• Home » Punjab

Punjab

ఆప్ బలంగా ఉంది.. విశ్వాసతీర్మానం ప్రవేశపెట్టిన పంజాబ్ సీఎం

ఆప్ బలంగా ఉంది.. విశ్వాసతీర్మానం ప్రవేశపెట్టిన పంజాబ్ సీఎం

పంజాబ్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం శుక్రవారంనాడు ప్రవేశపెట్టింది. అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని 'ఆప్' నుంచి ఏడుగురు రాజ్యసభ ఎంపీలు ఇటీవల బీజేపీలోకి ఫిరాయించడంతో ఆప్ ప్రభుత్వం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది.

పంజాబ్ ప్రభుత్వ నిర్ణయంపై కోర్టును ఆశ్రయించిన హర్భజన్ సింగ్

పంజాబ్ ప్రభుత్వ నిర్ణయంపై కోర్టును ఆశ్రయించిన హర్భజన్ సింగ్

టీమిండియా మాజీ క్రికెటర్, రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్ పంజాబ్ హైకోర్టును ఆశ్రయించారు. పంజాబ్ పోలీసులు తనకు కల్పించిన భద్రతను ఉపసంహరించుకోవడాన్ని నిరసిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

పంజాబ్ మంత్రి ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ దాడులు..

పంజాబ్ మంత్రి ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ దాడులు..

పంజాబ్ మంత్రి సంజీవ్ అరోరా ఇళ్లు, కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు నిర్వహించారు. మంత్రి కుమారుడు, సహచరులు, వ్యాపార భాగస్వాములు సహా మెుత్తం 13 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు.

కమల్ బాబీ మర్డర్ కేసు.. పంజాబ్ పోలీసుల అదుపులో అమృత్ పాల్..

కమల్ బాబీ మర్డర్ కేసు.. పంజాబ్ పోలీసుల అదుపులో అమృత్ పాల్..

పంజాబ్‌కు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కమల్ బాబీ మర్డర్ కేసులో పంజాబ్ పోలీసులు పురోగతి సాధించారు. కీలక నిందితుడు అమృత్ పాల్‌ను యూఏఈ నుంచి ఇండియాకు తీసుకువస్తున్నారు.

సిగరెట్ బాబాగా బాలుడు.. గుప్పుగుప్పుమంటూ సిగరెట్లు తాగుతూ..

సిగరెట్ బాబాగా బాలుడు.. గుప్పుగుప్పుమంటూ సిగరెట్లు తాగుతూ..

సిగరెట్లు తాగుతున్న ఓ బాలుడిని జనం బాబాగా భావిస్తున్నారు. అతడి ఆశీర్వాదాలు తీసుకోవటానికి ఎగబడుతున్నారు. బాలుడిపై డబ్బుల వర్షం కురిపిస్తున్నారు.

పిల్లలకు ఆస్తులు పంచిన టీమిండియా మాజీ క్రికెటర్‌

పిల్లలకు ఆస్తులు పంచిన టీమిండియా మాజీ క్రికెటర్‌

భారత మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు భావోద్వేగానికి లోనయ్యాడు. తనకు ఎంతో ప్రత్యేకమైన రెండు ఇళ్లను పిల్లలకు పంచానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.

రూ.30 లక్షల లాటరీ.. ఎక్కడున్నాడో తెలియని విజేత.. ఏం చేస్తున్నారంటే..

రూ.30 లక్షల లాటరీ.. ఎక్కడున్నాడో తెలియని విజేత.. ఏం చేస్తున్నారంటే..

సాధారణంగా ఎవరైనా లాటరీ టికెట్ కొనుక్కుంటే తమ నెంబర్‌కు తగిలిందో లేదో అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే పంజాబ్ రాష్ట్రంలో మాత్రం ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుటుంది. రూ.30 లక్షల లాటరీ గెలుచుకున్న వ్యక్తి కోసం తిరిగి గాలింపు చేపట్టాల్సిన పరిస్థితి తలెత్తింది.

యజమానిని కోటీశ్వరుడిని చేసిన పాత ట్రాక్టర్.. ఒకే ఒక్క వీడియోతో చివరకు..

యజమానిని కోటీశ్వరుడిని చేసిన పాత ట్రాక్టర్.. ఒకే ఒక్క వీడియోతో చివరకు..

ఇంట్లో పాత, మూలనపడిన వస్తువుంటే ఏం చేస్తాం.. వెంటనే పాత, ఇనుప సామాన్లకు వేసేస్తాం. మరీ పనికిరాకపోతే.. చెత్తకుప్పల్లో పడేస్తాం. కానీ మూలనపడిన ఓ ట్రాక్టర్ ఇంజిన్.. ఒకరిని కోటీశ్వరుడిని చేసింది. ఆ ఇంజిన్‌ను వీడియో తీయగా.. సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా.. ఈ ఇంటి యజమాని ఏం చేశాడో చూడండి..

ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా.. ఈ ఇంటి యజమాని ఏం చేశాడో చూడండి..

పంజాబ్‌కు చెందిన ఓ ఇంటి యజమాని చేసిన పని చూసి అంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘ఈయన చేసిన పని ఎంతో గ్రేట్’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఈయన చేసిన పనేంటో మీరే చూడండి..

పంజాబ్‌లో మరో దారుణం.. భర్త కళ్ల ముందే భార్యపై కాల్పులు..

పంజాబ్‌లో మరో దారుణం.. భర్త కళ్ల ముందే భార్యపై కాల్పులు..

పంజాబ్ రాష్ట్రంలోని తార్న్ తరన్ జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. కొత్తగా పెళ్లైన మహిళపై ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. భర్త కళ్ల ముందే ఆమెను కాల్చాడు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి