Home » Rajastan
నీటిలో ఉన్న మొసలికి ఎంత బలం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెద్ద పెద్ద ఏనుగులు సైతం నీటిలో ఉన్న మొసలి నుంచి తప్పించుకోవడం అసాధ్యం. దీంతో వాటి జోలికి వెళ్లేందుకు చాలా జంతువులు భయపడిపోతుంటాయి. అయితే..
అతడికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో మరో యువతిపై మనసు పడ్డాడు. ఆమెను కూడా వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. అయితే అది సాధ్యం కాకపోవడంతో...
రాజస్థాన్లోని కోటాలో అసలు ఏం జరుగుతోంది. ఐఐటీ, జేఈఈ కోచింగ్ల పేరుతో విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నారా? లేదా విద్యార్థుల మరణాలకు ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? ఈ క్రమంలోనే కోటాలో మరో విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
అది విద్యార్థులకు ఉన్నత స్థాయి ప్రమాణాలతో శిక్షణనిచ్చే ప్రదేశం. కానీ పలు కారణాలతో దశాబ్దం నుంచి వార్తల్లో నిలుస్తోంది. రాజస్థాన్లోని కోటా(Kota) గురించే ఈ వార్త. తాజాగా అక్కడ కోచింగ్ తీసుకుంటున్న మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో 2024లో కోటా(Kota)లో ఆత్మహత్య చేసుకున్న తొలి విద్యార్థిగా వార్తల్లోకెక్కాడు. కో
కొందరు చుట్టూ ఉన్న వస్తువులను తమకు అనుకూలంగా మార్చుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. మరికొందరు వాటితో ఎవరూ చేయని ప్రయత్నాలు చేస్తూ అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఎందుకూ పనికిరావు అనుకున్న వాటితో...
రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మను చంపుతామని బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. బెదిరింపు కాల్ చేసిన లోకేషన్ను ట్రేస్ చేశారు. జైపూర్ సెంట్రల్ జైలు నుంచి ఫోన్ వచ్చినట్టు గుర్తించారు.
రాజస్థాన్ కేబినెట్లో మంత్రిగా ఉన్న బీజేపీ సీనియర్ నేత సురేంద్ర పాల్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. మంత్రి పదవి దక్కి సరిగ్గా 10 రోజులు కూడా గడవకముందే రాజీనామా చేయాల్సి వచ్చింది. సోమవారం వెలువడిన కరణ్పూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆయన ఓటమిపాలయ్యారు.
రాజస్థాన్ రాష్ట్రంలోని శ్రీగంగానగర్ జిల్లాలో గల కరణ్పూర్ అసెంబ్లీ స్థానానికి సంబంధించిన ఓట్ల లెక్కింపులో అధికార బీజేపీ అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి అధిక్యంలో ఉన్నారు. మొత్తం 18 రౌండ్ల కౌంటింగ్కుగానూ ఇప్పటివరకు 8 రౌండ్లు పూర్తయ్యాయి.
దేశంలో వరసగా జరుగుతున్న రైలు ప్రమాద ఘటనలు ప్రయాణికులను కలవరపెడుతున్నాయి.
ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్కు చెందిన రమేష్కి ఈ ఏడాది విషాదాన్ని మిగిల్చింది. అతని పెద్దకొడుకు రాజస్థాన్ లోని కోటాలో మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలకు సిద్ధమవుతూ హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుని విగత జీవిగా మారాడు. ఈ ఏడాది కోటాలో అత్యధికంగా 26 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు.