• Home » Operation Sindoor

Operation Sindoor

Rajnath Singh: సిందూర్‌ పార్ట్‌-2 పాక్‌ తీరుపై ఆధారపడి ఉంటుంది.. రాజ్‌నాథ్‌ సింగ్‌ హెచ్చరిక..

Rajnath Singh: సిందూర్‌ పార్ట్‌-2 పాక్‌ తీరుపై ఆధారపడి ఉంటుంది.. రాజ్‌నాథ్‌ సింగ్‌ హెచ్చరిక..

ఉగ్రవాదులకు మద్దతిస్తోన్న పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పామని రాజ్‌నాథ్‌సింగ్ గుర్తు చేశారు. ఉగ్రవాదులు దేశంలోకి చొరబడి మతం అడిగి మరీ పౌరులను చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మతం చూసి వారిని మట్టుబెట్టలేదు.

Pak Minister Khwaja: భారత్‌తో యుద్ధంలో పాక్‌కు అండగా సౌదీ అరేబియా.. పాక్ రక్షణ మంత్రి ప్రకటన

Pak Minister Khwaja: భారత్‌తో యుద్ధంలో పాక్‌కు అండగా సౌదీ అరేబియా.. పాక్ రక్షణ మంత్రి ప్రకటన

భారత్‌తో యుద్ధం వస్తే తమకు సౌదీ అరేబియా అండగా ఉంటుందని పాక్ రక్షణ శాఖ మంత్రి తాజాగా పేర్కొన్నారు. సౌదీ, పాక్ మధ్య ఇటీవల కుదిరినది సమగ్ర రక్షణ ఒప్పందం అని కామెంట్ చేశారు.

Operation Sindoor: తృతీయ పక్షం జోక్యాన్ని భారత్ తోసిపుచ్చింది.. ఒప్పేసుకున్న పాక్ మంత్రి

Operation Sindoor: తృతీయ పక్షం జోక్యాన్ని భారత్ తోసిపుచ్చింది.. ఒప్పేసుకున్న పాక్ మంత్రి

ట్రంప్ గత మే నుంచి అమెరికా యంత్రాంగం జోక్యంతోనే రెండు అణ్వస్త్రదేశాల మధ్య యుద్ధం ఆగిపోయిందని చెబుతూ వస్తున్నారు. అయితే ఆయన వాదనను భారత్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌లో మసూద్ అజార్ కుటుంబం ముక్కచెక్కలు.. వెల్లడించిన జైషే కమాండర్

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌లో మసూద్ అజార్ కుటుంబం ముక్కచెక్కలు.. వెల్లడించిన జైషే కమాండర్

బహవలాపూర్‌లోని భారీ కాంప్లెక్స్‌పై భారత వాయుసేన జరిపిన దాడుల్లో తన కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు, నలుగురు సన్నిహితులు ప్రాణాలు కోల్పోయినట్టు మసూద్ అజార్ గత మేలో వెల్లడించారు.

ISRO-Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌ సందర్భంగా 400 మందికి పైగా సైంటిస్టులు రేయింబవళ్లు శ్రమించారు: ఇస్రో చీఫ్

ISRO-Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌ సందర్భంగా 400 మందికి పైగా సైంటిస్టులు రేయింబవళ్లు శ్రమించారు: ఇస్రో చీఫ్

ఆపరేషన్ సిందూర్ సందర్భంగా 400 మందికి పైగా శాస్త్రవేత్తలు రేయింబవళ్లు పనిచేశారని ఇస్రో చీఫ్ పేర్కొన్నారు. ఈ సమయంలో అన్ని ఎర్త్‌ అబ్జర్వేషన్, కమ్యూనికేషన్ ఉపగ్రహాలు అద్భుతంగా పనిచేశాయని అన్నారు.

Upendra Dwivedi On Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ ముగియలేదు... ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

Upendra Dwivedi On Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ ముగియలేదు... ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఇటీవల ఆపరేషన్ సిందూర్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆపరేషన్ సిందూర్ ముగియలేదని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు.

Op Sindoor New Video: పాక్ ఉగ్రశిబిరాలపై ఆపరేషన్ సిందూర్.. ఇండియన్ ఆర్మీ కొత్త వీడియో

Op Sindoor New Video: పాక్ ఉగ్రశిబిరాలపై ఆపరేషన్ సిందూర్.. ఇండియన్ ఆర్మీ కొత్త వీడియో

భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చెప్పుకోవడం, దాన్ని భారత్ తిప్పికొట్టిన క్రమంలో దీనిపై అంతర్జాతీయ సమాజంలో తలెత్తిన ప్రశ్నలకు కూడా ఈ వీడియో సమాధానం ఇచ్చింది.

Operation Sindoor Included in NCERT: ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో  సిందూర్‌

Operation Sindoor Included in NCERT: ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో సిందూర్‌

ఉగ్రవాదంపై యుద్ధం చేసిన ఆపరేషన్‌ సిందూర్‌ను ఎన్‌సీఈఆర్‌టీ తాజా పుస్తకాల్లో పాఠాలుగా పొందుపరిచింది....

Pakistan Hides Warships: బెంబేలెత్తి యుద్ధనౌకలను దాచిన పాక్‌

Pakistan Hides Warships: బెంబేలెత్తి యుద్ధనౌకలను దాచిన పాక్‌

ఆపరేషన్‌ సిందూర్‌తో భారత్‌ విరుచుకుపడుతున్న సమయంలో పాకిస్థాన్‌ బెంబేలెత్తి దాక్కున్న సంగతి తాజాగా రుజువులతో సహా బయటపడింది. ...

Operation Sindoor: ‘సిందూర్‌’లో 13 మంది పాక్‌ సైనికులు హతం

Operation Sindoor: ‘సిందూర్‌’లో 13 మంది పాక్‌ సైనికులు హతం

ఆపరేషన్‌ సిందూర్‌ వల్ల 13 మంది సైనిక అధికారులు సహా మొత్తం 50కిపైగా ప్రాణాలను కోల్పోయినట్టు పాకిస్థాన్‌ ఎట్టకేలకు అంగీకరించింది. పాక్‌ అధికార వర్గాలు శనివారం ఒక ఆంగ్ల టీవీ చానల్‌ కు ఈ విషయాన్ని నిర్ధారించాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి