• Home » Sabitha Indra Reddy

Sabitha Indra Reddy

MLA Sabitha Reddy: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయం ఖాయం

MLA Sabitha Reddy: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయం ఖాయం

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయం ఖాయం.. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా బీఆర్‌ఎస్‌ గెలుపును ఆపలేరని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆమె సూచించారు.

MLA Sabitha: కేసీఆర్‌ దీక్షతోనే తెలంగాణ కల సాకారం..

MLA Sabitha: కేసీఆర్‌ దీక్షతోనే తెలంగాణ కల సాకారం..

ఎవరు ఏమన్నా.. కేసీఆర్‌ చేసిన నిరాహార దీక్షతోనే తెలంగాణ కల సాకారమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితారెడ్డి అన్నారు. దశాబ్దాల కల కేసీఆర్ వల్లే సాధ్యమైందన్నారు. అయినప్పటికీ కొందరు విమర్శలు చేస్తుండడం దారుణమన్నారు.

MLA: స్కూల్‌ పిల్లలకు పెడుతున్నది దొడ్డు బియ్యం భోజనమే..

MLA: స్కూల్‌ పిల్లలకు పెడుతున్నది దొడ్డు బియ్యం భోజనమే..

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకంలో సన్న బియ్యంతో కా కుండా దొడ్డు బియ్యం భోజనమే వడ్డిస్తున్నారని మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆమె బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌లోని నాదర్‌గుల్‌ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Sabitha Reddy: కేసీఆర్‌ హయాంలోనే విద్య, వైద్యానికి పెద్దపీట

Sabitha Reddy: కేసీఆర్‌ హయాంలోనే విద్య, వైద్యానికి పెద్దపీట

కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలోనే విద్య, వైద్యానికి పెద్దపీట వేశారని మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేట్‌, పహాడిషరీఫ్‌లోని పలు ప్రభుత్వ పాఠశాలలను ఆమె పరిశీలించారు.

Hyderabad: ఎమ్మెల్యే సబిత ఔదార్యం.. నెల వేతనం మాతృదేవోభవకు విరాళం

Hyderabad: ఎమ్మెల్యే సబిత ఔదార్యం.. నెల వేతనం మాతృదేవోభవకు విరాళం

మాజీమంత్రి, ఎమ్మెల్యే పి.సబితారెడ్డి అభాగ్యుల పట్ల తన ఔదార్యాన్ని చాటుకున్నారు.. అభాగ్యుల సేవలో కొనసాగుతున్న మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌లో గల నాదర్‌గుల్‌లోని మాతృదేవోభవ అనాథాశ్రమానికి తన వంతు సాయంగా ఒక నెల వేతనం విరాళంగా ఇవ్వడానికి ముందుకొచ్చారు.

Hyderabad: ఏ పార్టీ అయినా సంక్షేమ పథకాలను స్వాగతించాల్సిందే..

Hyderabad: ఏ పార్టీ అయినా సంక్షేమ పథకాలను స్వాగతించాల్సిందే..

అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఏ పార్టీ అయినా స్వాగతించాల్సిందేనని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి అన్నారు. పథకాల విషయంలో విమర్శలు చేసుకుంటూ పోతే అర్హులైన పేద, బడుగు వర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఆమె వ్యాఖ్యానించారు.

MLA: అధికారులపై ఎమ్మెల్యే ఫైర్.. పని చేస్తున్నారా.. టైంపాస్‌ కోసం వస్తున్నారా..

MLA: అధికారులపై ఎమ్మెల్యే ఫైర్.. పని చేస్తున్నారా.. టైంపాస్‌ కోసం వస్తున్నారా..

‘ప్రజా సమస్యలు పట్టించుకోరా.. అసలు మీరు పని చేస్తున్నారా.. లేక టైంపాస్‌ కోసం కార్యాలయానికి వస్తున్నారా?’ అంటూ బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌ అధికారుల పని తీరుపై మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Sabitha Reddy: మాజీమంత్రి సబితా సంచలన కామెంట్స్.. ఆమె ఏమన్నారో తెలిస్తే..

Sabitha Reddy: మాజీమంత్రి సబితా సంచలన కామెంట్స్.. ఆమె ఏమన్నారో తెలిస్తే..

రాష్ట్రంలో ప్లానింగ్‌లేని పాలన నడుస్తోందని, కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటేనే ఇందిరమ్మ ఇళ్లు వచ్చే దుస్థితి నెలకొన్నదని ఎమ్మెల్యే పి.సబితారెడ్డి ధ్వజమెత్తారు.

MLA: దమ్ముంటే.. ‘స్థానిక’ ఎన్నికలు జరపండి..

MLA: దమ్ముంటే.. ‘స్థానిక’ ఎన్నికలు జరపండి..

దమ్ముంటే.. ‘స్థానిక’ ఎన్నికలు జరపండి.. అంటూ మాజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నో మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లో విఫలమైందని ఆమె విమర్శించారు.

 Sabitha Indra Reddy: కన్నీళ్లతో   కోర్టు మెట్లెక్కా న్యాయం గెలిచింది

Sabitha Indra Reddy: కన్నీళ్లతో కోర్టు మెట్లెక్కా న్యాయం గెలిచింది

సీబీఐ కోర్టు తాను నిర్దోషిగా ప్రకటించిన తీర్పుపై సబిత సంతోషం వ్యక్తం చేశారు. 12 ఏళ్ల పాటు న్యాయం కోసం చేసిన పోరాటం చివరికి విజయమిచ్చిందని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి