• Home » Puttaparthy

Puttaparthy

RATHOTSAVAM: వైభవంగా శివపార్వతుల రథోత్సవం

RATHOTSAVAM: వైభవంగా శివపార్వతుల రథోత్సవం

ల్ప, చిత్రకళా క్షేత్రమైన లేపాక్షిలో గురువారం శివపార్వతుల బ్రహ్మ రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా లేపాక్షి ఆలయంలో శివపార్వతులకు ప్రత్యేక పూజలు అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు.

POOJA: ముగిసిన అఖండ భజన

POOJA: ముగిసిన అఖండ భజన

మహాశివరాత్రి సందర్భంగా చేపట్టిన అఖండ భజన గురువారం ఉదయం 6 గంటలకు ముగిసింది. ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంతులో అఖండ భజనలో పాల్గొన్న భక్తులందరికి నారాయణసేవ అందించారు.

COLLECTOR: వేగవంతంగా భూసేకరణ

COLLECTOR: వేగవంతంగా భూసేకరణ

జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న భూసేకరణ పనులను సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్‌ టీఎస్‌ చేతన ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో ఎనహెచ 342, ఎనహెచ 716-జి తో పాటు వివిధ జాతీయ రహదారుల భూసేకరణకు సంబంధించిన పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

HEALTH: ఆరోగ్యంపై ఆరా

HEALTH: ఆరోగ్యంపై ఆరా

ప్రజల ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు నాన కమ్యూనికబుల్‌ డిసీజెస్‌ (ఎనసీడీ)3.0 సర్వేను ప్రభుత్వం గత నెల నుంచి చేపట్టింది. ఈ సందర్భంగా అనేక విషయాలు వెలుగుచూస్తున్నాయి.

Train: నేటి నుంచి బెంగళూరు-సత్యసాయి మెము రైలు రద్దు

Train: నేటి నుంచి బెంగళూరు-సత్యసాయి మెము రైలు రద్దు

బెంగళూరు నుంచి ప్రతిరోజూ సంచరించే సత్యసాయి, ధర్మవరం మెము రైలు(Sathya Sai, Dharmavaram MEMU train) మంగళవారం నుంచి రద్దు చేస్తున్నట్లు నైరుతి రైల్వే అధికారులు సోమవారం ప్రకటించారు.

CHAIRMAN: రజకుల అభివృద్ధికి కృషి

CHAIRMAN: రజకుల అభివృద్ధికి కృషి

రజకుల అభివృద్ధికి కృషిచేస్తామని మున్సిపల్‌ చైర్మన డీఈ రమేష్‌ అన్నారు. సోమవారం బైపా్‌సరోడ్డులో ఉన్న రజకుల కులదైవమైన మాచిదేవ జయంతి కా ర్యక్రమం సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలువేసి చైర్మన పూజలు చేశారు.

CPM: సీపీఎం నేత బడా సుబ్బిరెడ్డి కన్నుమూత

CPM: సీపీఎం నేత బడా సుబ్బిరెడ్డి కన్నుమూత

సీపీఎం సీనియర్‌ నేత బడా సుబ్బిరెడ్డి (66) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. అనారోగ్యంతో కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొం దుతూ మృతిచెందారని ఆ పార్టీ నాయకులు తెలిపారు.

THEFT: పగలు.. రాత్రి బిజీ బిజీ..!

THEFT: పగలు.. రాత్రి బిజీ బిజీ..!

బంగారు ఆభరణాలను ఉదయం చోరీలు చేసి.. రాత్రిళ్లు కరిగించి బిస్కెట్‌గా మార్చి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర దొంగ సుహైల్‌ ఖానను పోలీసులు అరెస్టు చేశారు. అతన్నుంచి 350 గ్రాముల బంగారం బిస్కెట్‌ను స్వాధీనం చేసుకున్నారు.

SEEMA: సీమకు ప్రత్యేక నిధులు కేటాయించాలి

SEEMA: సీమకు ప్రత్యేక నిధులు కేటాయించాలి

రాష్ట్ర బడ్జెట్‌లో రాయలసీమకు ప్రత్యేకంగా 42 శాతం నిధులను కేటాయించాలని రాయలసీమ విద్యావంతుల వేదిక ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. శనివారం రాయలసీమ విద్యావంతుల వేదిక కన్వీనర్‌ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో ఏఓ గిరిధర్‌కు వినతి పత్రం అందించారు.

COLLECTOR: జూన 10లోగా పూర్తి చేయాలి

COLLECTOR: జూన 10లోగా పూర్తి చేయాలి

హంద్రీనీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ సిమెంటు లైనింగ్‌ పనులను ఈయేడాది జూన 10లోపు పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్‌ టీఎస్‌ చేతన ఆదేశించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి