• Home » Nizamabad

Nizamabad

Tragedy: ఈతకు వెళ్లి ముగురు యువకుల గల్లంతు

Tragedy: ఈతకు వెళ్లి ముగురు యువకుల గల్లంతు

Tragedy: అప్పటివరకు స్నేహితులతో సరదగా క్రికెట్‌ ఆడిన ముగ్గురు యువకులు నిజాంసాగర్‌ బ్యాక్‌వాటర్‌లో ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. ఎల్లారెడ్డి మండలంలోని సోమార్‌పేట గ్రామానికి చెందిన హర్షవర్ధన్‌, నవీన్‌, మధుకర్‌గౌడ్‌ బ్యాక్‌ వాటర్‌లో గల్లంతయ్యారు.

Nizamabad : నిజామాబాద్‌ జిల్లాలో రూ. 25 లక్షల విలువైన అల్ర్పాజోలం పట్టివేత

Nizamabad : నిజామాబాద్‌ జిల్లాలో రూ. 25 లక్షల విలువైన అల్ర్పాజోలం పట్టివేత

అల్ర్పాజోలం ముఠాను నిజామాబాద్‌ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. గురువారం అర్ధరాత్రి మహారాష్ట్ర నుంచి కారులో అల్ర్పాజోలం తెలంగాణలోకి వస్తోందన్న సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు.

Nizamabad: ఆన్‌లైన్‌ గేమ్‌లో డబ్బులు పోగొట్టుకుని.. ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

Nizamabad: ఆన్‌లైన్‌ గేమ్‌లో డబ్బులు పోగొట్టుకుని.. ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

ఆన్‌లైన్‌ గేమ్‌లో డబ్బులు పోగొట్టుకొని మనస్తాపానికి గురెన ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన నిజామాబాద్‌ జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.

Nizamabad: ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి చొరవతో స్వదేశానికి ఇందూరు వాసి

Nizamabad: ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి చొరవతో స్వదేశానికి ఇందూరు వాసి

ఉపాధి కోసం సౌదీ అరేబియాకెళ్లి అనారోగ్యంతో బాధ పడుతున్న నిజామాబాద్‌ జిల్లా వాసి.. ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌ రెడ్డి చొరవతో స్వదేశానికి బయలుదేరారు.

Telangana Landmine Blast: తొమ్మిది నెలల క్రితమే వివాహం.. విషాదంలో శ్రీధర్ కుటుంబం

Telangana Landmine Blast: తొమ్మిది నెలల క్రితమే వివాహం.. విషాదంలో శ్రీధర్ కుటుంబం

Telangana Landmine Blast: మావోయిస్టుల అమర్చిన మందుపాతర పేలి తెలంగాణ గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ శ్రీధర్ ప్రాణాలు కోల్పోయాడు. శ్రీధర్ మృతితో కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Nizamabad: ‘వక్ఫ్‌’ సవరణను అమలు కానివ్వం: షబ్బీర్‌

Nizamabad: ‘వక్ఫ్‌’ సవరణను అమలు కానివ్వం: షబ్బీర్‌

ఎట్టి పరిస్థితుల్లోనూ వక్ఫ్‌ బోర్డు చట్ట సవరణను అమలు కానివ్వబోమని, చట్ట ప్రకారం కోర్టుల ద్వారా అడ్డుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్‌ అలీ షబ్బీర్‌ అన్నారు.

TG News: నిజామాబాద్‌లో లాకప్‌డెత్‌.. పోలీసులపై  అనుమానాలు

TG News: నిజామాబాద్‌లో లాకప్‌డెత్‌.. పోలీసులపై అనుమానాలు

Police Custody Death: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన నిజామాబాద్‌లో జరిగింది. ఈ ఘటనపై మృతురాలి బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసులపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు.

Holi celebration controversy: హోలీ సంబరాల్లో  టెన్షన్ టెన్షన్.. ఏం జరిగిందంటే

Holi celebration controversy: హోలీ సంబరాల్లో టెన్షన్ టెన్షన్.. ఏం జరిగిందంటే

Holi celebration controversy: రాష్ట్ర వ్యాప్తంగా హోలీ సంబరాల్లో అంతా మునిగితేలుతుంటే... ఓ గ్రామంలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది పరిస్థితి. పోలీసులు వర్సెస్ గ్రామస్తులు అన్నట్లు అక్కడ పరిస్థితులు మారాయి.

BRS MLC Kavitha: వారి బాధలు పట్టవా.. రేవంత్‌కు కవిత ఓపెన్ ఛాలెంజ్

BRS MLC Kavitha: వారి బాధలు పట్టవా.. రేవంత్‌కు కవిత ఓపెన్ ఛాలెంజ్

BRS MLC Kavitha: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. పసుపు బోర్డు తీసుకువచ్చామని చెబుతున్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కనీసం రైతులను పరామర్శించడం లేదని కవిత మండిపడ్డారు.

CM Revanth Reddy: సొల్లు మాటలు వద్దు.. ఆధారాలతో చూపించండి

CM Revanth Reddy: సొల్లు మాటలు వద్దు.. ఆధారాలతో చూపించండి

CM Revanth Reddy: మాజీ సీఎం కేసీఆర్‌పై మరోసారి విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. నిజామాబాద్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పాలనలో నిరుద్యోగులను ముప్పుతిప్పలు పెట్టారని.. పదేళ్ల పాటు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిప్పారని విమర్శించారు. ‘‘నేను చెప్పింది నిజమైతేనే మాకు ఓటు వేయండి’’ అని కోరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి