Home » Osmania university
ఉస్మానియా యూనివర్సిటీ వేసవి సెలవుల వ్యవహారం రాజకీయ దుమారం రేపింది. మే 1 నుంచి 31వ తేదీ వరకు వర్సిటీకి సెలవులు ప్రకటిస్తూ చీఫ్ వార్డెన్ ఉత్తర్వులు జారీ చేయడం
టీఎస్ లాసెట్-2024, తెలంగాణ పీజీ లాసెట్ నోటిఫికేషన్ను ఉన్నత విద్యా మండలి శుక్రవారం నాడు విడుదల చేసింది. మూడు, ఐదేళ్ల లా కోర్సు కోసం ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. హైదరాబాద్లో గల ఉస్మానియా యూనివర్సిటీ లాసెట్ పరీక్ష నిర్వహిస్తోంది. ఈ రోజు నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. లాసెట్కు రూ.900 ఫీజు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.600 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. పీజీఎల్ సెట్ 2024కు రూ.1100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.900 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. టీఎస్ లాసెట్, టీఎస్ పీజీ లాసెట్ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూన్ 3వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
ఉస్మానియా పీజీ గర్ల్స్ హాస్టల్లో కలకలం రేగింది. హాస్టల్ బాత్రూంలో ఇద్దరు ఆగంతకులు చొరబడ్డారు. విద్యార్థినికి కిటికీ నుంచి ఓ పోకిరి సైగలు చేశాడు. దీంతో పీజీ కాలేజ్ లేడీస్ హాస్టల్ ఎదుట స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. క్యాంపస్లో సైతం విద్యార్థులు ధర్నా చేస్తున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిపాలన భవనం వద్ద గురువారం విద్యార్థుల ఆందోళనకు దిగారు. ఓయూ లైబ్రరీ
టీడీపీ అధినేత, ఆంధ్రప్రధేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) అరెస్ట్కు వ్యతిరేకంగా తెలంగాణలోనూ ఆయన అభిమానులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ ఫ్యాకల్టీలలో కేటగిరీ-1 కింద పీహెచ్డీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. సోషల్ సైన్సెస్, ఆర్ట్స్, ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, సైన్స్, ఇంజనీరింగ్, ఫార్మసీ, కామర్స్ విభాగాల్లో
హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ, ప్రొఫెసర్ జి.రామ్రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్...2023-24 విద్యా సంవత్సరానికి దూర విద్యా విధానంలో ఎంబీఏ, ఎంసీఏ ప్రోగ్రామ్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తున్న యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (యూసీఈ)-పార్ట్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. సిలబస్ పూర్తి కాకుండానే పరీక్షలు పెట్టడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
2022 సంవత్సరానికి విద్యాసంస్థల ర్యాంకింగ్స్ను కేంద్రం విడుదల చేసింది. ఓవరాల్ ర్యాంకింగ్స్లో ఐఐటీ-మద్రాస్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఐఐఎస్సీ-బెంగళూరు, ఐఐటీ-బాంబే, ఐఐటీ-ఢిల్లీ ఉన్నాయి. 10వ స్థానంలో జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఉంది. యూనివర్సిటీల ర్యాంకింగ్లో మొదటి స్థానంలో ఐఐఎస్సీ-బెంగళూరు, రెండో స్థానంలో జేఎన్యూ-న్యూఢిల్లీ, మూడో స్థానంలో జామియా మిలియా యూనివర్సిటీ-న్యూఢిల్లీ ఉన్నాయి. 10వ స్థానంలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉంది.