Home » Science
సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సందర్భంలో సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. మకర సంక్రాంతి సౌర చక్రం ఆధారంగా ఉంటుంది. అందువల్ల, ఇది దాదాపు ప్రతి సంవత్సరం ఒకే తేదీన వస్తుంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా మాత్రం తేదీ మారింది.
విమానాలు చాలా వరకు దాదాపు తెలుపు రంగులోనే ఉంటాయి. విమానాలన్నీ తెల్లగానే ఉండడానికి గల కారణమేంటో ఎప్పుడైనా ఆలోచించారా? విమానాలకు తెలుపు రంగును మాత్రమే వేయడానికి కొన్ని ప్రత్యేక కారణాలున్నాట.
విద్యుత్ను సరఫరా చేసే తీగలు చాలా ప్రమాదకరం. వాటి జోలికి వెళితే ప్రాణాలు కోల్పోవడం ఖాయం. అయితే కరెంట్ తీగలపై కూర్చున్న పక్షులకు మాత్రం ఏమీ కాదు. పక్షులు హాయిగా కరెంట్ తీగలపై కూర్చుంటాయి. అయినా అవి ప్రాణాలతోనే ఉంటాయి.
విద్యార్థులకు శాస్త్రసాంకేతిక రంగాలపై అవగాహన ఉండాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. నాయుడుపేట జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం జిల్లా స్థాయి సైన్స్ఫెయిర్ కార్యక్రమాన్ని ఆమె టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి నెలవల సుబ్రహ్మణ్యం, సర్వశిక్ష అభియాన్ జిల్లా అధికారి గౌరీశంకర్రావు, డీఈవో కేవీఎస్ కుమార్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే నైపుణ్యాలు పెంచుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. విద్యాశాఖ-సమగ్రశిక్ష సంయుక్తంగా శనివారం స్థానిక జ్యోతిరావ్ పూలే భవనంలో ఏర్పాటు చేసిన కెరీర్ ఎక్స్పో, ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించి, ప్రసంగించారు.
డీఎన్ఏలో పరమాణువుల అమరికను వివరించిన అమెరికన్ శాస్త్రవేత్త జేమ్స్ డీ వాట్సన్ తుది శ్వాస విడిచారు. డీఎన్ఏ అమరికను అనుగొన్నందుకు ఆయన 1963లో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు.
సాధారణంగా మినాక్సిడిల్ వాడితే బ్లడ్ ఫ్లో పెరిగి జట్టు మళ్లీ మొలుస్తుంది. ఫినస్ట్రైడ్ వాడితే అది హార్మోన్ల మీద ప్రభావం చూపి జుట్టు మళ్లీ మొలిచేలా చేస్తుంది. ఈ సీరమ్ అలా కాదు. మెటబాలిక్ సిగ్నలింగ్ ద్వారా పని చేస్తుంది.
ఖుష్బూ ఇటీవల 10వ తరగతిలో 500 మార్కులకు 399 మార్కులు సాధించింది. 400 మార్కుల అంచనాలకు ఒక్క మార్కు తేడా రావడంతో ఆమెను బలవంతంగా సైన్స్ కోర్సుకు బదులు ఆర్ట్స్లో చేర్పించారు. దాంతో ఆమె కన్నీటిపర్యంతమైంది.
విద్యార్థుల క్రమశిక్షణా రాహిత్యంపై జిల్లా యంత్రాగం విచారణ జరిపి, నలుగురు విద్యార్థి నాయకులను ఘటనకు బాధ్యులుగా గుర్తించినట్టు కళాశాల ప్రిన్సిపాల్ అనామిక జైన్ తెలిపారు. ఆ నలుగురుని కళాశాల నుంచి బహిష్కరిస్తూ, వారిని టీసీలు తీసుకోవాలని ఆదేశించినట్టు వివరించారు.
శాస్త్ర, సాంకేతిక రంగం అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అమరావతిలో స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ సమావేశమై.. అంతరిక్ష రంగంలో సంస్థ చేసిన పరిశోధనల గురించి తెలుసుకున్నారు.