• Home » Nagarkurnool

Nagarkurnool

Komatireddy Venkatreddy: వారి క్షేమం కోసం మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక పూజలు

Komatireddy Venkatreddy: వారి క్షేమం కోసం మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక పూజలు

Komatireddy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. గత మూడు రోజులుగా టన్నెల్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్‌లో చిక్కుకున్న వారి ఆచూకి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి సహాయక బృందాలు.

Srisailam Tunnel: ఒక్కసారిగా కూలిన పైకప్పు.. శ్రీశైలం టన్నెల్‌లో ప్రమాదం

Srisailam Tunnel: ఒక్కసారిగా కూలిన పైకప్పు.. శ్రీశైలం టన్నెల్‌లో ప్రమాదం

Srisailam tunnel: శ్రీశైలం ఎడమ టన్నెల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

Tourism: నల్లమలలో పర్యాటకం పరుగులు !

Tourism: నల్లమలలో పర్యాటకం పరుగులు !

అబ్బురపర్చే పచ్చటి అందాలు.. ముచ్చట గొలిపే జలపాతాలు.. ఆహ్లాదపర్చే వాతావరణం.. అందమైన వన్యప్రాణులు.. ప్రముఖ శైవ క్షేత్రాలు.. ఇలా ప్రకృతి రమణీయతతో కట్టిపడేసే నల్లమల ఇక పర్యాటకులకు స్వర్గధామం కానుంది.

Gagan Chandra: మేధాశక్తి ఎవరి సొత్తు కాదు.. నిరూపించిన 14 ఏండ్ల కుర్రాడు

Gagan Chandra: మేధాశక్తి ఎవరి సొత్తు కాదు.. నిరూపించిన 14 ఏండ్ల కుర్రాడు

కలలను కనడమే కాదు. తాను కన్న ఆ కలలను చిన్న వయస్సులో 14 ఏళ్ల విద్యార్థి సాకారం చేశాడు. మేధాశక్తి ఎవరి సొత్తు కాదని గగన్ చంద్ర నిరూపించాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల తోడ్పాటుతో తన పాఠశాలకు, గ్రామానికి పేరు తీసుకువచ్చాడు.

సలేశ్వర క్షేత్ర దర్శనం.. ఇక నవ మాసాలు !

సలేశ్వర క్షేత్ర దర్శనం.. ఇక నవ మాసాలు !

దట్టమైన నల్లమల అడవుల్లో కొలువై ఉన్న సలేశ్వరం లింగమయ్యను ఏడాదిలో తొమ్మిది నెలల పాటు భక్తులు దర్శించుకునేలా అటవీ శాఖ సన్నాహాలు ప్రారంభించింది.

అచ్చంపేటలో పల్లి రైతు ఆగ్రహం

అచ్చంపేటలో పల్లి రైతు ఆగ్రహం

ఆరుగాలం కష్టించి పండించిన పంటకు తక్కువ ధర ప్రకటించడంపై వేరుశనగ రైతులు మండిపడ్డారు. కమీషన్‌దారులు, అధికారులు ఒక్కటయ్యారని ఆరోపిస్తూ అచ్చంపేట మార్కెట్‌ కార్యాలయంపై సోమవారం దాడికి పాల్పడ్డారు.

కొట్టకపోతే ముద్దు పెట్టుకుంటామా!

కొట్టకపోతే ముద్దు పెట్టుకుంటామా!

మరుసటి రోజు వారి తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి అదేమిటని అతణ్ని ప్రశ్నించగా ‘కొట్టకపోతే ముద్దు పెట్టుకుంటామా’ అంటూ అహంకారంగా సమాధానం చెప్పడంతో వారు ఆగ్రహించి ఉపాధ్యాయుడు శ్రీనివా్‌సరెడ్డికి దేహశుద్ధి చేశారు.

TG News: నాగర్‌కర్నూల్ జిల్లా: మైలారంలో ఉద్రిక్తత

TG News: నాగర్‌కర్నూల్ జిల్లా: మైలారంలో ఉద్రిక్తత

నాగర్‌కర్నూల్ జిల్లా: మైలారం గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అక్కడ మైనింగ్‌కు వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం నుంచి రిలే నిరాహారదీక్షలు చేసేందకు గ్రామస్తులు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి నిరసనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Car Accident: మూడు కార్లు ఢీ.. యువకుడి మృతి

Car Accident: మూడు కార్లు ఢీ.. యువకుడి మృతి

ఓ కారు ఎదురుగా వస్తున్న రెండు కార్లను ఢీకొనడంతో యువకుడు మృతిచెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం నాగర్‌కర్నూల్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

మందా జగన్నాథం కన్నుమూత

మందా జగన్నాథం కన్నుమూత

నాగర్‌కర్నూల్‌ మాజీ ఎంపీ మందా జగన్నాథం(73) కన్నుమూశారు. 22 రోజులుగా నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు ఆదివారం సాయం త్రం గుండెపోటు రావడంతో డాక్టర్లు అత్యవసర చికిత్స అందించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి