Home » Nara Lokesh
రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో గురువారం మెగా పేరెంట్- టీచర్స్ సమావేశాలు పీటీఎం 2 జరగనున్నాయి...
ఆంధ్రప్రదేశ్లోని స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టాలని ప్రిస్టేజ్, సత్వ గ్రూపుల అధినేతలను ఏపీ ఐటీ, విద్యా శాఖల మంత్రి లోకేశ్ ఆహ్వానించారు. బెంగళూరులో విభిన్న రంగాల పారిశ్రామిక నిపుణులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఎంజీ రోడ్డులోని ప్రిస్టేజ్ కార్యాలయాన్ని సందర్శించారు.
కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ ఖండించారు. మహిళల జోలికి వస్తే వైసీపీ నేతలను చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.
Nara Lokesh Supports Nellore Children: ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించడంలో.. ఆపదలో ఉన్నవారికి సాయమందించడంలో ముందుంటారు నారా లోకేష్. తాజాగా, నెల్లూరులో భిక్షాటనం చేసే ఇద్దరు చిన్నారుల ఆవేదన విని చలించిపోయిన ఆయన వెంటనే స్పందించారు. చదువుకోవాలనే వారి ఆశలకు ఊపిరిపోస్తూ అన్ని విధాలా అండగా నిలబడతామని హామీ ఇచ్చారు.
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్ప నే మన లక్ష్యం. లక్ష్య సాధనకు యువతను, పరిశ్రమలను అనుసంధానించాలి. ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న నైపుణ్యం పోర్టల్ అందుకు వేదికవ్వాలి. పోర్టల్ను సెప్టెంబరులో ప్రారంభించేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలి అని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసే పవిత్ర బాధ్యత టీచర్లపైనే ఉందని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్ చెప్పారు. మొదటి ఏడాదిలో సంస్కరణలు పూర్తిచేశామని, అభ్యసన ఫలితాలు సాధించడమే ఇక ఏకైక లక్ష్యమన్నారు.
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మహానాడు కాలనీలో బుధవారం సాయంత్రం నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి లోకేశ్ పాల్గొన్నారు.
మెడికల్ సీటు ఇప్పిస్తానంటూ మోసం చేసిన అప్పటి వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సన్నిహితుడు అడపా ప్రేమ్చంద్పై చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేశ్ను బాధితుడు మన్నే సుబ్బారావు అభ్యర్థించారు.
ఆంధ్రప్రదేశ్ను క్వాంటమ్ టెక్నాలజీ కేంద్రంగా మార్చాలని సంకల్పించామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. క్వాంటమ్ రంగంలో ఆవిష్కరణలకు ఆకాశమే హద్దుగా పేర్కొన్నారు. స్టార్ట్పలకు విస్తృత అవకాశాలున్నాయని.. అవి తరలిరావాలని పిలుపిచ్చారు.
రాజధాని అమరావతిలో ఏర్పాటుచేసే క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ దక్షిణాసియాలోనే మొదటిదని ఐటీ, విద్య, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి లోకేశ్ వెల్లడించారు.