Home » Plane Crash
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్యను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మొత్తంగా ఈ దుర్ఘటనలో 275 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 241 మంది విమానంలో ఉండగా, 34 మంది విమానం దూసుకెళ్లిన చోట..
అహ్మదాబాద్లో విమాన ప్రమాదంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఎయిరిండియా సంస్థ.. తాను నడిపే పలు అంతర్జాతీయ సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసింది...
Air India CEO Campbell Wilson: ఏఐ 171 విమాన ప్రమాదంపై ఎయిర్ ఇండియా సంస్థ సీఈఓ క్యాంప్బెల్ విల్సన్ స్పందించారు. ఈ మేరకు ఎయిర్ ఇండియా కస్టమర్లకు ఓ లేఖ రాశారు. ప్రయాణికుల భద్రతే తమకు ప్రథమ కర్తవ్యం అని స్పష్టం చేశారు.
అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంపై భిన్న కోణాల్లో దర్యాప్తు సాగుతోంది.
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్ఫ్రా, ఫ్రాన్స్కు చెందిన దసో ఏవియేషన్ సంస్థ సంయుక్తంగా బిజినెస్ జెట్ విమానాల నిర్మాణం చేపట్టనున్నాయి.
Air India Plane Crash: రాజు గతంలో అహ్మదాబాద్లో వరుస పేలుళ్లు జరిగినపుడు కూడా వాలంటీర్గా పని చేశారు. ఈ విమాన ప్రమాదం తన జీవితంలో చూసిన దారుణమైన సంఘటన అని ఆయన అన్నారు.
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఇప్పుడు భీమా కంపెనీలకు చెమటలు పట్టిస్తోంది. ఎందుకంటే.. ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన క్లెయిమ్లలో ఒకటి. బీమా కంపెనీలు చెల్లించాల్సిన మొత్తం దాదాపు..
Ahmedabad plane crash video: జూన్ 12న జరిగిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం క్రాష్ ఘటనకు సంబంధించి కొత్త వీడియో బయటకు వచ్చింది. విమానం ఢీకొన్న వెంటనే కొందరు ప్రాణభయంతో బిల్డింగ్ పై నుంచి దూకి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఘటనా స్థలి నుంచి రమేష్ బయటకు వస్తుండగా ఆ వెనుక విమానం కాలిపోతున్న దృశ్యాలు పెద్దఎత్తున పొగ చుట్టుపక్కల వ్యాప్తించడం కనిపిస్తోంది. ప్రమాదంలో గాయపడిన అతనిని చూసి కొందరు అతన్ని అక్కడి నుంచి తరలించడం వీడియోలో చోటుచేసుకుంది.
Filmmaker Mahesh Jirawala: విమాన ప్రమాదం కారణంగా 275 మందికి పైగా చనిపోయారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విమాన ప్రమాదం జరిగిన రోజే బాలీవుడ్ దర్శకుడు మహేష్ జీరావాలా కనిపించకుండా పోయారు.