Home » Nandyal
క్రీడాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.
బ్రాహ్మణకొట్కూరు పీహెచ్సీని అన్నివిధాలుగా అభివృద్ధి పథంలో నడిపిద్దామని, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే జయసూర్య సూచించారు.
వంటగ్యాస్ ధర రూ.50 పెంచడం దారుణమని ఏపీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీదేవి అన్నారు.
సొంతూరిని ఎప్పటికీ మరువకూడదని ఎమ్మెల్యే జయసూర్య, టీడీపీ నంద్యాల లోక్సభ నియోజకరవ్గ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి, నందికొట్కూరు నియోజకవర్గ ఇన్చార్జి గౌరు వెంకటరెడ్డి అన్నారు.
మహానంది క్షేత్రంలో ఆది వారం సాయంత్రం న్యూ ఢిల్లీ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ జాయింట్ డైరెక్టర్ హెచ్కే అమర్నాథ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
హజ్ సొసైటీ ఆధ్వర్యంలో పట్టణంలోని నేషనల్ పీజీ కళాశాలలో ఆదివారం జిల్లాలోని హజ్ యాత్రికులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
నందికొట్కూరు మార్కెట్ యార్డు అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే జయసూర్య, టీడీపీ నంద్యాల లోక్సభ నియోజకరవ్గ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి చైర్మన్ వీరం ప్రసాదరెడ్డికి సూచించారు.
టీడీపీకి కార్యకర్తలు చేస్తున్న సేవలు మరువలేనివని న్యాయ, మైనారిటీశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు.
మండలంలోని ఉప్పలదడియ గ్రామంలో ఉగాది, రంజాన్, శ్రీరామనవమి, గుడ్ప్రైడే సందర్భంగా రాష్ట్ర స్థాయి ఆరు పండ్ల ఎడ్ల బండలాగుడు పోటీలను ఎమ్మెల్యే గిత్తా జయసూర్య శనివారం ప్రారంభించారు.
పట్టణంలోని ముగ్గురు వ్యక్తులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే జయసూర్య గురువారం అందజేశారు.