Home » Rajya Sabha
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్ష ఎంపీలు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. మంగళవారం మధ్యాహ్నం కాంగ్రెస్ ఎంపీలు లోక్సభ సెక్రటరీ జనరల్కు నోటీసులు అందజేశారు. అవిశ్వాసం నోటీసులపై 119 మంది ఎంపీలు సంతకాలు చేశారు.
రాజ్యసభ లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి.
రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పాలనలో ఒప్పందాలంటే కేవలం ‘బోఫోర్స్’ వంటి కుంభకోణాలే గుర్తుకొస్తాయంటూ ఎద్దేవా చేశారు.
లోక్సభలో విపక్షాల ఆందోళనతో వాయిదాల పర్వం కొనసాగుతోంది. గురువారం నాడు సభ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది. ఈ నేపథ్యలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బడ్జెట్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ.. రాజ్యసభలో ప్రసంగిస్తున్నారు.
రాజ్యసభలో మాటల యుద్ధం కొనసాగుతోంది. రాజ్యసభ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాన్ని ఇక్కడ వీక్షించండి..
వ్యవసాయ రంగం, రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేసే అంశాలపై ప్రతిపక్ష ఎంపీలు రాజ్యసభలో మంగళవారం నాడు ఆందోళన వ్యక్తం చేశారు. ట్రేడ్ డీల్ వివరాలు వెల్లడించాలని నినాదాలు చేశారు. దీంతో సుమోటో ప్రకటనకు ప్రభుత్వం సిద్ధమేనని నడ్డా సమాధానం ఇచ్చారు.
భారతదేశాన్ని అనేక మంది పాలించినప్పుడు ప్రజలు ఆత్మవిశ్వాసం కోల్పోయి నిరాశానిస్పృహలకు లోనయ్యారని, అలాంటి సమయంలో వందేమాతరం ఒక అగ్నిపర్వతంలా జనంలోకి దూసుకెళ్లిందని సుధామూర్తి అన్నారు.
వందేమాతర గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకోవడంపై చర్చ ఎందుకని కొందరు సభ్యులు ప్రశ్నిస్తున్నారని, అయితే కాలంతో సంబంధం లేకుండా దేశప్రజల్లో వందేమాతరం ఎప్పటికీ స్ఫూర్తి నింపుతూనే ఉందని అమిత్షా అన్నారు.
మూడో రోజు పార్లమెంట్ సమావేశాల లైవ్ అప్డేట్స్
పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలిరోజైన సోమవారంనాడు రాజ్యసభలో కిరణ్ రిజిజు మాట్లాడుతూ, అఖిలపక్ష సమావేశంలో విపక్ష పార్టీలు తమ దృష్టికి తీసుకువచ్చిన ఏ అంశాన్ని కూడా తాము తక్కువగా చూడటం లేదని చెప్పారు.