Home » Nalgonda
నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలోని నవజాత శిశువు సంరక్షణ కేంద్రానికి కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.30 లక్షల వ్యయం కలిగిన వైద్య పరికరాలను అందించినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు.
Telangana: నల్గొండ జిల్లాలో కొందరు యువకులు రెచ్చిపోయారు. దేవరకొండ మండలం తాటికొల్కు చెందిన కొందరు యువకులు ఒకరిపై ఒకరు ఘర్షణకు దిగారు. సినిమా ఫైటింగ్ రేంజ్లో రోడ్డుపైనే పిడుగుద్దులు గుద్దుకున్నారు. తాటికొల్ యువకుల గ్యాంగ్ వార్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒకరిపై ఒకరు కర్రలతో దాడి పాల్పడ్డారు.
భూభారతి చట్టం- 2024తో రాష్ట్రంలో భూ సమస్యలు పరిష్కారమవుతాయని ఈ చట్టం రూపకర్తలు సునీల్, లచ్చిరెడ్డి తెలిపారు.
నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండల కేంద్రంలో హనుమత్ గాయత్రి యజ్ఞం నిర్వహణకు అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ హనుమాన్, అయ్యప్ప మాలధారులు సోమవారం ఆందోళన నిర్వహించారు.
ఏపీ నుంచి తెలంగాణలోకి సన్న ధాన్యం అక్రమ రవాణా అవుతోంది. సన్నాలకు క్వింటాకు రూ.500 చొప్పున రాష్ట్ర సర్కారు బోనస్ ఇస్తుండటంతో దళారులు, వ్యాపారులు నకిలీ పత్రాలు సృష్టించి అడ్డదారుల్లో రాష్ట్రంలోకి తరలిస్తున్నారు.
తన పేరిట ఉన్న భూమిని కొంతకాలంగా సాగుచేసుకుంటున్నా కౌలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించినందుకే మామపై కోడలు ఆగ్రహంతో ఊగిపోయింది!
‘‘అడ్డగోలుగా మాట్లాడొద్దు నడ్డా..’’ అంటూ సీఎం రేవంత్రెడ్డి బీజేపీ జాతీయ అధ్యక్షుడిని హెచ్చరించారు. కేసీఆర్ తరహాలో మాట్లాడొద్దంటూ హితవు పలికారు. ‘‘నడ్డా తెలంగాణ గడ్డ మీద అడ్డగోలుగా మాట్లాడవద్దు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం నల్లగొండ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆయా కార్యక్రమాల ఏర్పాట్లను శుక్రవారం మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ పరిశీలించారు.
ప్రజాప్రభుత్వం ఏర్పడి ఈ నెల 7వ తేదీతో ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల పక్కన రాజీవ్ ప్రాంగణంలో లక్ష మందితో ముఖ్యమంత్రి బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు.
ఇంట్లో వాళ్లు కుదిర్చిన పెళ్లి ఇష్టంలేక ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం గోపలాయపల్లిలో శనివారం జరిగింది.