Home » NRI Latest News
23 ఏళ్లకే మేయర్గా గెలిచిన అత్యంత పిన్న వయసు భారత సంతతి వ్యక్తిగా ఒక యువకుడు రికార్డు సృష్టించారు. ఆ తరువాత వారానికి ఆయన తల్లి కూడా మరో కౌన్సిల్కు మేయర్గా ఎన్నిక కావడంతో ఆ కుటుంబంలో సంబరం అంబరాన్నంటింది.
తెలుగు యువత ప్రతిభ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మరోసారి వెలుగొందుతోంది. కృత్రిమ మేధస్సు ఆధారంగా రోడ్డు ప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించే అత్యాధునిక సాఫ్ట్వేర్ను రూపొందించిన ఇద్దరు తెలుగు యువకులు అమెరికాలో సంచలనం సృష్టిస్తున్నారు.
ఖతర్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గొట్టిపాటి రమణయ్య నేతృత్వంలో మహానాడు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పాల్గోన్నారు.
ఖతర్లో శుక్రవారం జరిగిన మహానాడుకు అల్ ఖోర్, రాస్ లాఫాన్, దుఖాన్, మెసాయిద్, అల్ వక్ర, దోహా తదితర సుదూర ప్రాంతాల నుంచి టీడీపీ యువ కార్యకర్తలు తరలివచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు.
తెలుగు సమితి-నెబ్రాస్కా, తానా పాఠశాల సంయుక్త ఆధ్వర్యంలో మే 16న తెలుగు బడి వార్షికోత్సవం, గ్రాడ్యుయేషన్ వేడుకలు అత్యంత ఘనంగా, ఆనందోత్సాహాల నడుమ జరిగాయి.
డాలస్లోని తెలుగు ప్రజల సగౌరవ వేదిక ‘తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ (TPAD).. స్ప్రింగ్ ఫెస్ట్ను వైభవంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో జనాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అట్లాంటా విభాగం ఆధ్వర్యంలో మే 16న జార్జియాలోని రోస్వెల్లో ఉన్న డాన్ వైట్ మెమోరియల్ పార్క్లో జరిగిన వాలీబాల్ టోర్నమెంట్కు అద్భుత స్పందన వచ్చింది.
ఖతర్లో శుక్రవారం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొనడానికి రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు ప్రార్థసారథి గురువారం దోహాకు చేరుకున్నారు.
ప్రఖ్యాత కొలంబియా విశ్వవిద్యాలయంలో 2026 బ్యాచ్ విద్యార్థులు తమ అండర్ గ్రాడ్యుయేట్ విద్యను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన స్నాతకోత్సవంలో మిషిగన్ రాష్ట్రం ట్రాయ్కు చెందిన ప్రవాసాంధ్ర విద్యార్థిని, సీనియర్ క్లాస్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సరయు బేతంచూర్ల కీలకోపన్యాసం చేశారు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ఆధ్వర్యంలో మే 16వ తేదీన ఛార్లెట్లో మాతృ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు దాదాపు 500 మందికిపైగా మహిళలు రావడం విశేషం.