Home » Rajya Sabha
అంబేడ్కర్ను కేంద్ర హోం మంత్రి అమిత్షా రాజ్యసభలో అవమానించారంటూ పెద్దఎత్తున ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
భావవ్యక్తీకరణ అనేది ప్రజాస్వామానికి నిర్వచనమని, అయితే అర్హమైన విధంగా భావ వ్యక్తీకరణ ఉండాలని, ప్రజాస్వామ్య విలువలను తగ్గించేలా ఉండకూడదని ధన్ఖడ్ అన్నారు. ఎవరైనా మాట్లాడేముందు ఇతరుల అభిప్రాయాలను కూడా వినేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.
భారత రాజ్యాంగం 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్యసభలో మంగళవారం జరిగిన ప్రత్యేక చర్చలో అమిత్షా మాట్లాడుతూ, అంబేడ్కర్ పేరు పదేపదే ప్రస్తావించడం విపక్షనేతలకు ఇప్పుడొక ఫ్యాషన్గా మారిందని అన్నారు.
భారత రాజ్యాంగం 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాజ్యసభలో చేపట్టిన ప్రత్యేక చర్చలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ 55 ఏళ్ల పాలనతో 77 సార్లు రాజ్యాంగాన్ని సవరించిందన్నారు.
రాజ్యాంగంపై రాజ్యసభలో సోమవారం జరిగిన చర్చ అధికార, విపక్ష నేతల మధ్య తీవ్ర వాగ్యుద్ధాన్ని రాజేసింది.
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంది. దీంతో పార్లమెంట్లో భారత రాజ్యాంగంపై ప్రత్యేక చర్చ జరుగుతోంది. ఆ క్రమంలో పార్లమెంట్ ఉభయ సభల్లో సోమవారం, మంగళవారాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం రాజ్యసభలో ఈ చర్చను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు.
మే, జూన్ మాసాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది. దీంతో వైసీపీకి ప్రతిపక్ష హోదా సైతం దక్కలేదు. అదీకాక ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం ముటకట్టుకోవడంతో.. పార్టీలోని కీలక నేతలంతా దాదాపుగా రాజీనామా చేశారు.
రాజ్యసభ సభ్యులుగా రాష్ట్రం నుంచి సానా సతీశ్ బాబు, బీద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
హర్యానా నుంచి బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా రేఖాశర్మ నిలబడ్డారు. రేఖాశర్మకు పోటీగా ఎవరూ నామిషన్ వేయకపోవడంతో ఆమె గిలిచినట్టు చండీగఢ్ రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
ధన్కఢ్ చర్యలు భారతదేశ ప్రతిష్టకు భంగకరంగా ఉన్నాయని, ఇది ఆయనపై వ్యక్తిగత పోరాటం ఎంతమాత్రం కాదని బుధవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఖర్గే చెప్పారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలుగుతోందంటే ఆయనే ప్రధాన కారణమని అన్నారు.