Home » Nirmala Sitharaman
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంది. దీంతో పార్లమెంట్లో భారత రాజ్యాంగంపై ప్రత్యేక చర్చ జరుగుతోంది. ఆ క్రమంలో పార్లమెంట్ ఉభయ సభల్లో సోమవారం, మంగళవారాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం రాజ్యసభలో ఈ చర్చను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు.
‘‘అల్లు అర్జున్ను అరెస్ట్ చేసినందుకు ఇంతలా ప్రశ్నిస్తున్నారు కదా? మరి ఒక మహిళ ప్రాణం పోయింది. దానిపై ఒక్క ప్రశ్న కూడా అడగడం లేదు. ఆ మహిళ కుటుంబం పరిస్థితి ఏమిటి?
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవి రేసులో తాను లేనని, దీనిపై వస్తున్న వదంతులన్నీ నిరాధారమని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తనయుడు శ్రీధర్ షిండే సోమవారంనాడు వివరణ ఇచ్చిన నేపథ్యంలో బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేత ఎంపికపై కేంద్ర పరిశీలను పార్టీ అధిష్ఠానం నియమించింది.
ఈపీఎస్ 95 ఫించన్లదార్ల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పు ఇచ్చి రెండేళ్లు అయినా కేంద్రం చర్యలు చేపట్టక పోవడం ఏమిటని కేంద్రాన్ని ఆమె ప్రశ్నించారు. ఆ క్రమంలో కేంద్ర మంత్రులకు ఆమె లేఖ రాశారు.
ఎలక్టోరల్ బాండ్లలో అవినీతి ఆరోపణలకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్పై తిలక్నగర్ పోలీస్స్టేషన్లో నమోదైన కేసును దర్యాప్తు చేయకుండా కర్ణాటక హైకోర్టు
ఎన్నికల బాండ్ల కొనుగోలు చేయాలంటూ బెదిరింపుల కేసులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు పలువురు బీజేపీ అగ్రనేతలకు సోమవారం కర్ణాటక హైకోర్టు భారీ ఊరట నిచ్చింది. ఈ కేసు విచారణను నిలిపివేస్తూ.. హైకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
న్నికల బాండ్ల పేరిట అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్పై ఎఫ్ఐఆర్ నమోదైంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కోర్టు షాక్ ఇచ్చింది. ఎన్నికల బాండ్ల నేపథ్యంలో బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో నిర్మలా సీతారామన్పై కేసు నమోదు చేయాలని బెంగళూరులోని తిలక్ నగర్ పీఎస్ పోలీసులను ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది.
వృద్ధాప్యంలో ఆర్థికంగా ఆసరా ఇచ్చే అటల్ పెన్షన్ యోజన పథకం సబ్స్క్రైబర్ల సంఖ్య 6.9 కోట్లుకు చేరినట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ప్రకటించారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2024 బడ్జెట్ సమావేశాల్లో వాత్సల్య పథకాన్ని ప్రకటించారు. ఈ మేరకు పథకాన్ని ఆమె దేశవ్యాప్తంగా బుధవారం రోజున లాంఛనంగా ప్రారంభించనున్నారు.