Home » Munugode Election
మునుగోడు ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్కు ఈసీ ‘ఉంగరం’ గుర్తు కేటాయించిన విషయం తెలిసిందే..!
‘ఊరికి దూరంగా ఉన్న మేము ఓటేయడానికి వస్తే అదనంగా వెయ్యి రూపాయలు ఇస్తానన్నారుగా.. ఆ డబ్బు ఎక్కడా ?’ నల్లగొండ జిల్లా నాంపల్లిలో
మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ వేళ పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో దాదాపు రూ.8 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
మునుగోడు: ఉత్కంఠభరితంగా సాగిన మునుగోడు ఉప ఎన్నికలో విజేతగా ఎవరు నిలవబోతున్నారో ఎన్నికల సర్వే సంస్థలు అంచనా వేశాయి....
గతంలో ఎన్నడూ లేనివిధంగా మునుగోడు ఉప ఎన్నికలో పోలింగ్ శాతం భారీగా పెరిగింది. ఉత్కంఠభరితంగా సాగిన మునుగోడు ఉప ఎన్నికలో ఎగ్జిట్ పోల్స్ (Exit polls) అన్ని టీఆర్ఎస్ అనుకూలంగా వచ్చాయి.
మునుగోడు (Munugode)లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) ధ్వజమెత్తారు.
munugode election : రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక రానే వచ్చింది. ఇన్నాళ్లూ ఓటరు దేవుళ్లను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు రకరకాల ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. ఓ వైపు పోటాపోటీ ప్రచారం చేయడంతో పాటూ మరోవైపు ఓటర్లను డబ్బు, మద్యం పంపిణీ తదితర మార్గాల ద్వారా..
నల్గొండ: మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ కోసం ఏర్పాట్లు మొదలయ్యాయి.
బీజేపీ నేత రాజగోపాల్రెడ్డి (rajgopal reddy) రూ.18వేల కోట్లకు అమ్ముడుపోయి ఎన్నిక తీసుకొచ్చారని మంత్రి కేటీఆర్ (ktr) ఆరోపించారు. ఇవాళ జిల్లాలోని నారాయణపురంలో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు.
‘తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడక ముందు నెర్రెలు బారిన ఈ నేల నేడు అన్నపూర్ణగా భాసిల్లుతోంది. తెలంగాణను అన్నపూర్ణగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దే’