Home » National
షికాగో నుంచి ఫ్రాంక్ఫర్ట్ వెళుతోన్న లుఫ్తాన్సా విమానంలో ప్రణీత్ కుమార్ ఉసిరిపల్లి(28) అనే తెలుగు యువకుడు శనివారం ఇద్దరు టీనేజర్లను ఫోర్క్తో పొడిచి గాయపరిచాడు.
తప్పుడు అభియోగాల కారణంగా శిక్షపడి జైలుపాలైన వ్యక్తికి నష్టపరిహారం చెల్లించే అంశాన్ని సుప్రీంకోర్టు పరిశీలిస్తోంది. వ్యవస్థ ఆ వ్యక్తిని బలపశువును చేసినట్టుగానీ, తప్పుడు సాక్ష్యాలను కావాలని...
ఒక వ్యక్తిని దోషిగా నిర్ధారించేందుకు మూకుమ్మడిగా తప్పుడు సాక్ష్యాలు సృష్టించిన ఓ ఎస్సైతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లకు మద్రాస్ హైకోర్టు రూ.10 లక్షల జరిమానా విధించింది.
ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలకు చెక్ పెట్టాలని భావించిన కర్ణాటక ప్రభుత్వం, సీఎం సిద్దరామయ్యకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ స్థలాల్లో అనుమతి లేకుండా...
యువతకు, మైనార్టీలకు ప్రాధాన్యం, భరోసా ఇస్తూ మహా కూటమి మంగళవారం ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. అధికారంలోకి వచ్చిన మొదటి 20 రోజుల్లోనే కుటుంబంలో ...
ఆదివారం అయినా అదనపు తరగతులు ఉండటంతో కాలేజీకి వెళుతున్నాను. రోడ్డు మీద వెళుతున్న నాపై ద్విచక్రవాహనం మీద వచ్చిన ఓ ముగ్గురు యాసిడ్ మాదిరి ద్రావణాన్ని పోశారు.
లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదార్లకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 8వ వేతన కమిషన్ విధివిధానాలకు ఆమోదం తెలిపింది.
తేనాంపేట పోలీసుల కథనం ప్రకారం, అక్టోబర్ 27వ తేదీ ఉదయం 8.30 గంటలకు రజనీకాంత్ ఇంట్లో బాంబు పెట్టినట్టు మొదటి మెయిల్ వచ్చింది. దీంతో బాంబు స్క్వాడ్తో పోలీసులు అక్కడకు చేరుకున్నారు.
మహారాష్ట్ర సతారా జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న మహిళా డాక్టర్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వైద్యురాలి ఆత్మహత్య కేసును కొలిక్కి తీసుకొచ్చేందుకు పోలీసులకు కీలకమైన ఆధారాలు లభించాయి.
రాజస్థాన్లో ప్రతియేటా నిర్వహించే ప్రసిద్ధ పుష్కర్ పశువుల ప్రదర్శన (Pushkar Cattle Fair) ఈసారి విపరీతమైన సందడిని సంతరించుకుంది. వేలాది జంతువులకు ఆతిథ్యం ఇస్తున్న ఈ వార్షిక వేడుకలో ఈసారి రెండు జంతువులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.