• Home » Rajya Sabha

Rajya Sabha

లోక్‌సభ స్థానాలు 850కి పెంపు.! డీలిమిటేషన్‌కు కేంద్రం సిద్ధం

లోక్‌సభ స్థానాలు 850కి పెంపు.! డీలిమిటేషన్‌కు కేంద్రం సిద్ధం

దేశంలో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులకు రంగం సిద్ధమైంది. ఈ నెల 16న వీటిని పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

రాజ్యసభకు హరివంశ్‌ను నామినేట్ చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాజ్యసభకు హరివంశ్‌ను నామినేట్ చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ (Harivansh Narayana Singh) తిరిగి రాజ్యసభకు రానున్నారు. ఆయనను రాజ్యసభకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నామినేట్ చేశారు.

బిహార్ రాజకీయాల్లో చారిత్రాత్మక మార్పు.. రాజ్యసభ సభ్యునిగా నితీశ్ ప్రమాణ స్వీకారం

బిహార్ రాజకీయాల్లో చారిత్రాత్మక మార్పు.. రాజ్యసభ సభ్యునిగా నితీశ్ ప్రమాణ స్వీకారం

బిహార్ రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా సేవలందించిన నితీశ్ కుమార్, నేడు రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం, బిహార్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక మార్పునకు నాంది పలికింది.

ఆమ్‌ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్‌ చడ్డా నిరసన గళం..

ఆమ్‌ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్‌ చడ్డా నిరసన గళం..

ఆమ్‌ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్‌ చడ్డా తన పట్ల పార్టీ ప్రదర్శిస్తోన్న వైఖరిని తప్పుబట్టారు. నా నోరు నొక్కినంత మాత్రాన, మీరు గెలిచినట్టుకాదంటూ సొంతపార్టీకి సూచించారు. ఇలాంటి ప్రయత్నాలతో తన గళాన్ని అణచివేయగలరేమో గానీ.. ఓడించలేరన్నారు.

అమరావతి చట్టబద్ధత బిల్లుకు బీఆర్‌ఎస్ మద్దతు

అమరావతి చట్టబద్ధత బిల్లుకు బీఆర్‌ఎస్ మద్దతు

అమరావతి చట్టబద్ధత బిల్లుకు బీఆర్‌ఎస్ మద్దతు తెలిపింది. రాజ్యసభలో అమరావతి బిల్లుపై చర్చలో బీఆర్‌ఎస్ ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, సురేశ్ పాల్గొన్నారు.

రాజ్యసభలో బీఆర్‌ఎస్‌పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

రాజ్యసభలో బీఆర్‌ఎస్‌పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

కాలేశ్వరం వల్ల ఉపయోగం లేదని నివేదికలు వచ్చాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాజ్యసభలో అమరావతి బిల్లుపై చర్చలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు.

అమరావతి బిల్లును వ్యతిరేకించిన వైసీపీ.. రాజ్యసభ నుంచి వాకౌట్

అమరావతి బిల్లును వ్యతిరేకించిన వైసీపీ.. రాజ్యసభ నుంచి వాకౌట్

రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లును వైసీపీ వ్యతిరేకించింది. రాజ్యాంగంలో రాజధాని అంశం ఎక్కడ ఉందని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. అనేక అంశాలపై బిల్లులో క్లారిటీ లేదని ఆయన అన్నారు.

రాజ్యసభలో అమరావతి బిల్లుపై చర్చ ప్రారంభం

రాజ్యసభలో అమరావతి బిల్లుపై చర్చ ప్రారంభం

రాజ్యసభలో రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై సభలో చర్చ మొదలైంది.

రాజ్యసభ ముందుకు అమరావతి బిల్లు.. మరికొద్దిసేపట్లో చర్చ..

రాజ్యసభ ముందుకు అమరావతి బిల్లు.. మరికొద్దిసేపట్లో చర్చ..

అమరావతికి చట్టబద్ధత బిల్లు రాజ్యసభ ముందుకు వచ్చింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు.

రాజ్యసభకు చేరిన రాజధాని అమరావతి బిల్లు

రాజ్యసభకు చేరిన రాజధాని అమరావతి బిల్లు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా చట్టబద్ధత కల్పించిన బిల్లుకు లోక్‌సభలో ఆమోదం పొంది.. రాజ్యసభకు చేరుకుంది. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ బుధవారం న్యూఢిల్లీలో వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి