• Home » Nandyal

Nandyal

జగజ్జననీ అమ్మవారికి పుట్టింటి చీర

జగజ్జననీ అమ్మవారికి పుట్టింటి చీర

నంద్యాల జగజ్జననీ అమ్మవారి మూలవిరాట్‌కు గురువారం ఉదయాన్నే పంచామృతా భిషేకాలు, సుగంధధ్రవ్యాలచే అభిషేకాలు చేసి పట్టువస్త్రాలతో భక్తులకు దర్శనమిచ్చారు.

వైభవంగా జగన్నాథ రథయాత్ర

వైభవంగా జగన్నాథ రథయాత్ర

నారదముని భక్త బృందం ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్ర కన్నుల పండువగా సాగింది.

రాష్ట్రంలో ప్రజారంజక పాలన

రాష్ట్రంలో ప్రజారంజక పాలన

రాష్ట్రంలో ప్రజారంజక పాలన నడుస్తోందని, ఈ ప్రభుత్వంపై ప్రజలు సానుకూలంగా ఉన్నారని న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు.

 అదును సమయానికి సబ్సిడీ విత్తనాలు ఇవ్వాలి

అదును సమయానికి సబ్సిడీ విత్తనాలు ఇవ్వాలి

అదును సమయానికి ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలు ఇవ్వాలని మండల పరిషత్‌ సభ్యులు కోరారు.

రైతుల నుంచి పరిహార పత్రాలు స్వీకరణ

రైతుల నుంచి పరిహార పత్రాలు స్వీకరణ

నేషనల్‌ హైవే 340సి నిర్మాణంలో భాగంగా అదనపు భూ సేకరణ నిమిత్తం పాములపాడు తహసీల్దార్‌ కార్యాలయంలో రైతుల నుంచి ఆర్డీవో నాగజ్యోతి క్లెయిమ్ డాక్యుమెంట్స్ స్వీకరించారు.

పక్కా గృహాల మంజూరుకు కృషి

పక్కా గృహాల మంజూరుకు కృషి

దివ్యాంగులకు ఇంటి స్థలంతో పాటుగా పక్కా గృహాల మంజూరుకు కృషి చేస్తానని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు.

రైతు సంక్షేమమే ధ్యేయం

రైతు సంక్షేమమే ధ్యేయం

రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.

పట్టణాభివృద్ధికి అందరూ సహకరించాలి

పట్టణాభివృద్ధికి అందరూ సహకరించాలి

నంద్యాల పట్టణాభివృద్ధికి అందరూ సహకరించాలని న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ కోరారు.

విధుల్లో అలసత్వం వద్దు: ఎమ్మెల్యే

విధుల్లో అలసత్వం వద్దు: ఎమ్మెల్యే

విధుల్లో అలసత్వం వద్దని ఎమ్మెల్యే జయసూర్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజారోగ్యానికి సీఎం చంద్రబాబు కృషి

ప్రజారోగ్యానికి సీఎం చంద్రబాబు కృషి

ప్రజల ఆరోగ్యం కోసం సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి