Home » Nepal
పర్వతారోహణలో చరిత్ర సృష్టించిన నేపాల్ సంతతికి చెందిన దిగ్గజ ఆరోహకుడు నిర్మల్ 'నిమ్స్' పుర్జా విషాదాంతమయ్యారు. 'బ్రాడ్ పీక్' వద్ద సంభవించిన భయంకరమైన హిమపాతంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.
ప్రముఖ పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా కన్నుమూశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో బ్రాడ్ పీక్ అనే పర్వతం ఎక్కుతున్న సమయంలో ఆయనపై మంచుచరియ విరిగిపడటంతో కన్నుమూశారు.
నేపాల్ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. భారత్తో సరిహద్దు వివాదానికి కేంద్రబిందువుగా ఉన్న కాలాపాని, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలను చూపించే రాజకీయ మ్యాప్ను కలిగిన రూ.1 నాణేన్ని ముద్రిస్తామని నేపాల్ రాష్ట్రీయ బ్యాంక్ స్పష్టం చేసింది.
నేపాల్ సరిహద్దు ద్వారా భారత్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన ఇద్దరిని, వారికి సహకరించిన మరో ముగ్గురిని ఉత్తరప్రదేశ్ భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. నిందితులు ఇద్దరూ నిషేధిత వేర్పాటువాద భావజాలంతో ముడిపడిన ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
నేపాల్ ప్రభుత్వం తమ రూపాయి మ్యాప్ డిజైన్ను మార్చబోతోంది. భారత్తో సరిహద్దు వివాదానికి కేంద్రబిందువైన కాలాపాని, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలను ఆ రూపాయి నాణెం నుంచి తొలగించనుంది.
నేపాల్లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఏనుగు రూపంలో మృత్యువు ఓ కుటుంబాన్ని వెంటాడింది. 14 ఏళ్ల వ్యవధిలో నలుగురు కుటుంబసభ్యులను బలితీసుకుంది.
ఉత్తరప్రదేశ్లోని భారత్-నేపాల్ సరిహద్దు వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న అమెరికా పౌరుడిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి.
ఇండియాలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో నేపాల్ దేశానికి చెందిన వారే అత్యధికంగా ఉన్నారని కేంద్ర విద్యాశాఖ నిర్వహించిన ‘AISHE సర్వే’లో తేలింది.
నేపాల్ ప్రభుత్వ విధానాలపై స్థానిక యువత మళ్లీ ఉద్యమ బాట పట్టింది. ఖట్మాండూలో పలు చోట్ల నివసిస్తున్న నిర్వాసితులను బాలేన్ షా నేతృత్వంలోని ప్రభుత్వం బలవంతంగా సంరక్షణ కేంద్రాలకు తరలించడంపై అక్కడి జెన్-జీ యువత మండిపడుతోంది.
పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత జహంగీర్ ఖాన్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఈ ఉదయం ఆయన్ని నేపాల్ సరిహద్దుల్లో పశ్చిమ బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.