Home » Pinarayi Vijayan
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తే ఇండియా తీవ్ర ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. అదే జరిగితే ఆ తర్వాత విచారించి కూడా ఏమాత్రం ప్రయోజనం ఉండదని అన్నారు.
కొంతకాలం నుంచి నిపా వైరస్ కేరళ రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా.. కోజికోడ్ జిల్లాలో ఈ నిపా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఇది కరోనా వైరస్ కంటే ప్రాణాంతకమైన వైరస్ కావడంతో..
కేరళలో గడిచిన 15 రోజుల్లో రెండు నిఫా వైరస్ మరణాలు సంభవించాయి. దీంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం పినరయి విజయన్ ఆదేశాల మేరకు వైరస్ వెలుగుచూసిన కోజికోడ్ జిల్లాలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. 7 గ్రామ పంచాయతీలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కేరళ రాష్ట్రం పేరు త్వరలో మారనుంది. కేరళ పేరు ఇక నుంచి కేరళంగా మార్పు సంతరించుకోంది. అధికారికంగా రాష్ట్రం పేరును 'కేరళం'గా మార్చాలని కేంద్రాన్ని కోరుతూ కేరళ అసెంబ్లీ బుధవారంనాడు ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
బెంగళూరు: కర్ణాటక కొత్త సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని కాంగ్రెస్ ఓ 'బిగ్ ఈవెంట్'గా నిర్వహిస్తోంది. అయితే, ఆహ్వానితుల జాబితాలో అరవింద్ కేజ్రీవాల్, కె.చంద్రశేఖరరావు, జగన్మోహన్ రెడ్డి, పినరయి విజయన్ వంటి బీజేపీయేతర ముఖ్యమంత్రుల పేర్లు చోటుచేసుకోలేదు.
12వ తరగతి పాఠ్యపుస్తకాల్లోని కొన్ని భాగాలను తొలగించాలని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్..
భారత సర్కస్ లెజెండ్, జెమినీ సర్కస్ వ్యవస్థాపకుడు శంకరన్ (99) అనారోగ్యంతో...
పై ఆత్మాహుతి దాడికి పాల్పడతామంటూ ఓ బెదిరింపు లేఖ రావడంతో
కేరళలోని పలక్కడ్ జిల్లాలో తన స్వాధీనంలో ఉన్న దాదాపు 35 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలని మల్టీనేషనల్
ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేరళ ..