• Home » Rains

Rains

తుంగభద్రకు పెరిగిన వరద

తుంగభద్రకు పెరిగిన వరద

తుంగభద్ర జలాశయానికి వరద పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు కురవడంతో 13,800 క్యూసెక్కుల వరద వస్తోంది.

అస్సాంలో భారీ వర్షాలు, వరదలు.. 10 మంది మృతి..

అస్సాంలో భారీ వర్షాలు, వరదలు.. 10 మంది మృతి..

భారీ వర్షాలకు అస్సాం అతలాకుతలం అవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు 24 గంటల వ్యవధిలోనే 10 మంది ప్రాణాలు కోల్పోయారు.

పత్తి, మొక్కజొన్నకు ఊపిరి

పత్తి, మొక్కజొన్నకు ఊపిరి

రెండ్రోజులుగా కురుస్తున్న తేలికపాటి జల్లులు పత్తి, మొక్కజొన్నకు ఊపిరి పోశాయి.

అస్సాంలో భారీ వర్షాలు, వరదలు.. 10 మంది మృతి..

అస్సాంలో భారీ వర్షాలు, వరదలు.. 10 మంది మృతి..

అస్సాంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. భారీ వానల కారణంగా ఇప్పటివరకు 10 మంది మృతిచెందగా, లక్షల మంది నిరాశ్రయులయ్యారు.

ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన

ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన

రాష్ట్రంలో రేపు (సోమవారం) ఆకాశం మేఘావృతమై ఉంటుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. అలాగే పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

వానల్లో... ఆరోగ్యంగా...

వానల్లో... ఆరోగ్యంగా...

వానాకాలం మొదలయ్యిందంటే... ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా వైరల్‌ జ్వరాలు, జలుబు, దగ్గు, జీర్ణసమస్యలతో సతమతమవు తుంటారు చాలామంది.

చెరువులు ఎండి.. మంజీర ఇంకి..

చెరువులు ఎండి.. మంజీర ఇంకి..

వరుణుడు కరుణించకపోవడంతో రైతుల్లో ఆందోళన రోజురోజుకూ పెరుగుతోంది. ఆకాశం మేఘావృతమైనప్పటికీ చినుకులు కురవకుండానే చెదిరిపోతున్నాయి.

తెలంగాణలో రానున్న 5 రోజులు వర్షాలు

తెలంగాణలో రానున్న 5 రోజులు వర్షాలు

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఏర్పడిన వాతావరణ పరిస్థితులు ఈ నెల 22వ తేదీ వరకు కొనసాగే అవకాశముందని ఐఎండీ తెలిపింది.

ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన

ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన

పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.

అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు..!

అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు..!

వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా - పశ్చిమ బెంగాల్ తీరాల్లో స్పష్టమైన అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీనితో పాటు కోస్తాంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి