• Home » Security

Security

Sanchar Saathi App: సెల్‌ఫోన్స్‌లో సంచార్ సాథీ యాప్ తప్పనిసరి.. ఫోన్ తయారీదార్లకు కేంద్రం ఆదేశాలు

Sanchar Saathi App: సెల్‌ఫోన్స్‌లో సంచార్ సాథీ యాప్ తప్పనిసరి.. ఫోన్ తయారీదార్లకు కేంద్రం ఆదేశాలు

దేశంలో వినియోగించే ప్రతి ఫోన్‌లో సంచార్ సాథీ యాప్ ఉండాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది. ఇకపై దేశంలో తయారయ్యే ఫోన్‌లల్లో వీటిని ముందస్తుగా ఇన్‌స్టాల్ చేశాకే విక్రయించాలని ఫోన్ తయారీదార్లు, దిగుమతిదార్లను టెలికాం శాఖ ఆదేశించింది.

Siliguri Military Bases: సిలిగురి కారిడార్‌‌లో భద్రత మరింత పటిష్టం.. మూడు సైనిక స్థావరాల ఏర్పాటు

Siliguri Military Bases: సిలిగురి కారిడార్‌‌లో భద్రత మరింత పటిష్టం.. మూడు సైనిక స్థావరాల ఏర్పాటు

సిలిగురి కారిడార్‌లో భద్రతను కేంద్ర ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేసింది. చైనా, బంగ్లాదేశ్‌ నుంచి ఎలాంటి ముప్పునైనా తట్టుకునేలా మూడు కొత్త సైనిక స్థావరాలను ఏర్పాటు చేసింది.

Dasara Banni Utsavam: కర్రల సమరం.. బన్ని ఉత్సవానికి సర్వం సిద్ధం..

Dasara Banni Utsavam: కర్రల సమరం.. బన్ని ఉత్సవానికి సర్వం సిద్ధం..

బన్ని ఉత్సవంలో భక్తులు చాలా మంది గాయపడుతుంటారు. ఇలా గాయపడిన భక్తులకు స్థానికంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో వైద్యం అందిస్తారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని పట్టణాలకు తరలిస్తారు.

Vladimir Putin: అలస్కా ట్రిప్‌లో రష్యా అధ్యక్షుడు.. పుతిన్ సూట్‌కేసులో ఏమి ఉంటుందో తెలుసా..

Vladimir Putin: అలస్కా ట్రిప్‌లో రష్యా అధ్యక్షుడు.. పుతిన్ సూట్‌కేసులో ఏమి ఉంటుందో తెలుసా..

పుతిన్ విదేశీ పర్యటనల్లో తన ఆరోగ్య పరిస్థితి బయట ప్రపంచానికి తెలియకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారని అడపాదడపా కథనాలు వస్తుంటాయి. ఇప్పుడు మరోసారి అలాంటి కథనాలే వెలుగుచూశాయి.

 Nagarjuna Sagar: నాగార్జున సాగర్ డ్యామ్‌పై పర్యాటకుల ఆందోళన

Nagarjuna Sagar: నాగార్జున సాగర్ డ్యామ్‌పై పర్యాటకుల ఆందోళన

నాగార్జున సాగర్ అన్ని గేట్లు ఓపెన్ చేయడంతో పర్యటకులు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఆర్పీఎఫ్ సిబ్బంది పర్యాటకుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Air India Crash Probe: విమాన ప్రమాదం దర్యాప్తు అధికారికి ఎక్స్ కేటగిరి భద్రత

Air India Crash Probe: విమాన ప్రమాదం దర్యాప్తు అధికారికి ఎక్స్ కేటగిరి భద్రత

యుగంధర్‌కు ముప్పు ఉందనే నివేదిక ఆధారంగా ఆయనకు రక్షణ కల్పించాలని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్)ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. దీంతో ఏఏఐబీ చీఫ్ దేశంలో జరిపే పర్యటనల్లో ఆయన వెంట ముగ్గురు నుంచి నలుగురు సీఆర్‌పీపీ సిబ్బంది ఉంటారు.

Pahalgam Terror Attack: హోం శాఖ కార్యాలయంలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం

Pahalgam Terror Attack: హోం శాఖ కార్యాలయంలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం

పహల్గాంలో ఉగ్రవాదులు అత్యంత పాశవికంగా 26 మంది టూరిస్టులను పొట్టనపెట్టుకోవడంతో జమ్మూకశ్మీర్ అంతటా కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లు ఉధృతం చేశారు. ఈ క్రమంలో భద్రతా ఏర్పాట్లు, బలగాల మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చించేందుకు ఎంహెచ్ఏలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం నిర్వహించారు.

Security Forces: మావోయిస్ట్ పార్టీ ట్రాప్‌లో భద్రతా బలగాలు

Security Forces: మావోయిస్ట్ పార్టీ ట్రాప్‌లో భద్రతా బలగాలు

కర్రెగుట్టలపై మంగళవారం కూడా బలగాల కుంబింగ్ కొనసాగుతోంది. హెలికాఫ్టర్ ద్వారా కర్రెగుట్టపైకి భారీగా బలగాలు వెళ్తున్నాయి. కర్రెగుట్టలపై తాత్కాలిక బేస్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. బేస్ క్యాంప్ కోసమే బలగాలు , ఆయుధ సామాగ్రిని హెలికాఫ్టర్ ద్వారా తరలిస్తున్నారు. కాగా కర్రె గుట్టల్లో అనేక గుహలు ఉండటంతో భద్రతా బలగాలకు తీవ్ర సవాళ్లు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.

Vaishno Devi Security: వైష్ణోదేవీ మార్గంలో భద్రత కట్టుదిట్టం.. ఇద్దరి అరెస్టు

Vaishno Devi Security: వైష్ణోదేవీ మార్గంలో భద్రత కట్టుదిట్టం.. ఇద్దరి అరెస్టు

హవల్గాం ఉగ్రదాడిలో26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడంతో అధికారులు వైష్ణోమాత ఆలయానికి వెళ్లే మార్గంలో వెరిఫికేషన్‌ను మరితం తీవ్రం చేసారు. రిజిస్టర్డ్ సర్వీస్ ప్రొవైడర్లు ఆథరైజ్డ్ డాక్యుమెంట్లు అందుబాటులో ఉంచుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Pahalgam Terror Attack: ఉగ్ర 'వేట' మైదలైంది... జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు

Pahalgam Terror Attack: ఉగ్ర 'వేట' మైదలైంది... జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు

గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, పహల్గాం అమానుష దాడికి పాల్డడిన ముష్కరులను మట్టుబెట్టి, బాధితులకు న్యాయం చేసేందుకు బలగాలు పూర్తి స్థాయిలో దృష్టిసారించాయని ఇండియన్ ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి