• Home » Rajamundry

Rajamundry

APSRTC Bus Smoke Incident: ఆర్టీసీ బస్సులో పొగలు.. ఏమైందంటే..

APSRTC Bus Smoke Incident: ఆర్టీసీ బస్సులో పొగలు.. ఏమైందంటే..

ఏపీఎస్ ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. కాకినాడ డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సులో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Perni Nani Meets Mithun Reddy: రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డితో పేర్ని నాని ములాఖత్

Perni Nani Meets Mithun Reddy: రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డితో పేర్ని నాని ములాఖత్

రాజమండ్రి సెంట్రల్ జైల్లో వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డితో మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పేర్ని నాని మంగళవారం ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై ఇద్దరు నేతలు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.

AP News: ముందడుగు పడింది.. వచ్చే నెల ఒకటి నుంచి కొత్త బార్‌లు

AP News: ముందడుగు పడింది.. వచ్చే నెల ఒకటి నుంచి కొత్త బార్‌లు

కొత్త బార్‌ పాలసీపై అబ్కారీ శాఖ దాదాపుగా కసరత్తు పూర్తి చేసింది. త్వరలో కొత్త బార్‌లకు నోటిఫికేషన్‌ వెలువడనుంది. జగన్‌ హయాంలో ఇచ్చిన బార్‌ల లైసెన్స్‌లకు ఈ నెలాఖరుతో కాల పరిమితి ముగుస్తుంది. దీంతో ఈనెల 15వ తేదీలోగా కొత్త బార్‌లకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.

Pawan Kalyan: రాజమహేంద్రవరంలో పవన్ కల్యాణ్ పర్యటన.. షెడ్యూల్ ఇదే..

Pawan Kalyan: రాజమహేంద్రవరంలో పవన్ కల్యాణ్ పర్యటన.. షెడ్యూల్ ఇదే..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురువారం నాడు రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో కలిసి అఖండ గోదావరి ప్రాజెక్ట్‌కి పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ షెడ్యూల్ ఖరారైంది.

Train: సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి 14న గంగా-రామాయణ పుణ్యక్షేత్ర రైలు

Train: సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి 14న గంగా-రామాయణ పుణ్యక్షేత్ర రైలు

భారత్‌ గౌరవ్‌ పర్యాటక యాత్రలో భాగంగా సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి ఈనెల 14న ‘గంగా-రామాయణ పుణ్య క్షేత్ర యాత్ర’ ప్రత్యేక రైలు బయలుదేరుతుందని ఐఆర్‌సీటీసీ అధికారులు తెలిపారు.

CM Chandrababu: ఢిల్లీకి చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు

CM Chandrababu: ఢిల్లీకి చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు

ఢిల్లీలో పర్యటన నిమిత్తం సీఎం చంద్రబాబు గురువారం నాడు ఢిల్లీ వెళ్లారు. కడప నుంచి నేరుగా ఢిల్లీకి గురువారం సాయంత్రం బయలుదేరారు. శుక్రవారం రాత్రి కూడా ఢిల్లీలోనే ముఖ్యమంత్రి బస చేయనున్నారు. ఢిల్లీ నుంచి శనివారం రాజమండ్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు.

Road Accident Rajahmundry: డివైడర్‌ దాటొచ్చి.. కారును ఢీకొట్టి..

Road Accident Rajahmundry: డివైడర్‌ దాటొచ్చి.. కారును ఢీకొట్టి..

రాజమండ్రి గామన్‌ వంతెనపై లారీ డివైడర్‌ దాటి కారును ఢీకొట్టిన దారుణ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. వారు మనవరాలి పుట్టినరోజు సందర్భంగా కాకినాడ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Trains: చర్లపల్లి టర్మినల్‌ నుంచి కాకినాడ, నర్సాపూర్‌ మార్గాల్లో 36 రైళ్ల పొడిగింపు

Trains: చర్లపల్లి టర్మినల్‌ నుంచి కాకినాడ, నర్సాపూర్‌ మార్గాల్లో 36 రైళ్ల పొడిగింపు

చర్లపల్లి రైల్వే టర్మినల్‌ నుంచి కాకినాడ, నర్సాపూర్‌ మార్గాల్లో 36 రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్యరైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఆ రైళ్ల వివరాలు, అవి ఎక్కడెక్కడ ఆగుతాయన్న వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

Borugadda Anil Kumar: బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు.. రాజమండ్రి జైలుకి గుంటూరు పోలీసులు

Borugadda Anil Kumar: బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు.. రాజమండ్రి జైలుకి గుంటూరు పోలీసులు

బోరుగడ్డ అనిల్ కోసం గుంటూరు పోలీసులు రాజమండ్రి జైలుకు వెళ్లారు.ఫాస్టర్‌ను బెదిరించిండంతో పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో పీటీ వారెంట్‌పై అనిల్‌ను అదుపులోకి తీసుకోనున్నారు.

టెక్నాలజీతో కేటుగాళ్లను పట్టుకున్న విజయవాడ పోలీసులు

టెక్నాలజీతో కేటుగాళ్లను పట్టుకున్న విజయవాడ పోలీసులు

రైలు ఎక్కారు.. నిఘా పెట్టారు. అందరూ నిద్రపోయిన వెంటనే పని మొదలు పెట్టారు. ఇలా డబ్బు బ్యాగ్‌తో ఉడాయించిన కేటుగాళ్లను విజయవాడ పోలీసులు టెక్నాలజీ సాయంతో అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గరి నుంచి నగదును రికవరీ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి