Home » Politics
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా స్టార్లు కూడా కొత్తగా పార్టీ పెట్టడానికి సిద్ధం అవుతున్నారు. దేశంలో వారానికో కొత్త పార్టీ పుట్టుకు వస్తోంది. ప్రతీ వీధిలో ఓ పార్టీ వెలుస్తోంది.
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
RK Kothapaluku : ఐదేళ్ల అరాచక పాలనలో జగన్ చేసిన పాపాలు తిరిగి ఆయన మెడకే చుట్టుకోబోతున్నాయా.. తిలా పాపం తలా పిడికెడు పంచుకోవాల్సిన నాటి అనుచరులు జగన్పై తిరగబడనున్నారా.. జగన్ రెడ్డి చీకటి వ్యవహారాల్లో భాగస్వామి విజయసాయిరెడ్డి నోరు విప్పితే..
తమిళనాడు సీఎం స్టాలిన్ ఓవైపు హిందీ వ్యతిరేక ఉద్యమం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్..స్టాలిన్ వైఖరిపై నిన్న జనసేన ఆవిర్భావ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ప్రారంభమయ్యే సమావేశాలు రణరంగాన్ని తలపించే అవకాశాలు ఉన్నాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష సభ్యుల మఽధ్య తొలి రోజు నుంచే వాగ్యుద్ధాలు జరగనున్నాయి.
‘కార్యకర్తలను చూస్తే నాకు కొండంత ధైర్యం వస్తుంది. 8 నెలలుగా పాలనలో నిమగ్నమై పార్టీ శ్రేణులతో సమావేశం కాలేకపోయా. మళ్లీ కుటుంబ సమానులైన కార్యకర్తలను కలుసుకోవడం సంతోషంగా ఉంది’ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు.
కూటమి ప్రభుత్వం తొలిసారిగా ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కరువు జిల్లాపై కరుణ చూపారు. సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యం కల్పించారు. వ్యవసాయం, సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేశారు. సూపర్ సిక్స్ పథకాల్లో మిగిలిన తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు నిధులు కేటాయించారు. వైసీపీ పాలనలో నిర్వీర్యమైన కార్పొరేషన్లకు నిధులు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, నాయీబ్రాహ్మణ, చేనేత వర్గాలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత ఇచ్చేలా నిధులు కేటాయించారు. బీసీలకు అండగా ..
జిల్లాలో పనిచేస్తున్న కీలక ఉన్నతాధికారుల తీరుపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, కీలక నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. తాము సిఫార్సు చేసినా.. ఏవేవో చెబుతూ తప్పించుకుంటున్నారని వారు ఆగ్రహంతో ఉన్నారు. చిన్నచిన్న ...