• Home » Nallapareddy Prasanna Kumar Reddy

Nallapareddy Prasanna Kumar Reddy

Somireddy: వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిపై సోమిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు

Somireddy: వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిపై సోమిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు

కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై (YCP MLA Prasannakumar Reddy) టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (somireddy chandramohan reddy) విమర్శలు గుప్పించారు.

YCP MLA: చంద్రబాబు, పవన్‌పై మండిపడ్డ నల్లపరెడ్డి

YCP MLA: చంద్రబాబు, పవన్‌పై మండిపడ్డ నల్లపరెడ్డి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబును తీవ్ర పరుష పదజాలంతో దూషించారు. ఇక పవన్ కళ్యాణ్ అయితే

Jagan Team 3.0 : వైఎస్ జగన్ కేబినెట్ నుంచి ఔటయ్యేదెవరు.. కొత్తగా వచ్చేదెవరు.. ఈసారి ఊహించని రీతిలో ట్విస్ట్‌లు ఉంటాయా..!?

Jagan Team 3.0 : వైఎస్ జగన్ కేబినెట్ నుంచి ఔటయ్యేదెవరు.. కొత్తగా వచ్చేదెవరు.. ఈసారి ఊహించని రీతిలో ట్విస్ట్‌లు ఉంటాయా..!?

ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లో మరోసారి మంత్రివర్గ విస్తరణ (AP Cabinet Reshuffle) ఉంటుందా..? ఇప్పటికే రెండుసార్లు కేబినెట్ విస్తరణ చేసిన సీఎం వైఎస్ జగన్ (CM YS Jagan) .. ముచ్చటగా మూడోసారి మార్పులు, చేర్పులు చేయాలని భావిస్తున్నారా..?

Jagan Team 3.0 : ఏపీ కేబినెట్‌లో మళ్లీ మార్పులు.. ఆ ఇద్దరు మాజీ మంత్రులను తీసుకునే యోచనలో వైఎస్ జగన్..!

Jagan Team 3.0 : ఏపీ కేబినెట్‌లో మళ్లీ మార్పులు.. ఆ ఇద్దరు మాజీ మంత్రులను తీసుకునే యోచనలో వైఎస్ జగన్..!

ఏపీలో మరోసారి మంత్రివర్గ విస్తరణ (AP Cabinet Expansion) ఉంటుందా..? ఇప్పటికే రెండుసార్లు మంత్రివర్గ విస్తరణ జరగ్గా మరోసారి కేబినెట్‌ను విస్తరించే పనిలో సీఎం వైఎస్ జగన్ (CM YS Jagan) నిమగ్నమయ్యారా..?

MLA Prasanna kumar Reddy: 3 గ్రాడ్యుయేట్లు, ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గెలిచినందుకే జగన్ గజగజ వణుకుతున్నాడా?

MLA Prasanna kumar Reddy: 3 గ్రాడ్యుయేట్లు, ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గెలిచినందుకే జగన్ గజగజ వణుకుతున్నాడా?

మూడు గ్రాడ్యుయేట్లు, ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గెలిచినందుకే ఏపీ సీఎం జగన్ గజగజ వణుకుతున్నాడా? అని కోవూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ప్రశ్నించారు.

విద్యుదాఘాతంతో రైతు మృతి

విద్యుదాఘాతంతో రైతు మృతి

విద్యుదాఘాతంతో రైతు మృతిచెందాడు.

పౌరుల చేతిలో బ్రహ్మాస్త్రం సీ-విజిల్‌

పౌరుల చేతిలో బ్రహ్మాస్త్రం సీ-విజిల్‌

ప్రస్తుతం నిర్వహించబోయే మునుగోడు శాసనసభ ఉప ఎన్నికలో రాజకీయ నాయకులు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్లు ఎవరి దృష్టికి వచ్చినా, మీచేతిలోని సెల్‌ఫోన్‌ ద్వారా చర్యలు తీసుకునే విధంగా చేయవచ్చు.

దివ్యాంగులు, వృద్ధులకు పోస్టల్‌ బ్యాలెట్‌

దివ్యాంగులు, వృద్ధులకు పోస్టల్‌ బ్యాలెట్‌

మునుగోడు ఉపఎన్నికలో భాగంగా ఎన్నికల సంఘం దివ్యాంగులు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసుకునే అవకాశం కల్పించినట్లు మర్రిగూడ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి శ్రీనివా్‌సరెడ్డి తెలిపా రు.

రూ.5లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రం

రూ.5లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రం

మిగులు నిధులతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం రూ.5లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి