• Home » NTR District

NTR District

Banana: నందిగామలో ఆశ్చర్యపరుస్తున్న అరటి గెల

Banana: నందిగామలో ఆశ్చర్యపరుస్తున్న అరటి గెల

జిల్లాలోని నందిగామలో అరటి గెల అందరినీ ఆశ్యర్యపరుస్తోంది. నందిగామకు చెందిన విశ్రాంత విద్యాశాఖ అధికారి కేజెడ్ఎస్ కుమార్ ఇంటి ఆవరణలోని అరటి చెట్టుకు 9అడుగుల పొడవైన అరటిగెల కాసింది. ఈ విషయం..

AP Politics: మీమ్స్ వీడియోల ప్రదర్శనపై తంగిరాల సౌమ్య అభ్యంతరం... నందిగామలో టెన్షన్ టెన్షన్

AP Politics: మీమ్స్ వీడియోల ప్రదర్శనపై తంగిరాల సౌమ్య అభ్యంతరం... నందిగామలో టెన్షన్ టెన్షన్

Andhrapradesh: తనపై మీమ్స్ వీడియోలు ప్రదర్శించడంపై మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఈరోజు ఏసీపీకి ఫిర్యాదు చేసేందుకు మాజీ ఎమ్మెల్యే సిద్ధమయ్యారు.

Devineni Uma: కేశినేని నాని, వసంతపై దేవినేని ఉమా ఫైర్..

Devineni Uma: కేశినేని నాని, వసంతపై దేవినేని ఉమా ఫైర్..

కేశినేని నాని, కృష్ణ ప్రసాద్‌పై తెలుగుదేశం సినీయర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావు ఫైర్ అయ్యారు. ఆదివారం ఆయన ఇబ్రహీంపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. సింగపూర్ విమానం విశాఖ వెళ్లిపోతే ఈ కేశినేని నాని మూసుకుని కూర్చున్నారని.. ‘నేను విజయవాడను ఉడదీసా, ఇరగదీసా’ అంటారని ఎద్దేవా చేశారు.

Shock for YCP: వైసీపీకి మరో షాక్.. తిరువూరు ఎమ్మెల్యే  రాజీనామా!

Shock for YCP: వైసీపీకి మరో షాక్.. తిరువూరు ఎమ్మెల్యే రాజీనామా!

ఎన్టీఆర్ జిల్లా: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలనుంది. తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో తిరువూరు వైసీపీ సీట్ తనకి రాదని సమాచారం రావటంతో మనస్తపం చెందిన రక్షణ నిధి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలియవచ్చింది.

AP News: ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ముట్టడికి మున్సిపల్ కార్మికుల పిలుపు

AP News: ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ముట్టడికి మున్సిపల్ కార్మికుల పిలుపు

Andhrapradesh: తమ సమస్యల పరిష్కారం కోసం గత కొన్ని రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించడానికి మున్సిపల్ కార్మికులు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఈరోజు మున్సిపల్ కార్మికులు కలెక్టరేట్‌ను ముట్టడించనున్నారు.

AP News: సీఐ ముందే వ్యక్తిపై దాడి.. అనిగండ్లపాడులో ఉద్రిక్తత

AP News: సీఐ ముందే వ్యక్తిపై దాడి.. అనిగండ్లపాడులో ఉద్రిక్తత

Andhrapradesh: జిల్లాలోని పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

AP News: ఎన్టీఆర్ జిల్లాలో కుప్పకూలిన మోరి వంతెన.. గ్రామాలకు రాకపోకలు బంద్

AP News: ఎన్టీఆర్ జిల్లాలో కుప్పకూలిన మోరి వంతెన.. గ్రామాలకు రాకపోకలు బంద్

Andhrapradesh: జిల్లాలోని గంపలగూడెం మండల పెనుగొలను గ్రామంలో మెట్టగుట్ట రోడ్డులో ఆర్ అండ్ బీ ప్రధాన రహదారిపై మోరి వంతెన కుప్పకూలింది. దీతో ఆంధ్ర, తెలంగాణలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

NTR Dist.: మైలవరంలో వైసీపీకి షాక్...

NTR Dist.: మైలవరంలో వైసీపీకి షాక్...

ఎన్టీఆర్ జిల్లా: మైలవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి కీలక నేత రాజీనామా చేశారు. మాజీ మండల అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు బొమ్మసాని చలపతి రావు వైసీపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆదివారం మైలవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...

Nirmala Sitharaman: మోదీ పాలనలో వివిధ రూపాల్లో ప్రజలు లబ్ధి పొందారు

Nirmala Sitharaman: మోదీ పాలనలో వివిధ రూపాల్లో ప్రజలు లబ్ధి పొందారు

2014 నుంచి నేటి వరకు అన్ని సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ (PM Modi) పాలన చేస్తున్నారని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తెలిపారు.

Devineni Uma: ఎన్టీఆర్‌ జిల్లాలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన దేవినేని

Devineni Uma: ఎన్టీఆర్‌ జిల్లాలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన దేవినేని

Andhrapradesh: మిచౌంగ్ తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను మాజీ మంత్రి దేవినేని ఉమా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తుఫాను ప్రభావంతో పంటలు నీట మునిగి, గాలులకు నేలవాలి రైతుల పూర్తిగా నష్టపోయారన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి