Home » Security
77వ రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ ఉదయం జరిగే పరేడ్ను సురక్షితంగా నిర్వహించేందుకు పోలీసు, పారామిలిటరీ దళాలు, సైన్యం సంయుక్తంగా భద్రతా ఏర్పాట్లు చేశాయి.
బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్కు కేంద్ర ప్రభుత్వం జడ్ కేటగిరీ భద్రత కల్పించింది. దీంతో ఆయన పాల్గొనే అన్ని అధికారిక కార్యక్రమాల్లో సీఆర్పీఎఫ్ సిబ్బంది ఆయనకు పహారాగా ఉంటారు.
దేశంలో వినియోగించే ప్రతి ఫోన్లో సంచార్ సాథీ యాప్ ఉండాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది. ఇకపై దేశంలో తయారయ్యే ఫోన్లల్లో వీటిని ముందస్తుగా ఇన్స్టాల్ చేశాకే విక్రయించాలని ఫోన్ తయారీదార్లు, దిగుమతిదార్లను టెలికాం శాఖ ఆదేశించింది.
సిలిగురి కారిడార్లో భద్రతను కేంద్ర ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేసింది. చైనా, బంగ్లాదేశ్ నుంచి ఎలాంటి ముప్పునైనా తట్టుకునేలా మూడు కొత్త సైనిక స్థావరాలను ఏర్పాటు చేసింది.
బన్ని ఉత్సవంలో భక్తులు చాలా మంది గాయపడుతుంటారు. ఇలా గాయపడిన భక్తులకు స్థానికంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో వైద్యం అందిస్తారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని పట్టణాలకు తరలిస్తారు.
పుతిన్ విదేశీ పర్యటనల్లో తన ఆరోగ్య పరిస్థితి బయట ప్రపంచానికి తెలియకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారని అడపాదడపా కథనాలు వస్తుంటాయి. ఇప్పుడు మరోసారి అలాంటి కథనాలే వెలుగుచూశాయి.
నాగార్జున సాగర్ అన్ని గేట్లు ఓపెన్ చేయడంతో పర్యటకులు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఆర్పీఎఫ్ సిబ్బంది పర్యాటకుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
యుగంధర్కు ముప్పు ఉందనే నివేదిక ఆధారంగా ఆయనకు రక్షణ కల్పించాలని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. దీంతో ఏఏఐబీ చీఫ్ దేశంలో జరిపే పర్యటనల్లో ఆయన వెంట ముగ్గురు నుంచి నలుగురు సీఆర్పీపీ సిబ్బంది ఉంటారు.
పహల్గాంలో ఉగ్రవాదులు అత్యంత పాశవికంగా 26 మంది టూరిస్టులను పొట్టనపెట్టుకోవడంతో జమ్మూకశ్మీర్ అంతటా కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లు ఉధృతం చేశారు. ఈ క్రమంలో భద్రతా ఏర్పాట్లు, బలగాల మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చించేందుకు ఎంహెచ్ఏలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం నిర్వహించారు.
కర్రెగుట్టలపై మంగళవారం కూడా బలగాల కుంబింగ్ కొనసాగుతోంది. హెలికాఫ్టర్ ద్వారా కర్రెగుట్టపైకి భారీగా బలగాలు వెళ్తున్నాయి. కర్రెగుట్టలపై తాత్కాలిక బేస్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. బేస్ క్యాంప్ కోసమే బలగాలు , ఆయుధ సామాగ్రిని హెలికాఫ్టర్ ద్వారా తరలిస్తున్నారు. కాగా కర్రె గుట్టల్లో అనేక గుహలు ఉండటంతో భద్రతా బలగాలకు తీవ్ర సవాళ్లు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.