• Home » Payyavula Keshav

Payyavula Keshav

అప్పులపై వైసీపీ చె ప్పేవన్నీ తప్పులే!

అప్పులపై వైసీపీ చె ప్పేవన్నీ తప్పులే!

‘రాజ్యాంగ బద్ధంగానే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఆర్థిక విషయాల్లో ఉల్లంఘనలకు పాల్పడింది. ఆర్థిక రంగాన్ని కుదేలు చేసింది.

AP Assembly: నేడు అసెంబ్లీలో పలు కీలక అంశాలపై చర్చ..!

AP Assembly: నేడు అసెంబ్లీలో పలు కీలక అంశాలపై చర్చ..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమైన విషయం తెలిసిందే. అసెంబ్లీలో నేడు పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. పీఎంఏవై ద్వారా రాష్ట్రంలో ఏపీ టిడ్కో అధ్వర్యంలో నిర్మించిన ఇళ్లపై స‌భ‌లో స‌ల్ప కాలిక చ‌ర్చ జరగనుంది.

 Payyavula Keshav: రాష్ట్రంపై అప్పలు తెచ్చిన జగన్.. ఢిల్లీ వెళ్లింది అందుకే.. షాకింగ్ కామెంట్స్

Payyavula Keshav: రాష్ట్రంపై అప్పలు తెచ్చిన జగన్.. ఢిల్లీ వెళ్లింది అందుకే.. షాకింగ్ కామెంట్స్

జగన్ ప్రభుత్వం చివరకు చిన్న పిల్లల చిక్కీల్లోనూ రూ.175 కోట్లు బకాయిలు పెట్టిందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రహదారులకు రూ.810 కోట్లు కూటమి ప్రభుత్వంలో కేటాయించినట్లు తెలిపారు. ఒకటో తేదీన ఉద్యోగలకు జీతం అనేది మర్చిపోయిన ఉద్యోగులకు మేలు చేశామని మంత్రి పయ్యావుల ఉద్ఘాటించారు.

Payyavula: అంతా వైసీపీనే చేసింది.. అసెంబ్లీలో ఓ రేంజ్‌‌లో ఫైర్ అయిన పయ్యావుల

Payyavula: అంతా వైసీపీనే చేసింది.. అసెంబ్లీలో ఓ రేంజ్‌‌లో ఫైర్ అయిన పయ్యావుల

Andhrapradesh: ఏపీ అసెంబ్లీలో 2024 -25 సంవత్సరానికి గాను బడ్జెట్‌ను మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వైసీపీపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు మంత్రి. మొత్తం చేసింది వైసీపీనే అంటూ విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లో విధ్వంసం చోటు చేసుకుందన్నారు.

Budget 2024:  ఏపీ బడ్జెట్ సమావేశాలు.. ప్రాధాన్యత వీటికే ..

Budget 2024: ఏపీ బడ్జెట్ సమావేశాలు.. ప్రాధాన్యత వీటికే ..

అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్‌ను ఏపీ అసెంబ్లీలో ఇవాళ(సోమవారం) ఆర్థిక శాఖ మంత్రి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. సూపర్6 పథకాలతో పాటు కీలక ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

AP NEWS: వృద్ధుల వైద్య భీమాపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలి:  మంత్రి పయ్యావుల కేశవ్

AP NEWS: వృద్ధుల వైద్య భీమాపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలి: మంత్రి పయ్యావుల కేశవ్

జీవిత భీమా, వైద్య భీమా ప్రీమియంలపై ఉన్న జీఎస్టీ విషయంలో మంత్రి పయ్యావుల కీలక సూచనలు చేశారు. వృద్ధుల వైద్య భీమా ప్రీమియంపై ఉన్న జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలని పయ్యావుల సూచించారు. పేదలు.. మధ్య తరగతి ప్రజలకు వైద్య భీమాను చేరువ చేయాలని కేశవ్ కీలక సూచించారు.

Minister Payyavula: శ్రీనివాసుడి గురించి మాట్లాడే హక్కు నీకు లేదు: మంత్రి పయ్యావుల..

Minister Payyavula: శ్రీనివాసుడి గురించి మాట్లాడే హక్కు నీకు లేదు: మంత్రి పయ్యావుల..

వైసీపీ హయాంలో తిరుమలలో ఉన్న పటిష్టమైన వ్యవస్థను వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నాశనం చేశారని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి సైతం అనేక తప్పులు చేశారని మంత్రి మండిపడ్డారు.

Payyavula Keshav: తిరుమల లడ్డూ వివాదం.. జగన్‌పై మంత్రి పయ్యావుల ఫైర్..

Payyavula Keshav: తిరుమల లడ్డూ వివాదం.. జగన్‌పై మంత్రి పయ్యావుల ఫైర్..

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 28న తిరుమలకు వెళ్లి పూజలు చేయనున్నట్లు ప్రకటించడంపై ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని పరీక్షల్లో నిర్ధారణ అయినా జగన్ అబద్ధాలు ఆడుతున్నారంటూ మంత్రి మండిపడ్డారు.

Minister Payyavula: తిరుమలకు జగన్ ఎప్పుడూ గౌరవం ఇవ్వలేదు

Minister Payyavula: తిరుమలకు జగన్ ఎప్పుడూ గౌరవం ఇవ్వలేదు

లడ్డూ వివాదంపై విచారణ జరుగుతుందని.. చర్యలు తీసుకుంటామని మంత్రి పయ్యావుల కేశవ్ హెచ్చరించారు. ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. తిరుమల పవిత్రతను కాపాడడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.

PAYYAVULA KESHAV : సంక్షేమ పాలనే ప్రభుత్వ లక్ష్యం

PAYYAVULA KESHAV : సంక్షేమ పాలనే ప్రభుత్వ లక్ష్యం

వైసీపీ నిరంకుశ పాలనతో గాడితప్పిన వ్యవస్థలను చక్కదిద్ది.. ప్రజా సంక్షేమ పాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు. ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అయిన సందర్భంగా రామసాగరంలో శుక్రవారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ప్రజావేదిక నిర్వహించారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతామని, సంక్షేమ పథకాలను అందిస్తామని కలెక్టర్‌ అన్నారు. పొలంబడి, ప్రత్యామ్నాయ పంటల సాగు తదితర ...

తాజా వార్తలు

మరిన్ని చదవండి