• Home » Rajya Sabha

Rajya Sabha

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం.. నోటీసులిచ్చిన కాంగ్రెస్

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం.. నోటీసులిచ్చిన కాంగ్రెస్

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్ష ఎంపీలు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. మంగళవారం మధ్యాహ్నం కాంగ్రెస్ ఎంపీలు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు నోటీసులు అందజేశారు. అవిశ్వాసం నోటీసులపై 119 మంది ఎంపీలు సంతకాలు చేశారు.

LIVE : రాజ్యసభ సమావేశాలు

LIVE : రాజ్యసభ సమావేశాలు

రాజ్యసభ లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి.

కాంగ్రెస్ ఒప్పందాలన్నీ బోఫోర్స్ వంటివే..

కాంగ్రెస్ ఒప్పందాలన్నీ బోఫోర్స్ వంటివే..

రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పాలనలో ఒప్పందాలంటే కేవలం ‘బోఫోర్స్’ వంటి కుంభకోణాలే గుర్తుకొస్తాయంటూ ఎద్దేవా చేశారు.

రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగం..

రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగం..

లోక్‌సభలో విపక్షాల ఆందోళనతో వాయిదాల పర్వం కొనసాగుతోంది. గురువారం నాడు సభ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది. ఈ నేపథ్యలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బడ్జెట్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ.. రాజ్యసభలో ప్రసంగిస్తున్నారు.

LIVE : రాజ్యసభ సమావేశాలు..

LIVE : రాజ్యసభ సమావేశాలు..

రాజ్యసభలో మాటల యుద్ధం కొనసాగుతోంది. రాజ్యసభ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాన్ని ఇక్కడ వీక్షించండి..

అమెరికాతో ట్రేడ్‌ డీల్‌పై సుమోటో ప్రకటన‌కు కేంద్రం హామీ

అమెరికాతో ట్రేడ్‌ డీల్‌పై సుమోటో ప్రకటన‌కు కేంద్రం హామీ

వ్యవసాయ రంగం, రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేసే అంశాలపై ప్రతిపక్ష ఎంపీలు రాజ్యసభలో మంగళవారం నాడు ఆందోళన వ్యక్తం చేశారు. ట్రేడ్ డీల్ వివరాలు వెల్లడించాలని నినాదాలు చేశారు. దీంతో సుమోటో ప్రకటనకు ప్రభుత్వం సిద్ధమేనని నడ్డా సమాధానం ఇచ్చారు.

Vande Mataram Debate: వందేమాతరం గేయాన్ని స్కూళ్లలో తప్పనిసరి చేయాలి: సుధామూర్తి

Vande Mataram Debate: వందేమాతరం గేయాన్ని స్కూళ్లలో తప్పనిసరి చేయాలి: సుధామూర్తి

భారతదేశాన్ని అనేక మంది పాలించినప్పుడు ప్రజలు ఆత్మవిశ్వాసం కోల్పోయి నిరాశానిస్పృహలకు లోనయ్యారని, అలాంటి సమయంలో వందేమాతరం ఒక అగ్నిపర్వతంలా జనంలోకి దూసుకెళ్లిందని సుధామూర్తి అన్నారు.

Amit Shah: జాతీయ గేయం బెంగాల్‌కు పరిమితం కాదు.. ప్రియాంకకు అమిత్‌షా కౌంటర్

Amit Shah: జాతీయ గేయం బెంగాల్‌కు పరిమితం కాదు.. ప్రియాంకకు అమిత్‌షా కౌంటర్

వందేమాతర గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకోవడంపై చర్చ ఎందుకని కొందరు సభ్యులు ప్రశ్నిస్తున్నారని, అయితే కాలంతో సంబంధం లేకుండా దేశప్రజల్లో వందేమాతరం ఎప్పటికీ స్ఫూర్తి నింపుతూనే ఉందని అమిత్‌షా అన్నారు.

మూడోవ రోజు ప్రారంభమైన పార్లమెంట్ ఉభయ సభలు

మూడోవ రోజు ప్రారంభమైన పార్లమెంట్ ఉభయ సభలు

మూడో రోజు పార్లమెంట్ సమావేశాల లైవ్ అప్‌డేట్స్

Kiren Rijiju On SIR: ఎస్ఐఆర్‌పై చర్చకు మాకు కొంత సమయం కావాలి

Kiren Rijiju On SIR: ఎస్ఐఆర్‌పై చర్చకు మాకు కొంత సమయం కావాలి

పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలిరోజైన సోమవారంనాడు రాజ్యసభలో కిరణ్ రిజిజు మాట్లాడుతూ, అఖిలపక్ష సమావేశంలో విపక్ష పార్టీలు తమ దృష్టికి తీసుకువచ్చిన ఏ అంశాన్ని కూడా తాము తక్కువగా చూడటం లేదని చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి