Home » Raghunandanrao
పదేళ్ల బీఆర్ఎస్ ( BRS ) పాలనకు చరమ గీతం పాడా సమయం ఆసన్నమైందని బీజేపీ (BJP) పార్టీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు (Raghunandan Rao ) అన్నారు.
దుబ్బాక ( Dabbaka ) కు నేనెప్పుడూ రుణపడి ఉంటానని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు ( BJP MLA Raghunandan Rao ) తెలిపారు. శుక్రవారం నాడు దుబ్బాకలో పర్యటించారు.
సిద్దిపేట జిల్లా పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహారిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు( Raghunandan Rao) అన్నారు.
ప్రధానమంత్రి ఫ్లెక్సీని చించేసిన మంత్రి హరీష్రావు, బీఆర్ఎస్ నేతలు ఈ దేశ ప్రజలకు , సిద్దిపేట జిల్లా ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు(Raghunandan Rao) డిమాండ్ చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటే విశ్వాసం.. సీఎం కేసీఆర్ అంటే మోసంమని బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు(Raghunandan Rao) వ్యాఖ్యానించారు.
తెలంగాణ(Telangana)లోని కోకాపేట భూములు(Kokapet lands) అమ్ముకుంటే తప్ప జీతాలు, ఫెన్షన్ ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని మాజీమంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etala Rajender) వ్యాఖ్యానించారు.
బీసీ బంధు*BC Bandhu) లబ్ధిదారులందరికి ఇచ్చేవరకు మా పోరాటం కొనసాగిస్తామని.. బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Govt) కేసులు పెట్టిన భయపడేది లేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు(Raghunandan Rao) అన్నారు.
పార్టీ మార్పు ప్రచారంపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు స్పందించారు. నేడు ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. ఈ ప్రచారాన్ని ఆయన ఖండించారు. కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరుపుతోన్న మాట అవాస్తవమన్నారు. రానున్న ఎన్నికల్లో దుబ్బాక నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచి అసెంబ్లీకి వస్తానన్నారు.
దళిత బంధు(Dalit Bandhu) జూటా అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు(Dubbaka MLA Raghunandan Rao) అన్నారు.
ఇండ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇస్తానని చెప్పిన హామీ ఏమైందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు.