• Home » Personal finance

Personal finance

Budget 2024: పేదలు, మహిళలు, యువత అభ్యున్నతే మా లక్ష్యం: నిర్మలా సీతారామన్

Budget 2024: పేదలు, మహిళలు, యువత అభ్యున్నతే మా లక్ష్యం: నిర్మలా సీతారామన్

Budget 2024: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ఓట్ ఆన్ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన సీతారామన్.. అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్‌ను రూపొందించడం జరిగిందన్నారు. 2014కు ముందు దేశం అనేక సవాళ్లను ఎదుర్కొందన్న ఆర్థిక మంత్రి.. ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాయన్నారు. కరోనా సంక్షోభాన్ని దేశం అధిగమించిందని చెప్పారు.

Budget 2024: భారీ అంచనాలతో మధ్యంతర బడ్జెట్.. సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన నిర్మలా సీతారామన్..

Budget 2024: భారీ అంచనాలతో మధ్యంతర బడ్జెట్.. సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన నిర్మలా సీతారామన్..

Union Budget 2024: ఇవాళ పార్లమెంట్‌లో మధ్యంత బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఎన్నికల సంవత్సరం కావడంతో ఈ బడ్జెట్‌లో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ బడ్జెట్‌లో ఎలాంటి తాయిలాలు ప్రకటిస్తారా? అని ఆశగా చూస్తున్నారు. పారిశ్రామిక వేత్తలు మొదలుకొని.. సామాన్య ప్రజలందరి వరకు బడ్జెట్ కోసం ఎదురు చూస్తున్నారు.

 Money Saving Tips: ఇలా చేస్తే చాలా డబ్బును సేవ్ చేసుకోవచ్చు..

Money Saving Tips: ఇలా చేస్తే చాలా డబ్బును సేవ్ చేసుకోవచ్చు..

Money Saving Tips: అసలే ద్రవ్యోల్బణ కాలం.. ఏ వస్తువు ధర చూసినా ఆకాశాన్నంటుతున్నాయి. ఫలితంగా సంపాదించిన డబ్బంతా నీళ్లలా ఖర్చైపోతుంది. అందుకే.. డబ్బు సంపాదించడం కంటే.. ఆదా చేయడం నేర్చుకోవాలి. అదే అన్నింటికంటే ముఖ్యం. ప్రస్తుత కాలంలో ప్రజలు తమ సంపాదనను బట్టి ఖర్చులు పెంచుకుంటూ వెళ్తున్నారు.

Jio Bumper Offer: రూ. 148 కే 12 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సబ్‌స్క్రిప్షన్.. ఫుల్ డీటేయిల్స్ ఇవే..

Jio Bumper Offer: రూ. 148 కే 12 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సబ్‌స్క్రిప్షన్.. ఫుల్ డీటేయిల్స్ ఇవే..

Reliance Jio Bumper Offer: భారతదేశపు అతిపెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం అదిరిపోయే ఆఫర్ ప్రవేశపెట్టింది. జస్ట్ రూ. 148 లకే ఓటీటీ(OTT) ప్రయోజనాలతో కూడిన ప్లాన్ అందిస్తోంది. అలాగని ఒకటి రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కాదండోయ్.. 12 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సబ్‌స్క్రిప్షన్ ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో..

Union Budget 2024: బిగ్ అలర్ట్.. ఫిబ్రవరి 1 నుంచి ఈ రూల్స్ మారిపోతాయ్..!

Union Budget 2024: బిగ్ అలర్ట్.. ఫిబ్రవరి 1 నుంచి ఈ రూల్స్ మారిపోతాయ్..!

Union Budget 2024: ఫైనాన్షియల్ అంశాలకు సంబంధించి ప్రతి నెలా ఏదో ఒక మార్పు ఉంటూనే ఉంటుంది. అయితే, మిగతా నెలలతో పోలిస్తే.. ఫిబ్రవరి నెల చాలా కీలకం అని చెప్పుకోవాలి. రానున్న ఫిబ్రవరి నెలలో ఫైనాన్షియల్ అంశాలకు సంబంధించి కీలక మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.

