Home » Rajasthan
జైపూర్లోని సవాయ్ మన్ సింగ్ (ఎస్ఎమ్ఎస్) ఆస్పత్రిలో ఆదివారం రాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా సెకండ్ ఫ్లోర్లోని ట్రోమా ఐసీయూలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
గొర్రెల కాపరి చిన్నారి అరుపులు విన్నాడు. వెంటనే అరుపులు వినపడుతున్న చోటుకు వెళ్లాడు. పాపను చూసిన వెంటనే పోలీసులు, గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు.
ప్రధాని మోదీ రాజస్థాన్లో రూ.1,22,100 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు గురువారం నాడు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మతో కలిసి దీన్దయాల్ ఉపాధ్యాయ జయంతి ఉత్సవాల్లో మోదీ పాల్గొన్నారు.
కోబ్రా టీమ్ వచ్చే వరకు పాము అక్కడినుంచి వెళ్లిపోలేదు. టాయిలెట్ కమోడ్లోనే కూర్చుండిపోయింది. కోబ్రా టీమ్ సభ్యులు పామును పట్టుకెళ్లిపోయారు.
ఆమె జోలపాట పాడి తన మూడేళ్ల కూతురిని నిద్రపుచ్చింది. నిద్రపోతున్న బిడ్డను తీసుకుని సరస్సు దగ్గరకు వాకింగ్కు వెళ్లింది. ఎవరూ లేని సమయం చూసి ఆ చిన్నారిని సరస్సులోకి విసిరేసి ఏమీ తెలియనట్టు కూర్చుంది. అనంతరం తన కూతురు తప్పిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సీమా చేతులు ఎత్తి వారిని ప్రార్థించింది. లోపలికి పంపించమని వేడుకుంది. రూల్స్ ప్రకారం లోపలికి పంపకూడదని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో ఆమె తన మేనమామ అయిన విద్యా శాఖ మంత్రి మదన్ దిలావర్కు ఫోన్ చేసి విషయం చెప్పింది.
ఆరోగ్య కారణాల రీత్యా ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ ఇటీవల రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే ఆయన మాజీ ఎమ్మెల్యే పెన్షన్కు దరఖాస్తు చేసుకున్నట్టు రాజస్థాన్ అసెంబ్లీ సెక్రటేరియట్ ధ్రువీకరించింది.
రాజస్థాన్ను వాన ముంచెత్తింది. తెరిపినివ్వకుండా కురుస్తున్న వర్షాలతో 19 జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. సుర్వాల్ డ్యామ్ ఉప్పొంగడంతో
మూడు రోజుల పాటు ఆర్ఎస్ఎస్ నిర్వహించనున్న సమన్వయ సమావేశంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలె, సహ కార్యవాహ్లు (జాయింట్ జనరల్ సెక్రటరీలు), సమన్యయకర్తలతో సహా ఆర్ఎస్ఎస్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు పాల్గోనున్నారు.
రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో ఎడతెగని వర్షాలు కురుస్తుండంతో సామాన్య ప్రజాజీవనానికి అంతరాయం కలుగుతోంది. కోట, బుండి, సవాయ్ మాధోపూర్, టోంక్లలో వరదల తరహా పరిస్థితి కనిపిస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో రోడ్డు, రైల్ కనెక్టివిటీ దెబ్బతింది.