Home » Police case
వివిధ కేసులకు సంబంధించి పోలీసులు మీడియాకు ఇచ్చే సమాచారంపై నియంత్రణలు ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. 3 నెలల్లో పోలీస్ మీడియా బ్రీఫింగ్ విధానాలు రూపొందించి అమలు చేయాలంది.
రంగారెడ్డి జిల్లా యాచారం గ్రామంలో సుమారు వందకు పైగా వీధి కుక్కలకు విషం పెట్టి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే...
కర్ణాటక ప్రభుత్వం డీజీపీ స్థాయి అధికారి కె.రామచంద్ర రావును సస్పెండ్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న కొన్ని వీడియోల్లో రామచంద్ర రావు.. మహిళలతో అనుచితంగా ప్రవర్తిస్తున్నట్టు ఉండటంతో ఈ మేరకు చర్యలు చేపట్టింది.
ప్రియురాలిని ఇంప్రెస్ చేయడం కోసం ఒక యువకుడు వేసిన పథకం చివరికి అతనికే రివర్స్ అయ్యింది. దీంతో ప్రియురాలి కుటుంబ సభ్యుల ముందు ఫూల్ అయ్యాడు.
ఇటీవల దేశంలో అమానవీయ ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. కొంతమంది మనుషుల వికృత చేష్టలు చూస్తే.. ఇలా కూడా ఉంటారా అన్న అనుమానాలు వస్తున్నాయి. సంతోషంగా ఆడుకుంటున్న బాలుడిపై వ్యక్తి దారుణంగా దాడి చేశాడు.
హర్యానా ఐపీఎస్ పురాన్ కుమార్ ఆత్మహత్య కేసులో ఇది భారీ ట్విస్ట్. హర్యానాలోని రోహ్తక్ జిల్లా సైబర్ సెల్లో పనిచేస్తోన్న ASI సందీప్ ఇవాళ తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు పేజీల సూసైడ్ నోట్, వీడియో సందేశం..
ఆమెను వెంటనే 108 అంబులెన్స్లో తిరువణ్ణామలై గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్కు తరలించారు. సమాచారం అందుకున్న ఎస్పీ సుధాకర్, డీఎస్పీ సతీష్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ బాధితురాలి వాంగ్మూలం రికార్డు చేశారు.
వ్యాపారవేత్త, ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ సోదరుడు సమీర్ మోదీ అరెస్ట్ అయ్యారు. అత్యాచారం కేసులో ఢిల్లీ పోలీసులు ఆయన్ను గురువారం సాయంత్రం ఇందిరాగాంధీ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు.
నిబంధనలకు వైసీపీ నేతలు మరోసారి పాతర వేశారు. 144 సెక్షన్ అధిగమించి మూలపాడు యాష్ డంపింగ్ యార్డ్కు వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో మాజీ మంత్రి జోగి రమేష్ సహా.. 14 మంది వైసీపీ నేతలపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు.
'నేను బ్రతికే ఉన్నా.. నా మరణ పుకార్లు అడ్డుకోండి' అంటూ ప్రముఖ నటుడు రజా మురాద్ పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. ఆ పుకార్లపై పదే పదే స్పష్టత ఇవ్వడం వల్ల తాను అలసిపోయానని..