Home » Ponguleti Srinivasa Reddy
నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వస్తుందంటూ మంత్రి పొంగులేటి శ్రీనివా్సరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికలపై పొంగులేటి ప్రకటనను టీపీసీసీ చీఫ్ తప్పుబట్టారు. కేబినెట్ అంశాలను ముందుగానే మీడియాతో మాట్లాడితే ఎలా అంటూ మహేష్కుమార్ మండిపడ్డారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నెలాఖరులోగా షెడ్యూల్ విడుదలవుతుందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వచ్చే క్యాబినెట్ సమావేశంలో చర్చించిన అనంతరం ఎన్నికల తేదీలపై స్పష్టత వస్తుందన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఈ నెలాఖరులోపు స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ రాబోతుందని అన్నారు. త్వరలో ఎన్నికల తేదీలు ప్రకటిస్తారని చెప్పారు.
ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటప్పుడు, ఏ కులం, ఏ మతం అని చూడలేదు. పేదోడైతే చాలనుకున్నాం. చివరకు గులాబీ తొడుక్కున్న వాళ్లకు కూడా ఇళ్లు ఇస్తాం’’ అని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
ప్రకృతి వైపరీత్యాల తీవ్రతను వీలైనంత మేర తగ్గించేలా అధికారుల ప్రణాళికలు ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు.
గుడి లేని ఊరు ఉంటుందేమో కానీ.. ఏ గూడానికి, ఏ తండాకు, ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా ఇందిరమ్మ ఇల్లు మాత్రం ఉంటుందని, అది ఇందిరమ్మ ప్రభుత్వ గొప్పతనమని మంత్రి పొంగులేటి శ్రీనివా్సరెడ్డి అన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద పట్టణాల్లోనూ ఇళ్ల నిర్మాణంపై దృష్టి సారించామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ఆయన సమీక్షించారు.
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియ అని మంత్రి పొంగులేటి శ్రీనిసవాసరెడ్డి తెలిపారు. ప్రజా ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు.
ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని గత కేసీఆర్ ప్రభుత్వంలో అప్పుల్లోకి నెట్టారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. తమ ప్రభుత్వం పేదల మేలు కోసం పనిచేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.