Home » Prakasam Barrage
కృష్ణానది కరకట్ట వెంబడి పరిస్థితిని అధికారులు ఎప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని మంత్రి సూచించారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని రెవిన్యూ అధికారులకు, పోలీసులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
అల్పపీడన ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద ఉధృతి పెరుగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఏండీ ప్రఖర్ జైన్ తెలిపారు. భద్రాచలం వద్ద ప్రస్తుతం 46.8 అడుగులు నీటిమట్టం ఉన్నట్లు పేర్కొన్నారు.
పులిచింతల వద్ద ఇన్ ఫ్లో 2.29, ఔట్ ఫ్లో 2.10 లక్షల క్యూసెక్కులు, ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 3.94 లక్షల క్యూసెక్కలు, ధవళేశ్వరం వద్ద ఇన్&ఔట్ ఫ్లో 6.59 లక్షల క్యూసెక్కులుగా ఉన్నట్లు ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదిలో వరద ప్రవాహం తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్కు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
భారీ వర్షాల నేపథ్యంలో నదులకు వరద ఉద్ధృతి తీవ్రంగా కొనసాగుతుంది. కృష్ణా, గోదావరి నదులు ఉగ్రరూపం దాల్చాయి. నదులకు వరద ప్రవాహం పేరుగుతున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రకాశం బ్యారేజి వద్ద భారీగా వరద ప్రవాహం కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మక భావిస్తున్న సీ ప్లేన్ ప్రాజెక్టులో భాగంగా విజయవాడలో నీటి విమానాశ్రయం (వాటర్ ఏరోడ్రోమ్) ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి.
జమ్మూకశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో ఉగ్రవాదులు అమర్చిన మందుపాతర పేలి ప్రకాశం జిల్లాకు చెందిన జవాన్ వరికుంట్ల వెంకటసుబ్బయ్య(40) వీరమరణం పొందారు.
వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రకాశం బ్యారేజీకి వైసీపీ హయాంలో తీరని నష్టం వాటిల్లింది. జగన్ హయాంలో బ్యారేజీ నిర్వహణను కనీసం పట్టించుకోలేదు. ప్రకాశం బ్యారేజీ వద్ద రోజురోజుకు కోత పెరుగుతోంది.
Andhrapradesh: బోట్లతో ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టించారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. కనీస బాధ్యత లేకుండా ఆంబోతుల మాదిరి వ్యవహరించారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బోట్ల విషయంలో కుట్ర పన్నిన వారిని అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు.
ప్రకాశం బ్యారేజీ వద్ద బోల్తా పడిన బోట్లలో రెండో దానిని ఇంజినీరింగ్ అధికారులు గురువారం సాయంత్రం ఒడ్డుకు చేర్చారు. మొదటి బోటు మాదిరిగానే దీన్నీ పున్నమి ఘాట్ సమీపానికి చేర్చారు. మొదటి దాన్ని ఒడ్డుకు చేర్చడానికి 11రోజుల సమయం పట్టగా, రెండో బోటును కేవలం రెండ్రోజుల్లోనే తీసుకొచ్చారు.