందన్నారు. రాహుల్ గాంధీ నిన్న ముంబైలో మరో విఫల యాత్రను ముగించారని ఎద్దెవా చేశారు.

Congress: నేడే కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్..? గాంధీలు పోటీ చేసే స్థానంపై సస్పెన్స్..?

Congress: నేడే కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్..? గాంధీలు పోటీ చేసే స్థానంపై సస్పెన్స్..?

లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగే అభ్యర్థులపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఢిల్లీలో గల కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ గురువారం సమావేశమై చర్చించింది. సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ పాల్గొన్నారు. భారత్ న్యాయ్ యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ వర్చువల్‌గా పాల్గొనాలి. అనివార్య కారణాల వల్ల పాల్గొనలేదు.

Congress: పార్లమెంట్ ఎన్నికలపై సీఈసీ కీలక సమావేశం.. ఏం చర్చించారంటే..?

Congress: పార్లమెంట్ ఎన్నికలపై సీఈసీ కీలక సమావేశం.. ఏం చర్చించారంటే..?

పార్లమెంట్ ఎన్నికలపై కేంద్ర కాంగ్రెస్ (Congress) హై కమాండ్ దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఈరోజు(గురువారం) ఏఐసీసీ కార్యాలయంలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం అయింది. లోక్ సభ అభ్యర్థుల ఎంపికపై ఓ స్పష్టత వచ్చినట్లు సమాచారం. ఈ సమావేశంలో ప్రధాన కీలక అంశాలపై చర్చించారు.

Congress: లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు

Congress: లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు

లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు నిర్వహిస్తోంది. నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించనుంది. సాయంత్రం 6 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో సీఈసీ భేటీ కానుంది.

CM Revanth: సోనియమ్మ మాట ఇచ్చారంటే అది శిలాశాసనమే..

CM Revanth: సోనియమ్మ మాట ఇచ్చారంటే అది శిలాశాసనమే..

Telangana: పేదల ఇంట్లో వెలుగులు నింపేందుకు సోనియాగాంధీ ఆరు గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు అంకితమిచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం సచివాలయంలో అభయహస్తం గ్యారంటీల ప్రారంభ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ... సోనియాగాంధీపై విశ్వాసంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టారన్నారు. నిజమైన లబ్ధిదారులకు, అర్హులకు పథకాలను అందించడమే ప్రజా పాలన ఉద్దేశమని చెప్పుకొచ్చారు.

Rajya Sabha elections: పెద్దలసభకు సోనియాగాంధీ ఏకగ్రీవ ఎన్నిక

Rajya Sabha elections: పెద్దలసభకు సోనియాగాంధీ ఏకగ్రీవ ఎన్నిక

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు మంగళవారంనాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోనియాగాంధీతో పాటు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతలు చున్నీలాల్ గారసియా, మదన్ రాథోడ్‌‌లు రాజస్థాన్ నుంచి ఎగువ సభకు ఎన్నికైనట్టు అసెంబ్లీ సెక్రటరీ మహావీర్ ప్రసాద్ శర్మ తెలిపారు.

Sonia Gandhi: ప్రత్యక్ష రాజకీయాలకు సెలవు.. రాయ్ బరేలి ఓటర్లకు సోనియా భావోద్వేగ లేఖ

Sonia Gandhi: ప్రత్యక్ష రాజకీయాలకు సెలవు.. రాయ్ బరేలి ఓటర్లకు సోనియా భావోద్వేగ లేఖ

కాంగ్రెస్ అగ్ర నేత, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగబోనని సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు రాయ్ బరేలి ప్రజలకు సోనియా గాంధీ బహిరంగ లేఖ రాశారు.

Rajya Sabha Polls: రాజ్యసభకు సోనియా నామినేషన్

Rajya Sabha Polls: రాజ్యసభకు సోనియా నామినేషన్

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు బుధవారంనాడు నామినేషన్ వేశారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సోనియాగాంధీ త్వరలోనే లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాజ్యసభకు నామినేషన్ వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Sonia Gandhi: రాజ్యసభ అభ్యర్థుల లిస్ట్‌ను అఫీషియల్‌గా ప్రకటించిన కాంగ్రెస్

Sonia Gandhi: రాజ్యసభ అభ్యర్థుల లిస్ట్‌ను అఫీషియల్‌గా ప్రకటించిన కాంగ్రెస్

త్వరలోనే జరగనున్న రాజ్యసభ ఎన్నికల బరిలో నిలవనున్న అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి పోటీ చేయనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి