Home » Sanjay Raut
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు త్వరలోనే ఉద్వాసన పలకడం ఖాయమని శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం నేత సంజయ్ రౌత్ జోస్యం చెప్పారు. ఆదివారంనాడు శివసేన-బీజేపీ కూటమిలో చేరిన అజిత్ పవార్ సీఎం స్థానంలోకి వస్తారని అన్నారు.
శివసేన నేత సంజయ్ రౌత్ ఐక్యరాజ్యసమితికి లేఖ రాశారు. జూన్ 20వ తేదీని ''ప్రపంచ విద్రోహుల దినం''గా ప్రకటించాలని ఐరాసను కోరారు. మహారాష్ట్రలో 2022 జూన్లో ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేనలో రాజకీయ కల్లోలం చెలరేగిన నేపథ్యంలో రౌత్ ఈ విజ్ఞప్తి చేశారు.
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో హింసాకాండ నేపథ్యంలో శివసేన (యూబీటీ) నేత, ఎంపీ సంజయ్ రౌత్సం చలన వ్యాఖ్యలు చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ప్రభంజనం ముగిసిందని, ప్రతిపక్షాల ప్రభంజనం వస్తోందని శివసేన (యూబీటీ)
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తంగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజేపీ నేత నితీష్ రాణె ఎన్సీపీలో చోటుచేసుకోనున్న పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీతో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేతులు కలుపబోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
ఎన్సీపీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ ప్రకటించడంపై శివసేన..
ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వానికి డెత్ వారంట్ జారీ అయిందని, ఆ ప్రభుత్వం రానున్న 15 లేదా
అకాల వర్షాలతో మహారాష్ట్ర రైతులు ఇబ్బందులు పడుతున్న వేళ అయోధ్యకు వెళ్లడమేంటని రౌత్ ప్రశ్నించారు.
బీహార్, పశ్చిమబెంగాల్లో ఇటీవల జరిగిన అల్లర్లు, హింసాకాండ వెనుక బీజేపీ కుట్ర ఉందని శివసేన నేత సంజయ్ రౌత్..
ఏకే-47తో లేపేస్తానని ఓ ఘరానా గ్యాంగ్స్టర్ సాక్షాత్తూ ఎంపీని బెదిరించిన ఘటన మహారాష్ట్రలో సంచలనం రేపింది....