Montha Cyclone Effect In AP: విరుచుకుపడ్డ మొంథా తుఫాన్..భయాందోళనలో ప్రజలు

ABN, Publish Date - Oct 29 , 2025 | 10:16 AM

‘మొంథా’ తుఫాన్‌ తీరం దాటిన తర్వాత కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సమస్య ఉందనుకున్న ప్రాంతాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు ఉండాలని స్పష్టం చేశారు.

‘మొంథా’ తుఫాన్‌ తీరం దాటిన తర్వాత కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సమస్య ఉందనుకున్న ప్రాంతాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు ఉండాలని స్పష్టం చేశారు. కాగా ఈ తుఫాన్ కారణంగా ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. దీనిపై ABN ఆంధ్రజ్యోతి గ్రౌండ్ రిపోర్ట్..

Updated at - Oct 29 , 2025 | 10:16 AM