2000 Notes Updates: మీ వద్ద రూ.2 వేల నోట్లు ఉన్నాయా? ఇక్కడ ఈజీగా మార్చుకోవచ్చు..!

2000 Notes Updates: మీ వద్ద రూ.2 వేల నోట్లు ఉన్నాయా? ఇక్కడ ఈజీగా మార్చుకోవచ్చు..!

మీ వద్ద ఇంకా రూ. 2 వేల నోట్లు ఉన్నాయా? ఎక్కడ మార్చుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా? మీకోసమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఆర్బీఐ కేంద్రాల్లోనే కాకుండా.. పోస్టాఫిసు ద్వారా కూడా రూ. 2 వేల నోట్లను మార్చుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది.

ATM Tips: మీ ఏటీఎం కార్డ్ పోయిందా? వెంటనే ఈ పని చేయండి.. లేదంటే భారీ నష్టం తప్పదు..!

ATM Tips: మీ ఏటీఎం కార్డ్ పోయిందా? వెంటనే ఈ పని చేయండి.. లేదంటే భారీ నష్టం తప్పదు..!

అవసరమైనప్పుడల్లా కార్డు సహాయంతో ఏటీఎం సెంటర్‌కు వెళ్లి నగదును డ్రా చేస్తుంటారు. అయితే, కొన్నిసార్లు ఏటీఎం కార్డులు పోగొట్టుకోవడం గానీ.. దొంగిలించడం గానీ చేస్తుంటారు. అలాంటి పరిస్థితిలో బాధిత వ్యక్తులు తమ కార్డులను బ్లాక్ చేయాల్సి ఉంటుంది. అయితే, చాలా మందికి కార్డును ఎలా బ్లాక్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు.

Tax Saving Ways: కష్టార్జితంలో ట్యాక్సుల నుంచి మినహాయింపు పొందగలిగే ఉత్తమ మార్గాలు ఇవే..

Tax Saving Ways: కష్టార్జితంలో ట్యాక్సుల నుంచి మినహాయింపు పొందగలిగే ఉత్తమ మార్గాలు ఇవే..

భారత్‌లో ఆస్తులు, డబ్బు, ఆదాయాలపై ప్రభుత్వం పన్నులు విధిస్తుందన్న విషయం తెలిసిందే. అది వ్యక్తిగతమైనా లేదా కార్పొరేటు ఆదాయమైనా ప్రభుత్వ చట్టాల ప్రకారం పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. వ్యక్తులు లేదా వ్యాపాలరాలకు సంబంధించిన సంపద కూడా ట్యాక్స్ పరిధిలోకి వస్తుంది.

RBI: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా.. నిబంధనలు కఠినతరం చేసిన రిజర్వ్ బ్యాంక్.. అవేంటంటే?

RBI: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా.. నిబంధనలు కఠినతరం చేసిన రిజర్వ్ బ్యాంక్.. అవేంటంటే?

పర్సనల్ లోన్స్(Personnel Loans) తీసుకుంటున్నారా.. అయితే మీకొక అలర్ట్. వ్యక్తిగత రుణాల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నిబంధనలు కఠినతరం చేసింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఆదేశాలు జారీ చేసింది.

RBI new rule: ఆర్బీఐ కొత్త రూల్.. బ్యాంకులు ఇలా వ్యవహరిస్తే కస్టమర్‌కి రోజుకు రూ.5 వేలు చెల్లించాల్సిందే..

RBI new rule: ఆర్బీఐ కొత్త రూల్.. బ్యాంకులు ఇలా వ్యవహరిస్తే కస్టమర్‌కి రోజుకు రూ.5 వేలు చెల్లించాల్సిందే..

వ్యక్తిగత రుణం తిరిగి సంపూర్ణంగా చెల్లించిన తర్వాత ప్రాపర్టీ డాక్యుమెంట్లు వెనక్కి ఇచ్చే విషయంలో బ్యాంకులు వేధింపులకు గురిచేస్తున్నాయంటూ రుణగ్రహీతల నుంచి అందిన ఫీడ్‌బ్యాంక్ ఆధారంగా కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ (RBI) రంగంలోకి దిగింది. అత్యంత ముఖ్యమైన ఒక రూల్‌ను ప్రవేశపెట్టింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి