Home » New Zealand
వెస్టిండీస్ న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతుంది. రేపు రెండో వన్డే జరగనుంది. ఈ క్రమంలో న్యూజిలాండ్ కు బిగ్ షాక్ తగిలింది.
ఐదు టీ20 మ్యాచుల సిరీస్ లో న్యూజిలాండ్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది. తొలి మ్యాచ్ లో విండీస్ విజయం సాధించింది. తరువాత రెండు వరుస మ్యాచుల్లో న్యూజిలాండ్ గెలిచింది. ఇక ఇవాళ జరిగిన నాలుగో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. సిరీస్ ఫలితాన్ని తేల్చే ఐదో టీ20 డునెడిన్ వేదికగా నవంబర్ 13న జరుగనుంది.
కివీస్, వెస్టిండీస్ మధ్య మూడో టీ20 ఎంతో ఉత్కంఠగా సాగింది. నెల్సన్ వేదికా జరిగిన ఈ మ్యాచ్ లో 9 పరుగుల స్వల్ప తేడాతో న్యూజిలాండ్ చేతిలో విండీస్ ఓటమి పాలైంది. 178 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కరేబియన్ జట్టు 19.5 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది.
ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ ను న్యూజిలాండ్ విజయంతో ప్రారంభించింది. ఆదివారం జరిగిన తొలి వన్డేలో కవీస్ ప్లేయర్లు సమిష్టిగా రాణించడంతో 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ఓటమిపాలైంది.
ఓ ఆర్సీబీ స్టార్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సిక్సుల వర్షం కురిపించి ప్రత్యర్థుల్ని అందులో ముంచెత్తాడు. భారీ షాట్లే లక్ష్యంగా బౌలర్లతో ఆటాడుకున్నాడు.
భారతీయుల నుంచి వచ్చే ఈమెయిల్స్కు స్పందించనంటూ న్యూజిలాండ్ వలసల శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలుపై వివాదం చెలరేగుతోంది.
న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్ సందర్భంగా పాక్ క్రికెటర్ స్టేడియంలోని ఇద్దరు ఆఫ్ఘన్ ప్రేక్షకులను కొట్టబోయాడు. పాక్ ఓటమి చెందినందుకు ఆప్ఘాన్ ప్రేక్షకులు నోరుపారేసుకున్నారని, జాతి వ్యతిరేక వ్యాఖ్యలతో తమ క్రీడాకారుడి సహనానికి పరీక్ష పెట్టారని పీసీబీ ఓ ప్రకటనలో తెలిపింది.
New Zealand: న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ తన క్రికెట్ స్కిల్స్ బయటపెట్టారు. పీఎంగా ఎప్పుడూ దేశం, ప్రజల గురించి ఆలోచిస్తూ బిజీగా ఉండే లక్సన్.. ఈసారి బ్యాట్ పట్టి ఢిల్లీలో గల్లీ క్రికెట్ ఆడారు.
Shadab Khan: పాకిస్థాన్ ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్ పిల్ల చేష్టలతో పరువు తీసుకున్నాడు. ఒకవైపు అవతలి జట్టులోని బ్యాటర్లు ఫోర్లు, సిక్సులతో విధ్వంసం సృష్టిస్తుంటే.. మరోవైపు షాదాబ్ మాత్రం తనకేమీ పట్టనట్లుగా వ్యవహరించాడు.
ఉగ్రవాదం ఏరూపంలో ఉన్నా సహించేది లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2019లో క్రైస్ట్ చర్చి నగరంపై దాడి అయినా, 2008లో ముంబైపై ఉగ్రవాద దాడులైనా ఒకరటేనన్నారు.