• Home » Nepal

Nepal

వెంటాడిన మృత్యువు.. 14 ఏళ్లల్లో ఒకే కుటుంబంలోని నలుగురి దుర్మరణం

వెంటాడిన మృత్యువు.. 14 ఏళ్లల్లో ఒకే కుటుంబంలోని నలుగురి దుర్మరణం

నేపాల్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఏనుగు రూపంలో మృత్యువు ఓ కుటుంబాన్ని వెంటాడింది. 14 ఏళ్ల వ్యవధిలో నలుగురు కుటుంబసభ్యులను బలితీసుకుంది.

యూపీలో బోర్డర్ దాటుతూ పట్టుబడిన వ్యక్తి.. అమెరికా నేవీలో పని చేసేవాడినని చెబుతూ..

యూపీలో బోర్డర్ దాటుతూ పట్టుబడిన వ్యక్తి.. అమెరికా నేవీలో పని చేసేవాడినని చెబుతూ..

ఉత్తరప్రదేశ్‌లోని భారత్-నేపాల్ సరిహద్దు వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న అమెరికా పౌరుడిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి.

మన దేశంలో చదువుకునే విదేశీయుల్లో అత్యధికులు ఈ దేశం వారేనట..!

మన దేశంలో చదువుకునే విదేశీయుల్లో అత్యధికులు ఈ దేశం వారేనట..!

ఇండియాలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో నేపాల్ దేశానికి చెందిన వారే అత్యధికంగా ఉన్నారని కేంద్ర విద్యాశాఖ నిర్వహించిన ‘AISHE సర్వే’లో తేలింది.

నేపాల్‌లో మళ్లీ జెన్-జీ నిరసనలు

నేపాల్‌లో మళ్లీ జెన్-జీ నిరసనలు

నేపాల్ ప్రభుత్వ విధానాలపై స్థానిక యువత మళ్లీ ఉద్యమ బాట పట్టింది. ఖట్మాండూలో పలు చోట్ల నివసిస్తున్న నిర్వాసితులను బాలేన్ షా నేతృత్వంలోని ప్రభుత్వం బలవంతంగా సంరక్షణ కేంద్రాలకు తరలించడంపై అక్కడి జెన్-జీ యువత మండిపడుతోంది.

నేపాల్ సరిహద్దుల్లో టీఎంసీ కీలక నేత జహంగీర్ ఖాన్‌ అరెస్ట్

నేపాల్ సరిహద్దుల్లో టీఎంసీ కీలక నేత జహంగీర్ ఖాన్‌ అరెస్ట్

పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత జహంగీర్ ఖాన్‌ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఈ ఉదయం ఆయన్ని నేపాల్ సరిహద్దుల్లో పశ్చిమ బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

భారత్‌తో కొత్త అధ్యాయానికి సిద్ధం: నేపాల్ విదేశాంగ మంత్రి

భారత్‌తో కొత్త అధ్యాయానికి సిద్ధం: నేపాల్ విదేశాంగ మంత్రి

భారత్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నేపాల్ ఆకాంక్షిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు. ఇరు దేశాలు మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటే పరిష్కరించలేని సమస్య అంటూ ఏదీ ఉండదని ఆయన వ్యాఖ్యానించారు.

భారత్‌లో పర్యటించనున్న నేపాల్ విదేశాంగ మంత్రి

భారత్‌లో పర్యటించనున్న నేపాల్ విదేశాంగ మంత్రి

నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి శిశిర్ ఖనల్ మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. పర్యటన నిమిత్తం ఈ రోజు నేపాల్ నుంచి ఢిల్లీకి రానున్నారు.

టీమిండియా స్టార్ యువరాజ్ సింగ్ సరసన నేపాల్ క్రికెటర్

టీమిండియా స్టార్ యువరాజ్ సింగ్ సరసన నేపాల్ క్రికెటర్

అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో మరో పేరు చేరింది. నేపాల్ స్టార్ ఓపెనర్ కుషాల్‌ భుర్టెల్‌ ఈ ఘనతను సాధించాడు. పురుషుల ఆసియా క్రీడాల టీ20 క్వాలిఫయర్-2026లో టోర్నీలో భాగంగా చైనాతో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో భుర్టెల్‌ ఈ అరుదైన ఘనత సాధించాడు.

ఎవరెస్ట్‌పై విషాదం.. కిందకు వస్తుండగా ఇద్దరు భారతీయుల మృతి

ఎవరెస్ట్‌పై విషాదం.. కిందకు వస్తుండగా ఇద్దరు భారతీయుల మృతి

ఎవరెస్ట్ పర్వత శిఖరంపై విషాదం చోటుసేసుకుంది. పర్వతారోహణ ముగించుకుని కిందకు దిగివస్తుండగా ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్టు నేపాల్ అధికారులు ప్రకటించారు. మృతులను అరుణ్‌కుమార్ తివారీ, సందీప్ అరేగా గుర్తించారు.

ఎవరెస్ట్‌ పర్వతం 32వ సారి అధిరోహణ!

ఎవరెస్ట్‌ పర్వతం 32వ సారి అధిరోహణ!

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్‌ పర్వతాన్ని 32వ సారి అధిరోహించడం ద్వారా నేపాల్‌కు చెందిన షెర్పా కామి రీటా తన రికార్డును తానే అధిగమించాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి