• Home » Nepal

Nepal

నేపాల్ సరిహద్దుల్లో టీఎంసీ కీలక నేత జహంగీర్ ఖాన్‌ అరెస్ట్

నేపాల్ సరిహద్దుల్లో టీఎంసీ కీలక నేత జహంగీర్ ఖాన్‌ అరెస్ట్

పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత జహంగీర్ ఖాన్‌ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఈ ఉదయం ఆయన్ని నేపాల్ సరిహద్దుల్లో పశ్చిమ బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

భారత్‌తో కొత్త అధ్యాయానికి సిద్ధం: నేపాల్ విదేశాంగ మంత్రి

భారత్‌తో కొత్త అధ్యాయానికి సిద్ధం: నేపాల్ విదేశాంగ మంత్రి

భారత్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నేపాల్ ఆకాంక్షిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు. ఇరు దేశాలు మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటే పరిష్కరించలేని సమస్య అంటూ ఏదీ ఉండదని ఆయన వ్యాఖ్యానించారు.

భారత్‌లో పర్యటించనున్న నేపాల్ విదేశాంగ మంత్రి

భారత్‌లో పర్యటించనున్న నేపాల్ విదేశాంగ మంత్రి

నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి శిశిర్ ఖనల్ మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. పర్యటన నిమిత్తం ఈ రోజు నేపాల్ నుంచి ఢిల్లీకి రానున్నారు.

టీమిండియా స్టార్ యువరాజ్ సింగ్ సరసన నేపాల్ క్రికెటర్

టీమిండియా స్టార్ యువరాజ్ సింగ్ సరసన నేపాల్ క్రికెటర్

అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో మరో పేరు చేరింది. నేపాల్ స్టార్ ఓపెనర్ కుషాల్‌ భుర్టెల్‌ ఈ ఘనతను సాధించాడు. పురుషుల ఆసియా క్రీడాల టీ20 క్వాలిఫయర్-2026లో టోర్నీలో భాగంగా చైనాతో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో భుర్టెల్‌ ఈ అరుదైన ఘనత సాధించాడు.

ఎవరెస్ట్‌పై విషాదం.. కిందకు వస్తుండగా ఇద్దరు భారతీయుల మృతి

ఎవరెస్ట్‌పై విషాదం.. కిందకు వస్తుండగా ఇద్దరు భారతీయుల మృతి

ఎవరెస్ట్ పర్వత శిఖరంపై విషాదం చోటుసేసుకుంది. పర్వతారోహణ ముగించుకుని కిందకు దిగివస్తుండగా ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్టు నేపాల్ అధికారులు ప్రకటించారు. మృతులను అరుణ్‌కుమార్ తివారీ, సందీప్ అరేగా గుర్తించారు.

ఎవరెస్ట్‌ పర్వతం 32వ సారి అధిరోహణ!

ఎవరెస్ట్‌ పర్వతం 32వ సారి అధిరోహణ!

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్‌ పర్వతాన్ని 32వ సారి అధిరోహించడం ద్వారా నేపాల్‌కు చెందిన షెర్పా కామి రీటా తన రికార్డును తానే అధిగమించాడు.

పోలీసుల అదుపులో నేపాలీ గ్యాంగ్‌ ?

పోలీసుల అదుపులో నేపాలీ గ్యాంగ్‌ ?

హైదరాబాద్ నగరాన్ని ఉలిక్కిపడేలా చేసిన కౌకూర్‌ భారీ చోరీ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.

వామ్మో నేపాలీలు.. పక్కాగా స్కెచ్‌ వేసి.. రూ.కోట్లు కొట్టేస్తున్న ముఠాలు

వామ్మో నేపాలీలు.. పక్కాగా స్కెచ్‌ వేసి.. రూ.కోట్లు కొట్టేస్తున్న ముఠాలు

నేపాలీలు.. ఈ పేరు వింటేనే నగరంలో ఇంటి యజమానులు ఉలిక్కిపడుతున్నారు. హైదరాబాద్‏లో వెలుగులోకి వస్తున్న వరుస చోరీ ఘటనలే ఇందుకు కారణం.

నగరంలో మరో నేపాలీ గ్యాంగ్.. భారీ దోపిడీ

నగరంలో మరో నేపాలీ గ్యాంగ్.. భారీ దోపిడీ

మేడ్చల్ సమీపంలో మరో నేపాలీ గ్యాంగ్ అరాచకం సృష్టించింది. పని మనుషులుగా చేరి.. ఇంట్లోని దంపతులను కట్టేసి భారీగా నగలు దోచుకుపోయారు.

నడిరోడ్డుపై ఖడ్గ మృగాల భీకర పోరు.. బెంబేలెత్తిన జనం..

నడిరోడ్డుపై ఖడ్గ మృగాల భీకర పోరు.. బెంబేలెత్తిన జనం..

అడవిలో ఉండాల్సిన రెండు ఖడ్గ మృగాలు జనావాసంలోకి వచ్చేశాయి. నడి రోడ్డుపై భీకర పోరుకు దిగాయి. ఒకదానిపై ఒకటి దాడి చేసుకున్నాయి. ఖడ్గ మృగాల గొడవ కారణంగా టూరిస్టులు, స్థానిక జనం భయపడిపోయారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి