• Home » NTR District

NTR District

YCP MLA: చంద్రబాబు కేసుపై ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ హాట్ కామెంట్స్

YCP MLA: చంద్రబాబు కేసుపై ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ హాట్ కామెంట్స్

టీడీపీ అధినేత చంద్రబాబు కేసు గురించి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెడ్డిగూడెం మండలంలోని నాగులూరు గ్రామంలో 72వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గురువారం పాల్గొన్న ఎమ్మెల్యే చంద్రబాబుపై కేసు, అరెస్ట్ గురించి స్పందించారు.

Tangirala Sowmya: టీడీపీ నేత తంగిరాల సౌమ్య ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత

Tangirala Sowmya: టీడీపీ నేత తంగిరాల సౌమ్య ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత

మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

AP News: ప్రైవేట్ కాలేజ్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

AP News: ప్రైవేట్ కాలేజ్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

జిల్లాలో ఓ ప్రైవేటు కాజేల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది.

YCP: తిరువూరు వైసీపీలో మరోసారి భగ్గుమన్న విభేదాలు

YCP: తిరువూరు వైసీపీలో మరోసారి భగ్గుమన్న విభేదాలు

తిరువూరు వైసీపీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. పురపాలక సంఘం సమావేశం సందర్భంగా అసమ్మతి బయటపడింది.

TDP: టీడీపీ నిరసన.. మైలవరంలో ఉద్రిక్తత

TDP: టీడీపీ నిరసన.. మైలవరంలో ఉద్రిక్తత

ఏపీలో అధికార వైసీపీ ఇసుక దోపిడీకి పాల్పడుతోందని ఆరోపిస్తూ టీడీపీ చేపట్టిన నిరసన కార్యక్రమం మైలవరంలో ఉద్రిక్తతకు దారి తీసింది.

YCP MLA: సమస్యలపై ప్రశ్నించగా.. ఛీత్కరించుకుంటూ వెళ్లిపోయిన ఎమ్మెల్యే వసంత

YCP MLA: సమస్యలపై ప్రశ్నించగా.. ఛీత్కరించుకుంటూ వెళ్లిపోయిన ఎమ్మెల్యే వసంత

మైలవరంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌కు చేదు అనుభవం ఎదురైంది. మూడు నెలల అనంతరం మైలవరం పట్టణంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. మైలవరంలోని సచివాలయం -3 పరిధిలోని అయ్యప్ప నగర్, చంద్రబాబు నగర్లలో ఎమ్మెల్యేను పలు సమస్యలపై మహిళలు నిలదీశారు.

Fraud: లైక్‌లు కొట్టమన్నారు.. లక్షలు దోచేశారు..

Fraud: లైక్‌లు కొట్టమన్నారు.. లక్షలు దోచేశారు..

ఇటీవల సైబర్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

AP News: డెంగ్యూ జ్వరాలతో అల్లాడుతున్న పున్నవెల్లి గ్రామస్తులు.. తొంగిచూడని అధికారులు

AP News: డెంగ్యూ జ్వరాలతో అల్లాడుతున్న పున్నవెల్లి గ్రామస్తులు.. తొంగిచూడని అధికారులు

జిల్లాలోని పున్నవెల్లి గ్రామ ప్రజలు డెంగ్యూ జ్వరాలతో అల్లాడిపోతున్నారు.

NTR Dist.: 24 గంటల వ్యవధిలోనే తల్లి, కొడుకు మృతి..

NTR Dist.: 24 గంటల వ్యవధిలోనే తల్లి, కొడుకు మృతి..

ఎన్టీఆర్ జిల్లా: విస్సన్నపేటలో దారుణం చోటుచేసుకుంది. 24 గంటల వ్యవధిలోనే తల్లి, కొడుకు మృతి చెందారు. కన్నతల్లి అనారోగ్యంతో మృతి చెందగా.. తల్లి మరణం తట్టుకోలేక కొడుకు గుండెపోటుతో మరణించాడు.

TDP: విగ్రహాల తొలగింపు రగడ... దేవినేని ఉమా హౌస్‌అరెస్ట్

TDP: విగ్రహాల తొలగింపు రగడ... దేవినేని ఉమా హౌస్‌అరెస్ట్

నందిగామలో అర్ధరాత్రి మహాత్మాగాంధీజీ, స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రనహాల తొలగింపు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి