• Home » Piyush Goyal

Piyush Goyal

140 కోట్ల భారతీయులకు మేలు చేసే డీల్.. యూఎస్‌తో వాణిజ్య ఒప్పందంపై పీయూష్ గోయల్

140 కోట్ల భారతీయులకు మేలు చేసే డీల్.. యూఎస్‌తో వాణిజ్య ఒప్పందంపై పీయూష్ గోయల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తనకున్న మైత్రీ సంబంధాలను ఉపయోగించుకుని మనం పోటీ పడే అన్ని దేశాల కంటే బెస్ట్ డీల్‌ను ప్రధానమంత్రి మోదీ కుదుర్చుకున్నారని పీయూష్ గోయల్ తెలిపారు.

విజయ్ ఓట్లు చీల్చే వ్యక్తే కానీ కింగ్ కాలేరు.. కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్

విజయ్ ఓట్లు చీల్చే వ్యక్తే కానీ కింగ్ కాలేరు.. కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్

తమిళగ వెట్రి కళగంతో బీజేపీ పొత్తు అవకాశాలు, రాజకీయాల్లో విజయ్ ప్రభావం ఏమేరకు ఉండనుందనే అంశాలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Piyush Goyal : గ్లోబల్ ట్రేడ్ గేట్ వేగా విశాఖ నిలుస్తోంది: పీయూష్ గోయల్

Piyush Goyal : గ్లోబల్ ట్రేడ్ గేట్ వేగా విశాఖ నిలుస్తోంది: పీయూష్ గోయల్

సీఐఐ సదస్సులతో సరికొత్త పెట్టుబడులు, ఆలోచనలు, ఆవిష్కరణలు రావటం అభినందనీయమని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. వాణిజ్య ప్రదర్శనలకు, ఎగ్జిబిషన్లు, సదస్సులకు వీలుగా ఢిల్లీలో భారత్ మండపం ఉన్నట్లే ఆంధ్రా మండపం నిర్మించడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

Piyush Goyal: బిహార్‌  ప్రజలు  మోదీపై మరోసారి విశ్వాసం చూపించారు: పీయూష్ గోయల్

Piyush Goyal: బిహార్‌ ప్రజలు మోదీపై మరోసారి విశ్వాసం చూపించారు: పీయూష్ గోయల్

బిహార్ ఎన్నికల ఫలితాలపై కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీపై నమ్మకం ఉంచి, ఎన్డీఏకు పట్టం కడుతున్న బీహార్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.

Piyush Goyal: ఒత్తిడికి తలొగ్గి ఎలాంటి డీల్స్ కుదుర్చుకోము: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

Piyush Goyal: ఒత్తిడికి తలొగ్గి ఎలాంటి డీల్స్ కుదుర్చుకోము: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

తొందరపాటుతో లేదా ఒత్తిడికి తలొగ్గి భారత్ ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాలే ప్రభుత్వానికి ముఖ్యమని పేర్కొన్నారు. జర్మనీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ కామెంట్స్ చేశారు.

Piyush Goyal: మన టాలెంట్ చూసి భయపడుతున్నట్టుంది.. హెచ్-1బి వీసా ఆర్టర్‌పై కేంద్ర మంత్రి

Piyush Goyal: మన టాలెంట్ చూసి భయపడుతున్నట్టుంది.. హెచ్-1బి వీసా ఆర్టర్‌పై కేంద్ర మంత్రి

మొదటి త్రైమాసికంలో భారత్ వృద్ధి రేటు 7.8గా ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గుర్తుచేశారు. ఆర్థికవేత్తల అంచనాలను మించి ఇండియా వృద్ధి అప్రతిహతంగా సాగుతోందన్నారు. ఏదిఏమైనా భారత్ విజేతగా నిలవడం ఖాయమన్నారు.

India US Trade Deal: రేపటి నుంచి భారత్-అమెరికా వాణిజ్య చర్చలు, యూఎస్‌కు  కేంద్రమంత్రి

India US Trade Deal: రేపటి నుంచి భారత్-అమెరికా వాణిజ్య చర్చలు, యూఎస్‌కు కేంద్రమంత్రి

భారత్, అమెరికా మధ్య ఆలస్యమవుతున్న వాణిజ్య ఒప్పందం చర్చలు రేపటి నుంచి ముందుకు సాగనున్నాయి. ట్రంప్ చర్యల కారణంగా అమెరికాకు భారత్ చేసే ఎగుమతులు 8.01 నుంచి 6.86 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. సెప్టెంబర్ నుంచి టారిఫ్‌ల పూర్తి ప్రభావం కనిపిస్తుందని..

Minister Piyush Goyal: నేడు లోక్‌సభ ముందుకు జన్ విశ్వాస్ బిల్లు..

Minister Piyush Goyal: నేడు లోక్‌సభ ముందుకు జన్ విశ్వాస్ బిల్లు..

మన దేశంలో చిన్న విషయాలకు జైలు శిక్ష విధించే చట్టాలు ఉన్నా.. వాటిని ఎవరూ ఎప్పుడూ పట్టించుకోలేదని పియూష్ గోయల్ తెలిపారు. భారతీయులను జైలులో పెట్టే అటువంటి అనవసరమైన చట్టాలను రద్దు చేసే బాధ్యతను తాను స్వయంగా తీసుకున్నట్లు పేర్కొన్నారు.

Piyush Goyal: అమెరికాతో వాణిజ్య ఒప్పందం.. దేశ ప్రయోజనాలే ముఖ్యమన్న కేంద్ర మంత్రి

Piyush Goyal: అమెరికాతో వాణిజ్య ఒప్పందం.. దేశ ప్రయోజనాలే ముఖ్యమన్న కేంద్ర మంత్రి

డెడ్‌లైన్‌లను దృష్టిలో పెట్టుకుని ఏ దేశంతోనూ వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోబోమని కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అమెరికా ప్రతీకార సుంకాల విధింపునకు డెడ్‌లైన్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు.

Piyush Goyal: ఏపీ పారిశ్రామిక కారిడార్లలో ప్రత్యేక జోన్లు

Piyush Goyal: ఏపీ పారిశ్రామిక కారిడార్లలో ప్రత్యేక జోన్లు

ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి చేస్తున్న పారిశ్రామిక కారిడార్లలో ఎంఎస్ఎంఈలు, స్టార్ట్‌పల కోసం ప్రత్యేక జోన్లను కేటాయించాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అధికారులను ఆదేశించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి