• Home » Sabitha Indra Reddy

Sabitha Indra Reddy

 Sabitha Indra Reddy: కన్నీళ్లతో   కోర్టు మెట్లెక్కా న్యాయం గెలిచింది

Sabitha Indra Reddy: కన్నీళ్లతో కోర్టు మెట్లెక్కా న్యాయం గెలిచింది

సీబీఐ కోర్టు తాను నిర్దోషిగా ప్రకటించిన తీర్పుపై సబిత సంతోషం వ్యక్తం చేశారు. 12 ఏళ్ల పాటు న్యాయం కోసం చేసిన పోరాటం చివరికి విజయమిచ్చిందని తెలిపారు.

CBI Court Judgement: గాలికి ఏడేళ్ల జైలు

CBI Court Judgement: గాలికి ఏడేళ్ల జైలు

గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్ల జైలుశిక్ష నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యే పదవి అనర్హతలోకి వెళ్లే అవకాశం ఉంది.సీబీఐ కోర్టు తనను నిర్దోషిగా ప్రకటించడంతో సబిత న్యాయం గెలిచిందని సంతోషం వ్యక్తం చేశారు.

OMC Verdict: ఓఎంసీ కేసులో నేడు సీబీఐ కోర్టు తీర్పు

OMC Verdict: ఓఎంసీ కేసులో నేడు సీబీఐ కోర్టు తీర్పు

సీబీఐ కోర్టు ఓఎంసీ కేసులో మంగళవారం (మే 6) తుది తీర్పు ఇవ్వనుంది. ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహా పలువురు అధికారులు నిందితులుగా ఉన్నారు

MLA: సీఎంగారూ.. తులం బంగారం ఎక్కడా..

MLA: సీఎంగారూ.. తులం బంగారం ఎక్కడా..

అబద్దపు మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అన్ని రంగాల్లో విఫలమైందని మాజీమంత్రి పట్లోళ్ల సబితారెడ్డి అన్నారు. అంతేగాక కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ పథకాలకు తులం బంగారం ఇస్తామని నమ్మబలికి మోసం చేసిందని ఆమె విమర్శించారు.

Sabitha Indrarreddy illness: ఎమ్మెల్యే సబితకు అనారోగ్యం

Sabitha Indrarreddy illness: ఎమ్మెల్యే సబితకు అనారోగ్యం

Sabitha Indrarreddy illness: ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. నిన్న కేసీఆర్ నిర్వహించిన పార్టీ ముఖ్యనేతల సమావేశంలోనే సబిత అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.

MLA: ఎమ్మెల్యే సబితరెడ్డి ఆసక్తికర కామెంట్స్.. ఆమె ఏమన్నారంటే..

MLA: ఎమ్మెల్యే సబితరెడ్డి ఆసక్తికర కామెంట్స్.. ఆమె ఏమన్నారంటే..

తెలంగాణ రాష్ట్రాన్ని ఒక విజన్‌ అంటూ లేకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) పాలిస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి(MLA Pattolla Sabitha Indra Reddy) విమర్శించారు.

Sabitha: 4 వేల స్కూళ్లు మూసి వేసేందుకు సర్కారు కుట్ర

Sabitha: 4 వేల స్కూళ్లు మూసి వేసేందుకు సర్కారు కుట్ర

కాంగ్రెస్‌ ప్రభుత్వం వైఫల్యం కారణంగా విద్యార్థులు చేరక రాష్ట్రంలో 1,913 పాఠశాలలు మూతపడే స్థాయికి చేరాయని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. పది మంది విద్యార్థులున్న నాలుగు వేల పాఠశాలలను మూసివేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆమె ఆరోపించారు.

Hyderabad: కేసీఆర్‌ ముద్ర చెరిపేయాలని కుట్ర..

Hyderabad: కేసీఆర్‌ ముద్ర చెరిపేయాలని కుట్ర..

తెలంగాణ రాష్ట్రంలో మాజీ సీఎం కేసీఆర్‌కు ఉన్న మంచిపేరు చెరిపేసేందుకు ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి(Maheshwaram MLA P. Sabitha Reddy) ధ్వజమెత్తారు.

MLA: మేమిచ్చిన చెక్కులే మీరిస్తున్నారు.. తులం బంగారం ఏదీ..

MLA: మేమిచ్చిన చెక్కులే మీరిస్తున్నారు.. తులం బంగారం ఏదీ..

పేదింటి ఆడపిల్లలను ఆదుకునేందుకు ఒక అన్నగా మాజీ సీఎం కేసీఆర్‌ కల్యాణలక్ష్మి పథకం ప్రవేశపెట్టారని, నాటి పథకాన్నే ప్రస్తుత కాంగ్రెస్‌ పాలకులు కొనసాగిస్తున్నారని మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పి.సబితారెడ్డి(Maheshwaram MLA and former minister P. Sabitha Reddy) అన్నారు.

MLA: నమ్మించి మోసం చేశారు.. తులం బంగారం వెంటనే ఇవ్వాలి

MLA: నమ్మించి మోసం చేశారు.. తులం బంగారం వెంటనే ఇవ్వాలి

వంద రోజుల్లో హామీలు అమలు చేస్తానని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ప్రజలను నమ్మించి మోసం చేశాడని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి(Former Minister, MLA Sabitha Reddy) ఆరోపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి