• Home » Oman

Oman

మునిగిపోతున్న నౌక నుంచి 14 మంది భారతీయులను రక్షించిన యూఎస్ నేవీ!

మునిగిపోతున్న నౌక నుంచి 14 మంది భారతీయులను రక్షించిన యూఎస్ నేవీ!

ఒమన్ తీరంలో అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తున్న ఓ భారత నౌక ప్రమాదానికి గురై మునిగిపోతుండగా, అమెరికా నౌకాదళం సకాలంలో స్పందించి 14 మంది భారతీయ సిబ్బందిని కాపాడింది.

భారత సిబ్బంది నౌకపై దాడి  అవాస్తవం: కేంద్ర విదేశాంగ శాఖ

భారత సిబ్బంది నౌకపై దాడి అవాస్తవం: కేంద్ర విదేశాంగ శాఖ

ఇటీవల ఒమన్ తీర ప్రాంతంలో చమురు నౌకలపై దాడులు జరుగుతున్నాయి. తాజాగా భారతీయులు ఉన్న నౌకపై దాడి జరిగిందని, పలువురు మృతి చెందారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది.

ఒమన్ తీరాన చమురు నౌకలో పొగలు.. 20 మంది భారత నావికులు సురక్షితం!

ఒమన్ తీరాన చమురు నౌకలో పొగలు.. 20 మంది భారత నావికులు సురక్షితం!

పశ్చిమాసియా సముద్ర జలాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, ఒమన్ తీరంలో వాణిజ్య నౌక ప్రమాదానికి గురైంది. ఇవాళ ఒమన్ తీరానికి సమీపంలో ‘ఎంటీ జల్‌వీర్’ అనే చమురు నౌకలోని ఇంజిన్ రూమ్‌లో అకస్మాత్తుగా పెద్దఎత్తున పొగలు వ్యాపించాయి.

ఒమన్ ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి.. ఇద్దరు భారతీయుల మృతి

ఒమన్ ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి.. ఇద్దరు భారతీయుల మృతి

మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు తాజాగా ఇద్దరు భారతీయుల ప్రాణాలను బలగొన్నాయి. ఒమన్ గల్ఫ్‌లో ఓ ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ చేపట్టిన దాడుల్లో ఈ ఘటన జరిగింది.

ఆయిల్ ట్యాంకర్‌పై దాడి.. భారతీయుడి మృతి

ఆయిల్ ట్యాంకర్‌పై దాడి.. భారతీయుడి మృతి

హర్ముజ్ జలసంధిలోని ఓ ఆయిల్ ట్యాంకర్‌పై జరిగిన దాడిలో భారతీయుడు మృతి చెందారు.

భారతీయులు ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి

భారతీయులు ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి

హార్ముజ్ జలసంధి మీదుగా వెళుతున్న ఓ ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ తాజాగా దాడి చేసింది. దాడి సమయంలో నౌకలో 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్టు ఒమాన్ తెలిపింది. నౌక సిబ్బంది అందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించామని పేర్కొంది.

టీ20 ప్రపంచకప్-2026: ఒమన్‌పై శ్రీలంక భారీ విక్టరీ

టీ20 ప్రపంచకప్-2026: ఒమన్‌పై శ్రీలంక భారీ విక్టరీ

టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ(గురువారం) పల్లెకెలె వేదికగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 105 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి.. 225 పరుగులు భారీ స్కోర్ చేసింది.

PM Modi: ప్రధాని మోదీకి మరో గౌరవం.. ఒమన్ అత్యున్నత పురస్కారం

PM Modi: ప్రధాని మోదీకి మరో గౌరవం.. ఒమన్ అత్యున్నత పురస్కారం

భారత ప్రధాని నరేంద్ర మోదీకి అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది. బుధవారం ఇథియోపియా అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న ప్రధాని మోదీ.. మరుసటి రోజే మరో అరుదైన ఘనతను దక్కించుకున్నారు.

భారత్-ఒమన్ మధ్య కీలక ఒప్పందాలు

భారత్-ఒమన్ మధ్య కీలక ఒప్పందాలు

భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండవ రోజు ఒమన్‌లో పర్యటిస్తూ ఉన్నారు. పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు జరిగాయి. ద్వైపాక్షిక భాగస్వామ్యం, ప్రపంచం ముందు సవాళ్లపై చర్చించారు. ఒమన్‌లోని ప్రవాస భారతీయులతో మోదీ సమావేశం అయ్యారు.

Gsoup B T20 World Cup : స్టొయినిస్‌ ఆల్‌రౌండ్‌షో

Gsoup B T20 World Cup : స్టొయినిస్‌ ఆల్‌రౌండ్‌షో

మార్కస్‌ స్టొయినిస్‌ (36 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 67 నాటౌట్‌; 3/19) ఆల్‌రౌండ్‌ ప్రతిభను ప్రదర్శించడంతో టీ20 ప్రపంచక్‌పలో ఆస్ట్రేలియా ఘనంగా బోణీ చేసింది. గురువారం ఒమన్‌తో జరిగిన గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌లో 39 పరుగుల తేడాతో కంగారూలు ఘనవిజయం సాధించారు. ముందుగా టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌

తాజా వార్తలు

మరిన్ని చదవండి