Home » NRI Latest News
ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన కోమటి జయరాంను సత్కరించేందుకు ఫిలడెల్ఫియా నగరంలో ఏప్రిల్ 26న ఆత్మీయ సమావేశం జరిగింది.
కువైట్లో తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు ఎన్నో సంవత్సరాలుగా చురుకుగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఎన్నారై తెలుగుదేశం పార్టీ కువైట్ విభాగానికి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందుతోంది.
తానా న్యూజెర్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'మర్మ థెరపీ ఫర్ పెయిన్ మేనేజ్మెంట్' కార్యక్రమం ఘనంగా జరిగింది. 100 మందికి పైగా ఎన్నారైలు ఉత్సాహంగా పాల్గొని, మర్మ థెరపీ ప్రయోజనాలపై అవగాహన పొందారు.
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ మెట్రో వర్జీనియాలో నార్త్ అమెరికాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతేక ప్రతినిధిగా నియమితులైన కోమటి జయరాంను ప్రవాసాంధ్రులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ అభివృద్ధిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
శంకర్ నేత్రాలయ యూఎస్ఏ అట్లాంటా విభాగం తాజాగా మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఈవెంట్కు ఎన్నారైలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
యూఎస్ వీసా ఫ్రాడ్ కేసులో ఇద్దరు భారత సంతతి వ్యక్తులు దోషులుగా తేలారు. తాము చేసిన నేరాన్ని వారు అంగీకరించారని కాలిఫోర్నియా అటార్నీ కార్యాలయం పేర్కొంది.
అమెరికాలోని సెయింట్ లూయిస్ నగర ఎన్నారై టీడీపీ విభాగం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
యూఏఈలో మరణించిన జనసేన కార్యకర్త కుటుంబానికి అండగా పార్టీ గల్ఫ్ విభాగం నిలిచింది. మృతదేహాన్ని భారత్కు తరలించడంతో పాటు బాధిత కుటుంబానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించింది.
న్యూయార్క్లోని ఫ్లషింగ్లో జరిగిన టీఎల్ సీఏ ఉగాది వేడుకల్లో అశోక్ చింతకుంట దంపతులు అమేయ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ప్రారంభ వేడుకను ఘనంగా నిర్వహించారు. టీఎల్ సీఏ ప్రెసిడెంట్ సుమంత్ రామ్ శెట్టి చేతులమీదుగా ఈ అమేయ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ప్రారంభమైంది.
నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘హైవే దత్తత’ కార్యక్రమం సామాజిక సేవలో తెలుగు విద్యార్థుల చైతన్యాన్ని మరోసారి ప్రతిబింబించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు రహదారి పరిసరాలను శుభ్రపరిచి, ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.