Home » Nara Lokesh
టీడీపీ కార్యకలాపాల పర్యవేక్షణ కోసం లోకేశ్కు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించాలని శ్రేణుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. కడప మహానాడులో ఈ ప్రతిపాదనపై తీర్మానం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను మంత్రి నారా లోకేష్ కలిశారు. మంచి మార్కులు సాధించినందుకు వారిని ప్రత్యేకంగా అభినందించారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆశీస్సులు ఇవ్వాలని ప్రధాని మోదీని మంత్రి నారా లోకేశ్ కోరారు. కుటుంబంతో కలసి మోదీని కలిసిన లోకేశ్, యువగళం కాఫీ టేబుల్ బుక్ను మోదీ ఆవిష్కరించారు.
ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ మంత్రి నారా లోకేష్ ఫ్యామిలీ భేటీ అయింది. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఈ భేటీ జరిగింది.
టీడీపీ నేత వీరయ్య చౌదరి కుటుంబాన్ని మంత్రి లోకేశ్ పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. హత్యకు పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన స్పష్టం చేశారు.
అనంతపురంలో మంత్రి లోకేశ్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి చేర్చాలని పిలుపునిచ్చారు. వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని, హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు.
Minister Nara Lokesh: మంత్రి నారా లోకేష్ గురువారం నుంచి అనంతపురం జిల్లాలో మూడు రోజులు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.
Minister Lokesh: భారతదేశంలో ప్రముఖ గ్రీన్ ఎనర్జీ కంపెనీ.. రీన్యూ పవర్ ఆంధ్రప్రదేశ్లో రూ. 22వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. దేశంలోనే అతిపెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ కాంప్లెక్స్ను స్థాపించనుంది.
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం నాడు బిజీ బిజీగా ఉండనున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అలాగే ఏపీ సచివాలయంలో ఆయా శాఖల అధికారులతో సమావేశం కానున్నారు. పలు అంశాలపై అధికారులతో చర్చించనున్నారు.
మురళీ నాయక్ సైనికుడైన ఆత్మకు అనేక ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించబడ్డాయి. సైనిక కుటుంబానికి ఆర్థిక సహాయం, స్థలం, ఉద్యోగాలు ఇచ్చే హామీతో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు నివాళులు అర్పించారు