• Home » Secundrabad

Secundrabad

Secundrabad: చర్లపల్లి టర్మినల్‌ నుంచి రోజూ 74 ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌ రైళ్లు

Secundrabad: చర్లపల్లి టర్మినల్‌ నుంచి రోజూ 74 ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌ రైళ్లు

చర్లపల్లి రైల్వే టర్మినల్‌ నుంచి రోజూ 74 ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌ రైళ్లు నడుస్తున్నట్లు రైల్వైశాఖ తెలిపింది. 430 కోట్లతో చర్లపల్లి టర్మినల్‌ ఏర్పాటు చేశారు. చర్లపల్లి స్టేషన్‌ నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు ఒక ఎంఎంఎటీఎస్‌ మాత్రమే నడుస్తుండగా, మరిన్ని సర్వీసులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Special trains: తిరుపతి, మచిలీపట్నం నుంచి.. నగరానికి ప్రత్యేక రైళ్లు

Special trains: తిరుపతి, మచిలీపట్నం నుంచి.. నగరానికి ప్రత్యేక రైళ్లు

తిరుపతి, మచిలీపట్నం నుంచి నగరానికి రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్యరైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు తిరుపతి నుంచి కాచిగూడకు, మచిలీపట్నం నుంచి ఉమ్డానగర్‌కు మధ్య నడుస్తాయని తెలిపారు.

Secunderabad-Anakapalle: సికింద్రాబాద్‌-అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు

Secunderabad-Anakapalle: సికింద్రాబాద్‌-అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్‌-అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్యరైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ రైళ్లను నడుపుతున్నట్లు తెలిపారు. డిసెంబరు 4నుంచి వచ్చే ఏడాది మార్చి 26 వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడుపుతాయని తెలిపారు.

Vande Bharat Express: సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌కు 20 బోగీలు

Vande Bharat Express: సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌కు 20 బోగీలు

సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి వెళ్లే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు బుధవారం నుంచి 20 బోగీలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్యకు అదనంగా మరో 312 సీట్లు ప్రయాణికులకు అందుబాట్లోకి రానున్నాయి.

Special Train: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. చర్లపల్లి నుంచి ప్రత్యేక రైలు

Special Train: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. చర్లపల్లి నుంచి ప్రత్యేక రైలు

శబరిమల క్షేత్రంలో అయ్యప్పస్వామి భక్తుల సౌకర్యార్ధం కాట్పాడి -సేలం మీదుగా కొట్టాయం వరకు ఈ నెల 24న ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. శబరిమలై భక్తుల కోసం తెలంగాణ రాష్ట్రం చర్లపల్లి నుండి కేరళలోని కొట్టాయం వరకు ప్రత్యేక రైలు నడుపుతున్నారు.

Hyderabad: జనవరి 7నుంచి 20వరకు 16 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు హైటెక్‌సిటీ స్టేషన్‌లో హాల్ట్‌

Hyderabad: జనవరి 7నుంచి 20వరకు 16 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు హైటెక్‌సిటీ స్టేషన్‌లో హాల్ట్‌

సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకొని దూరప్రాంతాలకు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో వెళ్లే నగర ప్రయాణికులకు దక్షిణ మధ్యరైల్వే ప్రత్యేక సదుపాయాన్ని కల్పించింది. సికింద్రాబాద్‌-లింగంపల్లి మార్గంలో నడిచే 16 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు హైటెక్‌సిటీ స్టేషన్‌లో ప్రత్యేకంగా హాల్టింగ్‌ ఏర్పాటు చేసింది.

Secundrabad: ఒడిశా టు ముంబై.. వయా సికింద్రాబాద్‌.. విషయం ఏంటంటే..

Secundrabad: ఒడిశా టు ముంబై.. వయా సికింద్రాబాద్‌.. విషయం ఏంటంటే..

ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి సరుకు సరఫరా చేస్తున్న వదిన మరిదిలను సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. వీరినుంచి 18.823 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రైల్వే డీఎస్పీ జావీద్‌, సికింద్రాబాద్‌ రైల్వే ఇన్‌స్పెక్టర్‌ సాయి ఈశ్వర్‌గౌడ్‌లు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

Kacheguda Express: కాచిగూడ ఎక్స్‌ప్రెస్‏కు ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు

Kacheguda Express: కాచిగూడ ఎక్స్‌ప్రెస్‏కు ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు

కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు జర్మన్‌ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎల్‌హెచ్‌బీ బోగీలు అనుసంధానం చేయనున్నారు. ఈ మేరకు దక్షిణ రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది.

Secundrabad: రైల్వే స్టేషన్‌లో.. 1.600 గ్రాముల గంజాయి చాక్లెట్లు స్వాధీనం

Secundrabad: రైల్వే స్టేషన్‌లో.. 1.600 గ్రాముల గంజాయి చాక్లెట్లు స్వాధీనం

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో గంజాయి చాకెట్లను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్లాట్‌ఫారం నంబరు 10లో మంగళవారం స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ సీఐ నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Vande Bharat Express: యశ్వంత్‌పూర్‌ వందేభారత్‌కు బుధవారమే మెయింటెనెన్స్‌ హాలీడే

Vande Bharat Express: యశ్వంత్‌పూర్‌ వందేభారత్‌కు బుధవారమే మెయింటెనెన్స్‌ హాలీడే

కాచిగూడ-యశ్వంత్‌పూర్‌ వందేభారత్‌ (20703/04) ఎక్స్‌ప్రెస్‏కు మెయింటెనెన్స్‌ హాలీడే (ప్రస్తుతం అమల్లో ఉన్న) బుధవారమే ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి