Home » Sanjay Raut
‘ఇండియా’ కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరు? అనేది మళ్లీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి చూస్తే.. ఆ ప్రశ్నకు ఇప్పుడిప్పుడే సమాధానం దొరికేలా కనిపించడం లేదు.
ప్రతిపక్షాలకు చెందిన కొందరు తనని సజీవసమాధి చేయాలని అనుకుంటున్నారని ప్రధాని మోదీ అన్నారు. కానీ, దేశ ప్రజలు తనకు రక్షణ కవచంలా ఉన్నంత వరకు తనని ఎవరు ఏం చేయలేరని తెలిపారు. మహారాష్ట్రలోని నందుర్బార్ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి హీనా గవిత్కు మద్దతుగా ప్రధాని మోదీ గురువారం ప్రచారం నిర్వహించారు.
ఈ లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీ 30 నుంచి 35 స్థానాలను కైవసం చేసుకుంటుందని శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ప్రతిష్ట కోసం భారమతి నుంచి పోరాటం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం పుణేలో సంజయ్ రౌత్ విలేకర్లతో మాట్లాడారు.
మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్ రాజ్ థాకరే బీజేపీకి బేషరతుగా మద్దతు ప్రకటించాన్ని శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ బుధవారంనాడు నిలదీశారు. అమిత్షాతో జరిపిన సమావేశంలో రాజ్థాకరే ముందు ఏ ఫైల్ తెరిచి ఉంచారు? అని ప్రశ్నించారు.
లోక్సభ ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేయడం కోసం ప్రధాని నరేంద్ర మోదీ తన కార్యాలయాన్ని ఉపయోగించి.. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఉల్లంఘించారని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అరెస్ట్ దేశ రాజకీయాల్లో పెను దుమారమే రేపింది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీతో (Aam Admi Party) పాటు ఇతర ప్రతిపక్షాలు ఆయన అరెస్ట్ను వ్యతిరేకిస్తూ.. కేంద్రంలోని బీజేపీపై (BJP) విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు తాజాగా శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ (MP Sanjay Raut) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ అంటే ప్రధాని మోదీకి భయమని అన్నారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో చక్రం తిప్పాలనుకున్న కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభావమే ఎదురైంది. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మినహాయిస్తే.. మిగతా చోట్ల ఓటమి పాలైంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ చేతిలో..
ఉద్ధవ్ ఠాక్రే(Uddav Tackrey) శివసేన(Shivsena) వర్గంపై మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే(Eknath Shinde) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఆయన కామెంట్స్ పై తాజాగా ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut) స్పందించారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాలంటే 'ఇండియా' కూటమికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) చీఫ్ మోహన్ భగవత్ సపోర్ట్ చేయాలని శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం నేత సంజయ్ రౌత్ అన్నారు. ఈరోజు ప్రజాస్యామ్యం ప్రమాందలో పడిందని పేర్కొన్నారు.
కులాల సర్వేకు విపక్ష 'ఇండియా' కూటమి సహా సమాజంలోని అన్ని వర్గాలు సానుకూలంగా ఉన్నాయని, కులాల సర్వే చేపట్టడం ఇప్పటి తక్షణ అవసరమని శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. బీహార్లోని నితీష్ కుమార్ ప్రభుత్వం ఇటీవల కులాల సర్వే గణాంకాలను ప్రకటించిన నేపథ్యంలో రౌత్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.