• Home » NRI Latest News

NRI Latest News

సింగపూర్‌లో ‘శంకరాభరణం వెండితెర నవల’ పుస్తకావిష్కరణ

సింగపూర్‌లో ‘శంకరాభరణం వెండితెర నవల’ పుస్తకావిష్కరణ

శ్రీ సాంస్కృతిక కళాసారథి (సింగపూర్) సంస్థ ఆధ్వర్యంలో ‘శంకరాభరణం వెండితెర నవల’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది.

మేరీల్యాండ్‌లో ఆటా మహాసభల ఏర్పాట్లపై సమావేశం

మేరీల్యాండ్‌లో ఆటా మహాసభల ఏర్పాట్లపై సమావేశం

ఆటా మహాసభల ఏర్పాట్లకు సంబంధించిన సమీక్షా సమావేశం ఎలికాట్ నగరంలో తాజాగా జరిగింది. సభ నిర్వహణకు సంబంధించి ప్రణాళిక, ఇతర అంశాలపై ఆటా సభ్యులు ఈ సమావేశంలో చర్చించారు.

నాట్స్ కార్యవర్గం ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం

నాట్స్ కార్యవర్గం ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం

శనివారం నాడు గ్రేప్‌వైన్‌లో నాట్స్ 2026-27 కార్యవర్గం స్థానిక ప్రవాసాంధ్రులతో ఏర్పాటు చేసిన మీట్-అండ్-గ్రీట్ కార్యక్రమంలో సంస్థ బోర్డు నూతన ఛైర్మన్‌ కంచర్ల నందకిషోర్ ప్రసంగించారు.

మిషిగన్ స్టేట్ రిప్రజెంటేటివ్ బరిలో ప్రవాసాంధ్రుడు అశోక్ బడ్డి

మిషిగన్ స్టేట్ రిప్రజెంటేటివ్ బరిలో ప్రవాసాంధ్రుడు అశోక్ బడ్డి

మిషిగన్ రాష్ట్రంలోని 56వ డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్ రిప్రజెంటేటివ్ పదవికి రిపబ్లికన్ పార్టీ తరపున ప్రవాసాంధ్రుడు అశోక్ బడ్డి బరిలోకి దిగారు.

తానా ఆధ్వర్యంలో సీపీఆర్, ఏఈడీ శిక్షణా కార్యక్రమం

తానా ఆధ్వర్యంలో సీపీఆర్, ఏఈడీ శిక్షణా కార్యక్రమం

సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ముందుంటుంది. తానా ఆధ్వర్యంలో చార్లెట్ టీం.. శ్రీ సాయి గురు దేవదత్త మందిరం, ‘హార్ట్‌సేఫ్ వర్క్‌ప్లేస్’ సంయుక్తంగా నార్త్ కరోలినాలోని కాంకర్డ్‌లో సీపీఆర్, ఏఈడీ శిక్షణ సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని నిర్వహించింది.

యూఎస్‌లోని విద్యార్థులకు తానా గుడ్ న్యూస్

యూఎస్‌లోని విద్యార్థులకు తానా గుడ్ న్యూస్

యూఎస్‌లో తెలుగు వారికే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న స్కూల్ విద్యార్థులకు తానా గుడ్ న్యూస్ చెప్పింది.

ఓహియోలో తానా వాలీబాల్ టోర్నమెంట్ ఘన విజయం

ఓహియోలో తానా వాలీబాల్ టోర్నమెంట్ ఘన విజయం

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ఆధ్వర్యంలో ఓహియో వ్యాలీలో ప్రాంతీయ వాలీబాల్ టోర్నమెంట్ మార్చి 1వ తేదీన కొలంబస్‌లో ఘనంగా నిర్వహించారు.

ఫ్రిస్కోలో మహిళల ఆరోగ్యంపై టాంటెక్స్ సదస్సు

ఫ్రిస్కోలో మహిళల ఆరోగ్యంపై టాంటెక్స్ సదస్సు

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) వనితా వేదిక ఆధ్వర్యంలో యునైటెడ్ ఇన్ వెల్‌నెస్ – సెలబ్రేటింగ్ ఉమెన్ ఇన్ అవర్ కమ్యూనిటీ పేరిట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధ్యక్షురాలు లోకిరెడ్డి మాధవి ఒక ప్రకటనలో తెలిపారు.

గల్ఫ్‌లో చిక్కుకున్న వారిని క్షేమంగా తీసుకొస్తాం: మంత్రి కొండపల్లి

గల్ఫ్‌లో చిక్కుకున్న వారిని క్షేమంగా తీసుకొస్తాం: మంత్రి కొండపల్లి

గల్ఫ్‌లో చిక్కుకున్న తెలుగు వారి కోసం ఏపీ ప్రభుత్వం హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఈ హెల్ప్ లైన్లు వినియోగించుకోవాలంటూ వారికి మంత్రి కొండపల్లి సూచించారు.

సౌదీలోని తెలుగు కుటుంబంలో విషాదం.. తల్లిదండ్రులను చంపిన టీనేజర్

సౌదీలోని తెలుగు కుటుంబంలో విషాదం.. తల్లిదండ్రులను చంపిన టీనేజర్

తల్లిదండ్రులను చంపిన ఓ భారతీయ టీనేజర్ తనూ ఆత్మహత్య చేసుకున్న ఘటన సౌదీ అరేబియా రాజధాని రియాధ్‌లో చోటుచేసుకుంది. విషయం తెలిసి స్థానిక ఎన్నారైలు దిగ్భ్రాంతికి లోనయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి